fbpx
Saturday, July 27, 2024

NATIONAL NEWS

మోదీ-జెలెన్‌స్కీ భేటీ ప్రాధాన్యత

న్యూఢిల్లీ: మోదీ-జెలెన్‌స్కీ భేటీ ప్రాధాన్యత. ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన ముగించుకొని తిరిగొచ్చారు. అయితే, వచ్చే నెలలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొదిమిర్ జెలెన్‌స్కీతో సమావేశం కానున్నట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం...

పంజాబ్ కింగ్స్ కోచ్ గా వసీం జాఫర్?

ముంబై: పంజాబ్ కింగ్స్ కు నూతన కోచ్ గా మాజీ ప్లేయర్ వసీం జాఫర్ ను నియమిస్తున్నార? అవును అనే అంటున్నాయి కొన్ని కథనాలు. ఐపీఎల్ ఇప్పటికే 17 సార్లు నిర్వహించినా ఒక్క సారి...

ఆసియా ఉమెన్స్ కప్ ఫైనల్స్ కు భారత్!

దంబుల్లా: భారత మహిళల జట్టు బంగ్లాదేశ్ ను ఓడించి ఆసియా ఉమెన్స్ కప్ ఫైనల్స్ కు చేరింది. బాంగ్లా పై 10 వికెట్లతో గెలిచింది. తక్కువ స్కోరు కు పరిమితమైన బంగ్లా 80 స్కోరును...

ఆసియా ఉమెన్స్ కప్ సెమిఫైనల్స్ లో తక్కువ స్కోర్ కే బంగ్లాదేశ్!

డంబుల్లా: ఆసియా ఉమెన్స్ కప్ సెమిఫైనల్స్ లో బంగ్లాదేశ్ తక్కువ స్కోరు కే పరిమితమైంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, వారి నిర్ణయం తప్పు అని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు....

గ్యాంగ్‌స్టర్ జైల్ నుండి రిలీజ్, మళ్ళీ అరెస్ట్!

ముంబై: మహారాష్ట్రలో ఓ గ్యాంగ్‌స్టర్ జైల్ నుండి రిలీజ్, మళ్ళీ అరెస్ట్ అయిన సంఘటన చోటు చేసుకుంది. జైలు నుండి రిలీజ్ అయినందుకు చేసిన సంబర ర్యాలీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో...

కార్గిల్‌ అమరవీరులకు నివాళులర్పించిన మోదీ.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సొరంగానికి శంకుస్థాపన

న్యూఢిల్లీ: కార్గిల్‌ అమరవీరులకు నివాళులర్పించిన మోదీ. ప్రధాని నరేంద్ర మోదీ కార్గిల్‌ను సందర్శించి విధి నిర్వహణలో అత్యున్నత త్యాగం చేసిన ధైర్యవంతుల అమరవీరులకు నివాళులర్పించారు. "జూలై 26వ తేదీ ప్రతి భారతీయుడికి చాలా ప్రత్యేకమైన...

నీట్ ఫలితాల గందరగోలంపై విద్యాశాఖ స్పందన!

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో నీట్ ఫలితాల తుది జాబితా విడుదలైనట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. ఎన్టీయే వెబ్‌సైట్‌లో నీట్ రివైజ్డ్ స్కోర్ కార్డ్ అని ఒక లింక్ కనిపించింది. దీంతో విద్యార్థులు...

ఐపీఎల్ యాజమాన్యాలకు బీసీసీఐ గుడ్ న్యూస్?

ముంబై: ఐపీఎల్ యాజమాన్యాలకు త్వరలో బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పనుందని తెలుస్తోంది. గుడ్ న్యూస్ ఏంటని ఆలోచిస్తున్నారా? ఐతే చదివేయండి మరి. ఐపీఎల్ లో ప్రతి యాజమాన్యానికి ప్రతి సీజన్ లో 3-4 ఆటగాళ్ళను...

టిమిండియాతో చేరిన ర్యాన్ డస్కాటే!

పల్లకెలె: శ్రీలంక తో టీ20 సిరీస్ కోసం భారత జట్టు ఇప్పటికే లంక చేరుకుంది. కాగా, ఇవాళ టీమిండియా అసిస్టెంట్ కోచ్ నెదర్లాండ్స్ మాజీ క్రికెటర్ అయిన ర్యాన్ డస్కాటే బాధ్యతలు చేపట్టారు....

భారీగా తగ్గిన బంగారం ధరలు!

ముంబై: బంగారం ధరలు మరోసారి భారీగా తగ్గుదల నమోదు చేశాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1040 తగ్గి రూ. 69820 కి చేరింది. కాగా, 10 గ్రాముల 22 క్యారెట్ల...

కార్గిల్ విజయ్ దివస్

చరిత్ర: కార్గిల్ విజయ్ దివస్, భారతదేశంలో ప్రతి సంవత్సరం జూలై 26న జరుపుకునే ముఖ్యమైన స్మారక దినం. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత సైన్యానికి చెందిన సైనికులు చేసిన త్యాగాలను గౌరవించేందుకు, మన...

హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్: భారత్ ర్యాంకింగ్!

న్యూఢిల్లీ: హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ (HENLEY PASSPORT INDEX RANKINGS 2024) తాజా ర్యాంకింగ్స్ ప్రకారం, భారత పాస్‌పోర్ట్ 82వ స్థానంలో ఉంది. భారత పాస్‌పోర్ట్ ద్వారా 58 దేశాలకు మాత్రమే వీసా...

బడ్జెట్‌లో బీజేపీయేతర పాలిత రాష్ట్రాలపై కన్నెర్ర: ‘ఇండియా కూటమి’ నిరసన

న్యూఢిల్లీ: బడ్జెట్‌లో బీజేపీయేతర పాలిత రాష్ట్రాలపై కన్నెర్ర: 'ఇండియా కూటమి' నిరసన. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సార్వత్రిక బడ్జెట్‌లో బీజేపీయేతర పాలిత రాష్ట్రాలను విస్మరించడంపై 'ఇండియా కూటమి'లోని భాగస్వామ్య పార్టీలు ఆగ్రహం వ్యక్తం...

నేపాల్ పై విజయంతో సెమీస్ కి భారత మహిళల టీం!

డంబుల్లా: షఫాలి వర్మ 48 బంతుల్లో 81 పరుగులు అధ్బుత ప్రదర్శనతో మంగళవారం దంబుల్లాలో జరిగిన వుమెన్స్ ఆసియా కప్ టి20 టోర్నమెంట్‌లో భారత మహిళల టీం నేపాల్‌పై 82 పరుగుల తేడాతో...

ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కు షాక్?

ముంబై: ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కు బిగ్ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ జట్టుకు హెడ్ కోచ్ గా పని చేస్తున్న ఆశిష్ నెహ్రా మరియు డైరెక్టర్ విక్రమ్ సోలంకి...

MOST POPULAR