fbpx
Sunday, May 5, 2024

Yearly Archives: 2021

ప్యానెల్ ఆమోదం పొందిన భారత్ బయోటెక్ యొక్క వ్యాక్సిన్

న్యూ ఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్‌కు చెందిన కరోనావైరస్ వ్యాక్సిన్‌ను "ప్రజా ప్రయోజనాల కోసం అత్యవసర పరిస్థితుల్లో పరిమితం" చేయాలని ప్రభుత్వం నియమించిన ప్యానెల్ సిఫారసు చేసింది. వ్యాక్సిన్‌ను ఆమోదించడంపై డిసిజిఐ...

యూకే నుండి వచ్చే వారి కోసం కేంద్రం కొత్త మార్గదర్శకాలు

న్యూఢిల్లీ: భారత దేశంలో ఒక వైపు కరోనా కేసులు తగ్గుతుంటే, ఇప్పుడు మరోవైపు కొత్త కరోనా స్ట్రెయిన్ కేసులు కలవరం పుట్టిస్తున్నాయి. దేశంలో ఇప్పటి వరకు కొత్త కరోనా కేసులు 29 నమోదయ్యాయి....

ఏపీలో పీహెచ్‌సీల్లో స్పెషాలిటీ వైద్యసేవలు

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ప్రజారోగ్య ముఖచిత్రం మారిపోనుంది. ప్రజలకు వైద్యం మరింత అందుబాటులోకి రానుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యం మరింత చేరువ కానుంది. అర్ధరాత్రో అపరాత్రో పేషెంటు...

ఢిల్లీలో 500 కంటే తక్కువ కేసుల నమోదు

న్యూ ఢిల్లీ: ఢిల్లీలో 494 తాజా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి, ఏడు నెలల్లో రోజువారీ కనిష్ట పెరుగుదల మరియు 14 కొత్త మరణాలు సంభవించగా, పాజిటివిటీ రేటు శుక్రవారం 0.73 శాతంగా ఉంది.శనివారం...

3 కోట్ల మంది ఫ్రంట్లైన వర్కర్లకు తొలిగా వ్యాక్సిన్

న్యూ ఢిల్లీ: కరోనా వ్యాధికి వ్యతిరేకంగా పోరాడుతున్న ముందంజలో ఉన్న మూడు కోట్ల మందికి మొదటి దశలో ఉచిత కరోనావైరస్ వ్యాక్సిన్లు ఇవ్వనున్నట్లు ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్‌ను...

తీవ్ర అస్వస్థతో ఆసుపత్రిలో చేరిన సౌరవ్

కోల్‌కతా: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బిసిసిఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చాతీలో నొప్పి ఫిర్యాదుతో కోల్‌కతాలో ఆసుపత్రిలో చేరారు. భారత మాజీ కెప్టెన్ జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా చాతీలో నొప్పి...

దాదాసాహెబ్ అవార్డు పొందిన ‘ఆత్రేయ’ హీరో

టాలీవుడ్: ఈ సంవత్సరం ఆరంభం లోనే 2020 లో విడుదల చెయ్యాల్సిన దాదా సాహెబ్ అవార్డు గ్రహీతల్ని విడుదల చేసారు. 2019 లో విడుదలైన సినిమాలకి గానూ వివిధ కాటగిరీల్లో అవార్డులు ఎంపిక...

ధనుష్ హీరోగా ‘యుగానికి ఒక్కడు 2 ‘

కోలీవుడ్: తమిళ నటుడు కార్తీ హీరోగా , విలక్షణ దర్శకుడు 'సెల్వ రాఘవన్' దర్శకత్వం లో 2010 సంవత్సరం లో విడుదలైన సినిమా 'ఆయిరథి ఒరువన్' , తెలుగు లో 'యుగానికి ఒక్కడు'...

మోహన్ లాల్ ‘దృశ్యం 2 ‘ టీజర్

మాలీవుడ్: 2014 సంవత్సరం లో మలయాళం లో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో రూపొందిన 'దృశ్యం' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఆ తర్వాత ఈ సినిమా తెలుగులో , హిందీలో,...

గుణశేఖర్ ‘శాకుంతలం’ కావ్య నాయికగా సమంత

టాలీవుడ్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పౌరాణికాల్ని కొంచెం మంచిగా హేండిల్ చెయ్యగల దర్శకుల్లో గుణశేఖర్ ఒకరు. తన కెరీర్ మొదట్లోనే బాల రామాయణం తీసి మంచి ప్రశంసలు పొందాడు. ఈ మధ్యనే రుద్రమదేవి...
- Advertisment -

Most Read