BHAKTI - MUKTHI
శ్రీవాణి టికెట్లు రోజుకు 1000 మాత్రమే!
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీవాణి టికెట్లు సంబంధించి టీటీడీ అప్డేట్ ఇచ్చింది.
జూలై 22వ తేదీ నుండి శ్రీవాణి ఆఫ్లైన్ టిక్కెట్ల కోటా కేవలం 1000...
సాధారణంగా తిరుమల భక్తుల రద్దీ!
తిరుపతి: కలియుగ దైవం ఐన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి నిలయైమన తిరుమలలో భక్తుల రద్దీ సాధరణంగా ఉంది. పాఠశాలలు, కళాశాలలు పున:ప్రారంభం అయిన నేపథ్యంలో భక్తుల రద్దీ తగ్గుముఖం పడుతోంది.
టోకెన్ లేని...
హనుమాన్ జన్మించింది తిరుమల: తితిదే!
తిరుపతి: తాజాగా హనుమంతుడి జన్మస్థలం గురించి చర్చ నడూస్తోంది. తితిదే తాజాగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుమలే హనుమంతుని జన్మస్థానమని, దాన్ని ఈ నెల 13న...
అంతర్వేది కొత్త రథాన్ని ప్రారంభించిన సీఎం
తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్ లో పవిత్ర పుణ్యక్షేత్రమైన అంతర్వేది లో నూతన రథాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. ఈ రోజు ఉదయం 11.30 గంటల సమయంలో అంతర్వేది ఫిషింగ్ హార్బర్...
కోటి విలువైన కరెన్సీ నోట్ల తో దేవత అలంకారం
హైదరాబాద్: దసరా ఉత్సవాల్లో భాగంగా తెలంగాణలోని కన్యాక పరమేశ్వరి దేవత ఆలయాన్ని రూ .1 కోట్లకు పైగా విలువైన కరెన్సీ నోట్లతో చేసిన ఓరిగామి పువ్వులతో అలంకరించారు.
కరోనావైరస్ మహమ్మారి సమయంలో అపూర్వమైన ఆర్థిక...
బక్రీద్ ఆగస్టు 1న జరుపుకోవాలి !
హైదరాబాద్: ముస్లిం లు ఎంతో పవిత్రంగా జరుపుకునే పండుగలు చాలా తక్కువ. అందులో ప్రధానమైనవి, ఒకటి రంజాన్ మరొకటి బక్రీద్. ఈ రెండు పండుగలు వారికి చాలా ముఖ్యమైనవి.
సాధారణంగా పండుగలు క్యాలెండర్ లో...
అయోధ్య రామ మందిరం: 40 కేజీల వెండి ఇటుక
న్యూఢిల్లీ: అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు చకచక జరుగుతున్నాయి. ఆగష్టు 5న రామ మందిర నిర్మాణానిక్ నాంది పలకబోతోంది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు.
ఈ బృహత్తర కార్యానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ...
జూలై 29న రామ మందిర నిర్మాణ భూమి పూజ!
లక్నో: హిందువులు ఎంతో భక్తితో కొలిచే శ్రీ రామునికి మాతృ భూమి అయిన అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అడ్డంకులు తొలగిన నేపథ్యంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చేస్తున్న ఘట్టం త్వరలోనే ఆవిష్కారం...
తెలంగాణలో తలుపులు తెరుచుకున్న ఆలయాలు… షరతులు వర్తిస్తాయి
హైదరాబాద్: విస్తరించిన కోవిడ్ ప్రేరిత లాక్డౌన్ తర్వాత తెలంగాణ అంతటా దేవాలయాలు సోమవారం తిరిగి తెరుచుకున్నందున ‘నో మాస్క్ - నో ఎంట్రీ’ విధానాన్ని అవలంబించాలని ఎండోమెంట్స్ విభాగం అధికారులను ఆదేశించింది. అధికారులు...
టీటీడీ: జూన్ 11 తర్వాత తిరుమల దర్శనం
తిరుమల: కోవిడ్-19 వ్యాప్తి దృష్ట్యా శ్రీవారి ఆలయాన్ని మూసివేసిన దాదాపు 75 రోజుల తరువాత, తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) జూన్ 11 తర్వాత భక్తులను వెంకటేశ్వర స్వామి దర్శనానికి అనుమతించడానికి సిద్ధంగా...