fbpx
Saturday, July 27, 2024

BUSINESS

బజాజ్‌ ఆటో నుంచి ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్‌

ఆటోమొబైల్స్: బజాజ్‌ ఆటో నుంచి ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్‌ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ మోటార్‌సైకిల్‌ జూలై 5న విడుదల చేయబడింది. టాప్ టూవీలర్ తయారీదారుల్లో ఒకటిగా ఉన్న బజాజ్ ఆటో, ఈ బైక్‌ను...

జియో నుండి జియో ఫ్రీడమ్ ఆఫర్!

ముంబై: జియో తాజా ప్రకటనతో ఎయిర్ ఫైబర్ యూజర్లకు మంచి వార్త. జియో ఫ్రీడమ్ ఆఫర్ కింద ఇన్‌స్టలేషన్ ఛార్జీలు లేకుండా కొత్త జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ అందించనున్నట్టు ప్రకటించింది. ఈ ఆఫర్...

భారీగా తగ్గిన బంగారం ధరలు!

ముంబై: బంగారం ధరలు మరోసారి భారీగా తగ్గుదల నమోదు చేశాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1040 తగ్గి రూ. 69820 కి చేరింది. కాగా, 10 గ్రాముల 22 క్యారెట్ల...

హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్: భారత్ ర్యాంకింగ్!

న్యూఢిల్లీ: హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ (HENLEY PASSPORT INDEX RANKINGS 2024) తాజా ర్యాంకింగ్స్ ప్రకారం, భారత పాస్‌పోర్ట్ 82వ స్థానంలో ఉంది. భారత పాస్‌పోర్ట్ ద్వారా 58 దేశాలకు మాత్రమే వీసా...

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు బడ్జెట్ పెద్ద షాక్

న్యూఢిల్లీ: 2024 బడ్జెట్, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మూలధన లాభాల పన్ను (క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్) విషయంలో ముఖ్యమైన మార్పులను ప్రకటించారు. ** దీర్ఘకాలిక...

కొత్త పన్ను విధానంలో మార్పులు

న్యూఢిల్లీ: కొత్త పన్ను విధానంలో మార్పులు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 2024 బడ్జెట్‌లో పన్ను విధానంలో కీలక మార్పులు చేశారు. కొత్త పన్ను విధానంలో, పన్ను రేట్లను సవరించి, పన్ను చెల్లింపుదారులకు...

బడ్జెట్ 2024 ఎవరికెలా? చూసేయండి!

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024 లో ఎవరికి ఎలా ఉందో, ఈ క్రింద పట్టికలో చూడండి: ఆదాయ పన్ను:కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 నుండి రూ. 75,000కి పెంచారు. కొత్త...

ఇన్‌స్టామార్ట్‌ కొనుగోలుపై స్విగ్గీతో అమెజాన్ చర్చలు

ఈ-కామర్స్: ఇన్‌స్టామార్ట్‌ కొనుగోలుపై స్విగ్గీతో అమెజాన్ చర్చలు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, భారత్‌లో తన పరిధిని విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. భారతీయ మార్కెట్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న త్వరిత వాణిజ్య విభాగంలో ప్రవేశించడానికి అమెజాన్ సిద్ధమవుతోంది. ఈ...

ఈసారి బడ్జెట్‌ నారీశక్తిని మెప్పిస్తుందా?

బడ్జెట్ 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దేశ జనాభాలో సగం మంది అంటే మహిళలు ఈ బడ్జెట్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుత కేంద్ర...

ఇన్ఫోసిస్ లో 20 వేల ఉద్యోగాలు!

హైదరాబాద్: ఇన్నాళ్ళు లేఆఫ్స్ అనే పదం విని భయపడ్డ ఐటీ ఉద్యోగులకు ఇన్ఫోసిస్ తియ్యటి కబురు చెప్పింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 20 వేల మందిని నియమించనున్నట్లు తెలిపింది. గత 6 నెలలుగా ఇన్ఫీలో...

ఎల్ & టీ ఫైనాన్స్ Q1 లాభం 29%!

ముంబై: మంగళవారం నాటి ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం, 2024-2025 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఎల్ & టీ ఫైనాన్స్ నికర లాభం పెరిగింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర...

లాభాలతో ఇవాళ స్టాక్ మార్కెట్లు ముగింపు!

ముంబై: ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ 145 పాయింట్ల లాభాలతో 80664 వద్ద, నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి 24,586 వద్ద స్థిరపడ్డాయి. కాగా, ఇవాళ ఫార్మా మరియు...

హెచ్సీఎల్ త్రైమాసిక లాభం రూ.4257 కోట్లు

ముంబై: జూన్ నెలతో ముగిసిన త్రైమాసానికి గాను టెక్ సంస్థ అయిన హెచ్సీఎల్ 20.3% వృద్ధితో ఏకంగా రూ. 4257 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. హెచ్సీఎల్ స్వయంగా ఈ విషయాన్ని...

2025లో $112 బిలియన్ విలువతో జియో ఐపీవో: జెఫరీస్

ముంబయి: ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ 2025లో జియో ఐపీవో స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కావచ్చని జెఫరీస్ నివేదిక తెలిపింది. టార్గెటెడ్ టారిఫ్‌ల...

రిలయన్స్ జియో బోర్డుకు ముకేష్ అంబానీ రాజీనామా!

న్యూఢిల్లీ: ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ జియో ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. రిలయన్స్ జియోలో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన ఆకాష్ అంబానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్‌గా నియమితులయ్యారు....

MOST POPULAR