fbpx
Saturday, July 27, 2024

ANDHRA NEWS

ఏపీలో అప్పుల లెక్కలు వివాదాస్పదం

అమరావతి: ఏపీలో అప్పుల లెక్కలు వివాదాస్పదంగా మారాయి. రాష్ట్రంలో అప్పుల స్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన తరువాత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా తన పాలనలో...

బంగాళాఖాతం లో మరో అల్పపీడనం!

అమరావతి: వాతావరణ శాఖ ప్రకారం, ఈశాన్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో, నిన్న పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్‌కు సమీపంలో ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అయితే, దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్...

అమరావతిలో మరోసారి రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్!

ఆంధ్రప్రదేశ్: అమరావతిలో మరోసారి రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్!రాజధాని అమరావతి అభివృద్ధికి కీలక మలుపు తిరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, గతంలో నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించేందుకు కృషి...

నిరుద్యోగులకు అవకాశం, 71,321 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల

అమరావతి: నిరుద్యోగులకు అవకాశం, 71,321 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల. కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖలలో భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. 10వ తరగతి మరియు డిగ్రీ పూర్తి...

తిరుమల శ్రీవారి సేవ: భక్తులకు అద్భుత అవకాశం!

తిరుమల: తిరుమల శ్రీవారి సేవ, భక్తులకు అద్భుత అవకాశం. తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి భక్తులకు ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. శ్రీవారి సేవలో పాల్గొనాలనుకునే భక్తుల కోసం ప్రతి నెలా ఆన్‌లైన్‌లో టికెట్లు...

ఏపీ ICET కౌన్సెలింగ్ 2024: పూర్తి సమాచారం

ఆంధ్రప్రదేశ్: ఏపీ ICET కౌన్సెలింగ్ 2024. ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (AP ICET) 2024 పరీక్ష రాసిన అభ్యర్థుల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. MBA మరియు MCA కోర్సుల్లో ప్రవేశం కోరుకునే...

అమరావతికి రైల్వే లైన్: కేంద్ర ప్రభుత్వం భారీ నిధులు మంజూరు

అమరావతి: అమరావతికి రైల్వే లైన్ కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల నిధులు కేటాయించిన కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ తర్వాత,...

మదనపల్లె సబ్ కలెక్టరేట్ అగ్నిప్రమాదం: వివరణాత్మక విశ్లేషణ

అన్నమయ్య జిల్లా: మదనపల్లె సబ్ కలెక్టరేట్ అగ్నిప్రమాదం కేసులో దర్యాప్తు వేగంగా జరుగుతోంది. ఏపీ సీఐడీ చీఫ్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ గురువారం మదనపల్లెకు చేరుకున్నారు. సబ్‌ కలెక్టరేట్‌ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. కేసు పురోగతిపై...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు: వైకాపా, టీడీపీ మధ్య తీవ్ర వాగ్వాదం

ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉద్రిక్తతలు మరోసారి పెరిగిపోయాయి. టీడీపీ సారథ్యంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి...

SSMB29: భారతీయ సినిమా చరిత్రను మార్చబోతున్న మహేష్-రాజమౌళి కాంబో!

టాలీవుడ్‌: #SSMB29: భారతీయ సినిమా చరిత్రను మార్చబోతున్న మహేష్-రాజమౌళి కాంబో! సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు మరియు దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న #SSMB29 చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఈ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌...

ఏపీ అసెంబ్లీ లో పలు బిల్లుల ఆమోదం!

అమరావతి: ఏపీ అసెంబ్లీ లో ఇవాళ పల్లు బిల్లులకు ఆమోదం లభించింది. మంత్రి సత్యకుమార్ ప్రవేశ పెట్టిన ఎన్టీఆర్ వర్సిటీ పేరు పునరుద్ధరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. కాగా, అంతకు ముందు గత...

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీకి మరో షాక్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీకి మరో షాక్ తగిలింది. గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య రాజీనామా చేశారు. రోశయ్య విమర్శలు మరియు రాజీనామా: పార్టీకి నష్టం చేసేవారికి వైసీపీలో ప్రమోషన్లు ఇస్తున్నారని రోశయ్య...

ఢిల్లీ దీక్షకు దూరంగా ఇద్దరు ఎమ్మెల్సీలు…

న్యూఢిల్లీ: ఢిల్లీ దీక్షకు దూరంగా ఇద్దరు ఎమ్మెల్సీలు…ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా నశించిపోయాయని ఆరోపిస్తూ వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా, నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. ధర్నాకు వైకాపా సభ్యుల సన్నాహాలు: ఈ దీక్షకు...

జగన్ కనీసం ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారు: వైఎస్ షర్మిల

అమరావతి: జగన్ కనీసం ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారు, అధికారం పోయిన తర్వాత ఉనికి కోసం వెంపర్లాడుతున్నారు. వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్...

తల్లికి వందనం కింద 15,000 పై అప్ డేట్!

మంగళగిరి: ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మానిఫెస్టోలో ని ముఖ్య అంశం అయిన తల్లికి వందనం కింద 15,000 పై కీలక అప్ డేట్ ను మంత్రి నారా లోకేశ్ ఇచ్చారు. కాగా, తల్లికి...

MOST POPULAR