HomeSearch
corona - search results
If you're not happy with the results, please do another search.
టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థల సేవలు అభినందనీయం
టాలీవుడ్: సినిమాలు విడుదలవడం, కలెక్షన్లు రావడం, మళ్ళీ అంతకు మించి సినిమాలు తియ్యడం అంతకన్నా పెద్ద హిట్ కొట్టడం - బహుశా ప్రతి ఇండస్ట్రీ ఇలాగే ఉంటుంది. కానీ టాలీవుడ్ మాత్రం కొన్ని...
బసిరెడ్డి ని మించిన లుక్ లో జగ్గూ భాయ్
టాలీవుడ్: 90 వ దశకంలో తెలుగులో ఫామిలీ సినిమాల రారాజు గా ఉన్న హీరో జగపతి బాబు. ఆ తర్వాత హిట్లతో వెనకపడడంతో హీరోగా కనుమరుగయ్యారు. కొన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకుని బాలకృష్ణ...
కరోనా సమయంలో కూడా బిజీ షూట్స్ లో హీరోలు
టాలీవుడ్: పోయిన సంవత్సరం మొత్తం కరోనా కారణంగా థియేటర్లు, షూటింగ్ లకి అవకాశం లేకుండా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. దీనితో చాలా మంది సినీ కార్మికులు ఉపాధి కోల్పోవడం తో పాటు...
ఒకేసారి థియేటర్, ఓటీటీ ల్లో సల్మాన్ ‘రాధే’
బాలీవుడ్: ప్రతి సంవత్సరం రంజాన్ కి తన సినిమా విడుదల చేయడం సెంటిమెంట్ గా పెట్టుకున్నాడు సల్మాన్ ఖాన్. అలాగే పోయిన సంవత్సరం 'రాధే' సినిమాని ప్లాన్ చేసాడు. కానీ కరోనా కారణంగా...
సినీ కార్మికులకు ఉచిత కరోనా వాక్సిన్
టాలీవుడ్: పోయిన సంవత్సరం లాక్ డౌన్ సమయం లో ఉపాధి లేక రోజువారీ మనుగడకి కష్టపడుతున్న ఎంతో మంది తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పని చేస్తున్న సినీ కార్మికుల కోసం మెగా...
మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కరోనాతో కన్నుమూత
ముంబై: తిరగబెట్టిన కరోనా వైరస్ మహమ్మారి బారిన పడి మరొక ఎమ్మెల్యే మృరణించారు. మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రావ్ సాహెబ్ అనంత్పుర్కర్ (64) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు. నాందెడ్...
తెలంగాణ సీఎస్ కు కరోనా పాజిటివ్!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కరోనా వైరస్ పాజిటివ్ గా పరీక్షింపబడ్డారు. ఈ విషయాన్ని తానే స్వయంగా ఇవాళ ప్రకటించారు. ఈ మధ్యే చేయించుకున్న పరీక్షల్లో ఆయనకు పాజిటివ్...
ఆ హెచ్చరిక ఇచ్చింది మేము కాదు: డబ్ల్యూహెచ్వో
న్యూఢిల్లీ: మన దేశంలో ఇప్పటికే కోవిడ్ సెకండ్ వేవ్ రూపంలో ప్రజల్లో దడ పుత్తిస్తోంది. దీనివల్ల అకస్మాత్తుగా పాజిటివ్ కేసులు పెరగడం వల్ల చాలా రాష్ట్రాలు దాదాపుగా లాక్డౌన్ వంటి చర్యలకు ఉపక్రమించాయి.
ఈ...
తెలంగాణలోని పలు కోర్టుల్లో కరోనా కలకలం
హైదరాబాద్: కరోనా వైరస్ సెకండ్ వేవ్లో దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద రోజువారీ కేసుల సంఖ్య లక్ష మార్క్ను దాటీన మొదటి దేశం గా భారత్ ఉండడంతో కేంద్ర,...
కరోనా ఎఫెక్ట్ తో స్టాక్ మార్కెట్ల పతనం!
ముంబై: సోమవారం కొత్త వారం మొదలు దేశీయ స్టాక్ మార్కెట్లు అధిక నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల సంతకేతాలతో పాటు, స్వదేశంలో కరోనా మహమ్మారి మరో సారి విజృంభించడం, మరియు అక్కడక్కడా...
Recent Comments