fbpx
Saturday, May 4, 2024

Yearly Archives: 2021

‘రైటర్ పద్మభూషణ్’ గా సుహాస్

టాలీవుడ్: సినిమాలకి సంబందించిన వెబ్ మీడియా ప్రమోషన్స్ లో చాయ్ బిస్కెట్ చాలా పేరు సంపాదించింది. వాల్ల వీడియోస్ క్వాలిటీ తో పాటు కంటెంట్ కూడా బాగానే ఉంటుంది. చాయ్ బిస్కెట్ టీం...

ట్రంప్ నుండి హెచ్1-బి వీసాదారులకు మళ్ళీ షాక్

వాషింగ్టన్‌: భారత దేశీ టెక్‌ నిపుణులు మరియు ఐటీ కంపెనీలకు షాక్‌నిస్తూ హెచ్‌1 బీ వీసాలపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌ మరో చేదు నిర్ణయం తీసుకున్నారు. వీటిపై గతేడాది విధించిన నిషేధాన్ని విధించిన...

ఉమేష్ యాదవ స్థానంలో అరంగేట్రం చేయనున్న నటరాజన్

మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు టెస్టుల్లో భారత జట్టులో ఉమేష్ యాదవ్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ టి నటరాజన్ చేరనున్నట్లు బోర్డ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) శుక్రవారం...

సూర్యాపేటలో ఒకే ఇంట్లో 22 మందికి కరోనా

సూర్యాపేట : తెలంగాణలో ని సూర్యాపేట జిల్లా కేంద్రంలో కరోనా వైరస్ తీవ్ర కలకలం రేపింది. ఇటీవల ఇక్కడ ఒకే కుటుంబానికి చెందిన 22 మందికి కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడం...

ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ వాడకానికి భారతదేశం నుంచి లైన్ క్లియర్

న్యూ ఢిల్లీ: సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసిన ఆక్స్ఫర్డ్ కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను ప్రభుత్వం నియమించిన నిపుణుల బృందం రెగ్యులేటర్ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) ఆమోదం కోసం...

మార్చ్ లో నితిన్ ‘రంగ్ దే’

టాలీవుడ్: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. తొలిప్రేమ, మిస్టర్ మజ్ను సినిమాలు డైరెక్ట్ చేసిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'రంగ్ దే', చంద్ర శేఖర్...

సందీప్ రెడ్డి – రణబీర్ కపూర్ ల కాంబినేషన్ లో ‘ఆనిమల్’

బాలీవుడ్: అర్జున్ రెడ్డి అనే ఒక్క సినిమాతో ఇండస్ట్రీ చూపుని మొత్తం తన వైపు తిప్పుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమా తర్వాత తెలుగులో మహేష్ బాబు తో సినిమా...

పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ కొత్త పోస్టర్

టాలీవుడ్: రాజకీయాలకి వెళ్లిన తర్వాత కొన్ని సంవత్సరాలు సినిమాలు చేయకుండా మళ్ళీ సినిమాలు మొదలుపెట్టాడు పవన్ కళ్యాణ్. తన కం బ్యాక్ సినిమాగా రాబోతున్న సినిమా 'వకీల్ సాబ్'. ఈ మధ్యనే ఈ...

క్రాక్ ట్రైలర్ : మరోసారి పవర్ఫుల్ పోలీస్ రోల్ లో మాస్ రాజా

టాలీవుడ్: రవితేజ ప్రస్తుతం నటిస్తున్న సినిమా 'క్రాక్'. 'డాన్ శీను', 'బలుపు' సినిమాలతో రవితేజ కి సక్సెస్ అని అందించిన డైరెక్టర్ గోపిచంద్ మలినేని. వీళ్లిద్దరి కాంబినేషన్ లో మూడవ సినిమాగా ఈ...

కొత్త సంవత్సరం లాభాలతో సెన్సెక్స్ ప్రయాణం

ముంబై: కొత్త ఏడాది తొలి రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లకు కొత్త జోష్‌ వచ్చింది. దీంతో సెన్సెక్స్‌ 48,000 మైలురాయికి చేరువలో నిలవగా.. నిఫ్టీ 14,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించింది. వెరసి వరుసగా...
- Advertisment -

Most Read