fbpx
Friday, April 26, 2024

Monthly Archives: February, 2021

ఏపీలో త్వరలో టెట్, డీఎస్సీ, బదిలీలు, భర్తీకి కసరత్తు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలను నాడు–నేడు ద్వారా...

తమిళనాడులో లాక్డౌన్ మార్చి 31 వరకు!

చెన్నై: తమిళనాడు ప్రస్తుత కరోనావైరస్ సంబంధిత పరిమితులను మార్చి 31 వరకు పొడిగించింది, అంటే కార్యాలయాలు, దుకాణాలు మరియు పారిశ్రామిక మరియు వాణిజ్య సంస్థలు అస్థిరమైన పని గంటలతో కొనసాగుతాయి. ఈ కోవిడ్-సంబంధిత...

సంక్రాంతికి విడుదల కానున్న పవన్ – క్రిష్ సినిమా

టాలీవుడ్ : పవన్ కళ్యాణ్ హీరోగా , క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రస్తుతం ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. రాజకీయాల్లోకి వెళ్లి కం బ్యాక్ అయ్యాక సినిమాల విషయంలో దూకుడు చూపిస్తున్నాడు...

సునీల్ హీరోగా ‘మర్యాద క్రిష్నయ్య’

టాలీవుడ్: కమెడియన్ గా సక్సెస్ఫుల్ గా ఉన్నప్పుడే హీరోగా అందాల రాముడు, మర్యాద రామన్న లాంటి సక్సెస్ ఫుల్ సినిమాలతో హీరోగా విజయాలు సాధించి ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకోవడానికి చాలానే ప్రయత్నాలు...

దుమ్ము రేపుతున్న సాయి పల్లవి కొత్త పాట

టాలీవుడ్: తెలుగులో ప్రస్తుతం ఉన్న దర్శకుల్లో క్లాస్ సినిమాలు రూపొందించే దర్శకుల్లో శేఖర్ కమ్ముల మొదటి స్థానంలో ఉంటాడు. మిడిల్ క్లాస్ లైఫ్ లలో జరిగే కథల్ని , సన్నివేశాల్ని ప్రతిబింబించేలా సినిమాలు...

2022 సమ్మర్ లో ప్రభాస్ ‘సలార్’

టాలీవుడ్: పాన్ ఇండియా హీరో ప్రభాస్ బాహుబలి తర్వాత అన్ని క్రేజీ డైరెక్టర్స్ తో మోస్ట్ అవైటెడ్ మూవీస్ తీస్తున్నాడు. కే.జి.ఎఫ్ సినిమాని డైరెక్ట్ చేసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' అనే...

‘గాలి సంపత్’ ట్రైలర్ విడుదల

టాలీవుడ్: శ్రీ విష్ణు హీరోగా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా 'గాలి సంపత్'. ఈ సినిమాలో గాలి సంపత్ టైటిల్ రోల్ లో రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్నాడు....

రంగ్ దే: బస్టాండే బస్టాండే పాట విడుదల

టాలీవుడ్: యంగ్ హీరో నితిన్, మహానటి కీర్తి సురేష్ నటిస్తున్న సినిమా 'రంగ్ దే'. తొలి ప్రేమ, మజ్ను సినిమాలకి దర్శకత్వం వహించిన వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ...

రూ. 250 కే ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా వ్యాక్సిన్

న్యూ ఢిల్లీ: ప్రైవేటు ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో కరోనావైరస్ వ్యాక్సిన్లను ఒక్కో షాట్‌కు రూ .250 చొప్పున అందుతాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు మరియు కేంద్రాలలో వ్యాక్సిన్లు...

0.4% త్రైమాసిక వృద్ధితో భారత్ మాంద్యం నుండి నిష్క్రమణ

న్యూఢిల్లీ: 2020 డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల్లో స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) 0.4 శాతం పెరిగి సెప్టెంబర్ త్రైమాసికంలో 7.3 శాతం కుదించడంతో భారత ఆర్థిక వ్యవస్థ వరుసగా రెండు త్రైమాసికాల వృద్ధి...
- Advertisment -

Most Read