fbpx
Saturday, September 30, 2023

INDIA COVID-19 Statistics

44,998,565
Confirmed Cases
Updated on September 26, 2023 9:12 pm
531,930
Deaths
Updated on September 26, 2023 9:12 pm
557
ACTIVE CASES
Updated on September 26, 2023 9:12 pm
44,466,078
Recovered
Updated on September 26, 2023 9:12 pm

ANDHRA NEWS

ఏపీలో పలువురు ఐఏఎస్ ల బదిలీలు!

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మరో సారి పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే అందుకు సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేసింది. ఏపీ రవాణాశాఖ కమిషనర్‌ గా...

ఏపీలో మరో 3 లక్షల మందికి కొత్తగా సామాజిక పింఛన్లు!

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా మరో 3 లక్షల 98 మందికి సామాజిక పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. గత సంవత్సరం డిసెంబర్‌లోనూ ప్రభుత్వం కొత్తగా 1.50 లక్షల...

ఏపీలో కార్పొరేట్ స్కూళ్ళలోనూ ‘కోటా’?

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పేద విద్యార్ధులకు ప్రైవేట్ మరియు కార్పొరేట్‌ స్కూళ్లలో 25 శాతం వరకు సీట్లను తప్పనిసరిగా కేటాయించేలా తగు చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాలిక సిద్ధమైంది. వచ్చే 2022...

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు అనుమతి!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతి లభించింది. ఆమేరకు ఇప్పటి వరకు రాష్ట్రంలో విధించిన బ్యాన్‌ను ఎత్తేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులను...

ఏపీలో ఆగష్టులో టెట్ నోటిఫికేషన్?

అమరావతి: ప్రభుత్వ టీచర్‌ పోస్టుల భర్తీకి ఎంతో ముఖ్యమైన ఉపాధ్యాయ అర్హత పరీక్షను (టెట్‌ 2022) ఈ సంవత్సరం ఆగస్టులో నిర్వహించడానికి ఏపీ పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. పేపర్లవారీగా పరీక్షల తేదీలు,...

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ రద్దుకై నూతన కమిటీ నియామకం!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం మరోసారి కాలయాపనకు తెర తీసినట్లు తెలుస్తోంది. వైసీపీ 2019 ఎన్నికల హామీ అయిన సీపీఎస్‌ రద్దుపై మరో సారి ఐదుగురు సభ్యులతో నూతన కమిటీని...

నెల్లూరు సంగం బ్యారేజీకీ మేకపాటి గౌతమ్‌రెడ్డి బ్యారేజీగా నామకరణం!

అమరావతి: ఇటీవలే ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి మరణించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో నెల్లూరు సంగం బ్యారేజికి గౌతంరెడ్డి పేరు పెడతానాని సీఎం జగన్ హామీ ఇచ్చారు. కాగా ఇవాళ ఆ సంగం...

ఏపీలో నూతన మంత్రులకు శాఖల కేటాయింపులు!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ లో కొత్త మంత్రులు నియమితులయ్యారు. ఆ మంత్రులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మంత్రులకు శాఖాల కేటాయింపు కూడా జరిగింది. సోమవారం ఉదయం మొత్తం 25 మంది మంత్రులుగా...

రాజీనామా చేసిన ఆంధ్రప్రదేశ్ మంత్రులు!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా జరగనున్న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మంత్రులుగా ఉన్న 24 మంది స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో గురువారం జరిగిన మంత్రివర్గ...

ఏపీలో నేటి నుండి 26 జిల్లాలు!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేటి నుండి 26 జిల్లాలతో పునర్వ్యవస్థీకరణ జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ 13 జిల్లాలుగా ఉన్న వాటిని ఇప్పుడు 26 జిల్లాలుగా విభజన చేసింది. అలాగే 21 కొత్త...

న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ ప్రకారం ఏపీలో డిగ్రీ ఇకపై నాలుగేళ్ళు!

అమరావతి: రాబోయే 2022-23 విద్యా సంవత్సరం నుండి ఏపీలో కృష్ణా యూనివర్సిటీ అనుబంధ కాలేజీల్లో డిగ్రీ కోర్సు ఇకపై నాలుగేళ్లు ఉండేలా వర్సిటీ అకడమిక్‌ సెనేట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వర్సిటీ సమావేశ...

ఏపీలో కొత్త జిల్లాలను ఏప్రిల్‌ 2న ప్రారంభించనున్న సీఎం జగన్‌!

అమరావతి: ఏపీలో ఇప్పుడిప్పుడే జిల్లాల పునర్వ్యస్థీకరణ అంశం ఒక కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తోంది. రాబోయే వారం రోజుల్లో దీనికి సంబంధించి తుది నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే కొత్త జిల్లాలకు...

ఏపీలో రెండవ అధికార బాషగా ఉర్దూ!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఉర్దూను తన రెండవ అధికారిక భాషగా గుర్తిస్తూ అధికార భాషల చట్ట సవరణ–2022 బిల్లును, కొత్తగా మైనార్టీల ప్రత్యేక అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌ మైనార్టీస్‌ కాంపోనెంట్, ఆర్థిక వనరులు, వ్యయ...

ఏపీ ఈఏపీ సెట్ షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి!

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ఈఏపీ సెట్‌ (ఇంతకు ముందు ఎంసెట్) షెడ్యూల్‌ను ఇవాళ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. ఈ సెట్ లో భాగంగా ఇంజనీరింగ్‌ విభాగంలో జూలై...

తిరుమల బ్రేక్ దర్శనం పై టీటీడీ కీలక నిర్ణయం!

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు కలియుగ దైవం శ్రి వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి సంభంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు సంభంధించినదిగ తిరుమల...

MOST POPULAR