fbpx
HomeNationalమార్చి 26వ తేదీ నుండి ఐపీఎల్ 2022, 4 వేదికల్లో!

మార్చి 26వ తేదీ నుండి ఐపీఎల్ 2022, 4 వేదికల్లో!

IPL-2022-STARTS-MARCH-26TH-IN-4-STADIUMS

న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా అని ఊరిస్తున్న ఐపీఎల్ 2022 ప్రారంభ తేదీ ఎట్టకేలకు ప్రకటించింది బీసీసీఐ. ఈ మెగా టొర్నీ మార్చి 26వ తేదీ నుండి ప్రారంభమవుతుందని ఒక ప్రకటనలో తెలిపింది.

ఇవాళ జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి షెడ్యూల్ ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిపింది.

ఈ ఐపీఎల్ 2022 మొత్తం 4 వేదికలలో నిర్వహిస్తారు. ముంబై మరియు పూణేలోన్ నాలుగు వేదికలలో మొత్తం 70 మ్యాచ్ లు జరుగుతాయి. కాగా ముంబై లో 55 మ్యాచ్ లు, పూణేలో 15 మ్యాచ్ లు జరగనున్నాయి. అయితే ఈ సెషన్ కు ప్రేక్షకులను అనుమతించాలా లేదా అన్నది మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణ్యాన్ని బట్టీ తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular