fbpx
Saturday, May 18, 2024

Monthly Archives: February, 2021

కమీషనర్ మంచి నీళ్ళు అనుకుని శానిటైజర్ తాగాడు!

ముంబై : కరోనా వైరస్ వల్ల ఈ మధ్య శనిటైజర్ వినియోగం ఎక్కువైంది. ఎక్కడ చూసిన, ఎవరి చేతిలో చూసిన శానిటైజర్ కనిపించడం సర్వ సాధారణం అయింది. ఇటీవల తెలంగాణలో పోలియో చుక్కల...

భారతి ఎయిర్‌టెల్ అధిక డేటా వినియోగం తో లాభాల బాట

న్యూఢిల్లీ: భారతి ఎయిర్‌టెల్ క్యూ 3 ఫలితాలు: డిసెంబరు త్రైమాసికంలో గత ఆరు త్రైమాసికాలలో నష్టాలను నమోదు చేసిన భారతి ఎయిర్‌టెల్ త్రైమాసిక లాభానికి చేరుకుంది, ఎందుకంటే నెట్వర్క్ ఎక్కువ మంది సభ్యులను...

వలసకు సంబంధించిన ఉత్తర్వులపై బైడెన్ సంతకం

వాషింగ్టన్‌: అమెరికాలో వలసలకు సంబంధించి జీరో టాలరెన్స్‌ విధానాన్ని అమలు పరుస్తూ డొనాల్డ్ ట్రంప్‌ హయాంలో తీసుకున్న నిర్ణయాలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇవాళ‌ రద్దు చేశారు. దీనికి సంబంధించిన 3...

విడుదల తేదీ ప్రకటించిన అక్కినేని ‘బాచిలర్’

టాలీవుడ్: అక్కినేని హీరో అఖిల్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్'. ఈ సినిమా విడుదల తేదీ కోసం అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్నారు. సోలో రిలీజ్ కోసం ట్రై చేసి జూన్...

మే లో సీనియర్ హీరోల బాక్స్ ఆఫీస్ వార్

టాలీవుడ్: టాలీవుడ్ సీనియర్ హీరోలు అంటే ముందుగా గుర్తొచ్చేది చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున. దాదాపు ఒక పదిహేను సంవత్సరాలు టాప్ హీరోలు అంటే వీళ్ళే గుర్తొచ్చేవాళ్ళు. 1990 నుండి 2005 వరకు...

నితిన్ ‘చెక్’ ట్రైలర్ విడుదల

టాలీవుడ్: వైవిధ్య సినిమాలు రూపొందించే డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి ప్రస్తుతం నితిన్ తో కలిసి 'చెక్' అనే సినిమా రూపొందించారు. ఈ సినిమా ఫిబ్రవరి 26 న విడుదల అవబోతుంది. ఈరోజు ఈ...

ఓటీటీల బాట పట్టిన టాలీవుడ్ టాప్ హీరోయిన్స్

టాలీవుడ్: దాదాపు 10 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలంగానే టాలీవుడ్ లో ఉంటూ టాప్ హీరోయిన్లుగా ఉన్న కాజల్ అగర్వాల్, సమంత, తమన్నా, శృతి హాసన్ ప్రస్తుతం ఓటీటీల్లో వెబ్ సిరీస్ లతో...

శింబు ‘మానాడు’ టీజర్ విడుదల

కోలీవుడ్: తమిళ స్టార్ హీరో శింబు బాడీ ని టోన్ చేసుకొని కొత్త రూపంలోకి వచ్చాక వరుస సినిమాలు చేస్తున్నాడు. సంక్రాంతి కి 'ఈశ్వరన్' అనే సినిమాతో పలకరించాడు. ఈ సినిమా రొటీన్...

టెన్త్‌ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన ఏపీ

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర‌ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఈ రోజు పదో తరగతి పరీక్షల కు సంబంధించిన షెడ్యూల్ ‌ను విడుదల చేశారు. ఈ సంవత్సరం అంటే 2021 జూన్‌...

వెయ్యి కిలోల బంగారంతో బోర్డు తిప్పేసిన సంస్థ

చెన్నై: చెన్నై రూబీ జువెల్లరీ యాజమాన్యం వేల కోట్ల రూపాయలకు ఖాతాదారులకు కుచ్చు టోపీ పెట్టిన కుంభకోణం కేసులో కీలక పెద్ద పరిణామం ఇవాళ చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే చెన్నై...
- Advertisment -

Most Read