fbpx
Saturday, April 20, 2024

INDIA COVID-19 Statistics

44,998,565
Confirmed Cases
Updated on September 26, 2023 9:12 pm
531,930
Deaths
Updated on September 26, 2023 9:12 pm
557
ACTIVE CASES
Updated on September 26, 2023 9:12 pm
44,466,078
Recovered
Updated on September 26, 2023 9:12 pm

Monthly Archives: February, 2021

వ్యక్తిగత కారణాల వల్ల 4వ టెస్టుకు బూమ్రా దూరం

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో జరిగే నాలుగో టెస్టుకు జస్‌ప్రీత్ బుమ్రా ఇండియా జట్టు నుంచి విడుదలయ్యాడని బోర్డు క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) మీడియా ప్రకటనలో తెలిపింది. "వ్యక్తిగత కారణాల వల్ల నాల్గవ టెస్టుకు...

కరోనా వ్యాక్సిన్‌ త్వరలో టీటీడీ ఉద్యోగులకు!

తిరుమల : తిరుమల తిరుపతి లో పనిచేసే టీటీడీ దేవస్థానం ఉద్యోగులకు కరోనా వ్యాక్సిన్‌ వేయాలని నిర్ణయించినట్లు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ విషయమై ఇవాళ లేదా రేపు అధికారికంగా...

4 గుజరాత్ నగరాల్లో నైట్ కర్ఫ్యూ మరో 15 రోజులు!

అహ్మదాబాద్: ఇటీవల కరోనావైరస్ కేసులు పెరగడం దృష్ట్యా గుజరాత్ ప్రభుత్వం అహ్మదాబాద్ సహా రాష్ట్రంలోని నాలుగు ప్రధాన నగరాల్లో నైట్ కర్ఫ్యూను మరో 15 రోజులు పొడిగించాలని నిర్ణయించింది. అహ్మదాబాద్, సూరత్, వడోదర,...

‘తెల్లవారితే గురువారం’ టీజర్

టాలీవుడ్: టాలీవుడ్ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి రెండవ కుమారుడు శ్రీ సింహా హీరోగా 'మత్తు వదలరా' అనే సినిమా ద్వారా పరిచయం అయ్యాడు. ఇపుడు ''తెల్లవారితే గురువారం' అనే సినిమా ద్వారా...

సెన్సెక్స్ 1,939 పాయింట్లు క్రాష్, 11 నెలల్లో అత్యధిక నష్టం

న్యూఢిల్లీ: భారత ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు శుక్రవారం క్రాష్ అయ్యాయి మరియు మార్చి 30 నుండి అత్యంత ఒక రోజు అధమ పనితీరును నమోదు చేశాయి. గ్లోబల్ బాండ్ మార్కెట్లలో ఒక మార్గంగా సెన్సెక్స్...

విరాట పర్వం: ‘కొలు కొలు’ పాట విడుదల

టాలీవుడ్: రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న సినిమా 'విరాట పర్వం'. 'నీది నాది ఒకే కధ' లాంటి కథా పరమైన సినిమాని రూపొందించిన డైరెక్టర్ వేణు ఊడుగుల దర్శకత్వంలో...

దేశంలో త్వరలో వాట్సప్ బ్యాన్ అవబోతోందా?

న్యూఢిల్లీ: భారత కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 25వ తేదీన డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్‌ పేరుతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2021 అనే కొత్త నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వం కొత్తగా...

ఆసియా కుబేరుడిగా నిలిచిన ముఖేష్ అంబానీ

న్యూఢిల్లీ: భారతదేశ దిగ్గజ పారిశ్రామికవేత్త అయిన ముకేశ్‌ అంబానీ మరోసారి ఆసియాలోనే అత్యంత కుబేరుడిగా అవతరించారు. చైనా బిలియనీర్ అయిన‌ జాంగ్‌ షంషన్‌ను వెనక్కి నెట్టి ఈ ఘనతను సాధించారు. 80 బిలియన్‌...

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

న్యూ ఢిల్లీ: తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలలో మార్చి 27 నుంచి ఎన్నికలు జరుగుతాయని, మే 2 న ఫలితాలు ప్రకటించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. మార్చి 27, ఏప్రిల్...

శ్రీ సింహా హీరోగా ‘భాగ్ సాలె’ ఫస్ట్ లుక్

టాలీవుడ్: కీరవాణి రెండవ తనయుడు 'శ్రీ సింహ' హీరోగా 'మత్తు వదలరా' అనే సినిమాతో పరిచయం అయ్యాడు. ఈ సినిమా ఒక కొత్త రకమైన అట్టెంప్ట్ గా మంచి ప్రశంసలు పొందింది. తన...
- Advertisment -

Most Read