fbpx
Sunday, May 19, 2024

Monthly Archives: April, 2021

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో 5 మంది భద్రతా సిబ్బంది మరణం

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు భద్రతా సిబ్బంది మరణించారు, మరికొందరు విధుల్లో గాయపడ్డారు. "5 మంది భద్రతా సిబ్బంది విధి నిర్వహణలో మరణించారు. మావోయిస్టులు కూడా చంపబడ్డారు;...

రూ. 1000 కోట్లు పెట్టి ఇళ్ళు కొన్న రాధాకిషన్ దమాని!

ముంబై: డీమార్ట్‌ సంస్థ యజమాని, వ్యాపారవేత్త, బిలియనీర్ అయిన రాధాకిషన్ దమాని దాదాపు 1,000 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి ఒక ఇంటిని కొన్నారు. ముంబైలోని సంపన్న ప్రాంతాల్లో ఒకటైన దక్షిణ మలబార్...

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న 7 మంది మరణం?

లండన్: ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టిన 30 మందిలో ఏడుగురు మరణించినట్లు యుకె మెడికల్ రెగ్యులేటర్ శనివారం తెలిపింది. అనేక యూరోపియన్ దేశాలు రక్తం గడ్డకట్టడానికి సంభావ్య సంబంధంపై ఆస్ట్రాజెనెకా...

ఐపీఎల్ 2021 హైదరాబాద్ లో జరిగే అవకాశం?

ముంబై: ఐపీఎల్ 14వ సీజన్‌ పనులు మొదలైనప్పటి నుండి హైదరాబాద్ వేదిక‌ గురించి చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా ముంబైలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువవుతుండటంతో హైదరాబాద్‌ను వేదికగా నిర్ణయిస్తే బాగుంటుందని బీసీసీఐ...

గుర్వావ్ లో 700 గుడిసెలు మంటల్లో ఆహుతి!

గుర్గావ్‌: గుర్గావ్ కు దగ్గరలో ఒక చిన్న గుడిసెలో చెలరేగిన మంటలు కొన్ని నిమిషాల వ్యవధిలో ఆ సదరు మురికివాడ అంతా వ్యాపించేశాయి. దీని వల్ల ఆ మురికి వాడలో ఉన్న 700...

వరుసగా సినిమాలని సిద్ధం చేస్తున్న పుష్ప విలన్

మాలీవుడ్: మలయాళం లో స్టార్ హీరోగా, మంచి నటుడిగా, నేషనల్ అవార్డు పొందిన నటుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫాహద్ ఫాసిల్. ఈ నటుడు అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో...

పవన్ కళ్యాణ్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భాగస్వామ్యంలో సినిమాల నిర్మాణం

టాలీవుడ్: టాలీవుడ్ టాప్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలనుండి సినిమాలకి కంబ్యాక్ అయ్యాక వరుసగా సినిమాల్లో నటిస్తూ జోరు చూపిస్తున్నాడు. అంతే కాకుండా తాను ఇదివరకే స్థాపించిన పవన్ కళ్యాణ్...

పుష్ప: బన్నీ ప్రీ లుక్

టాలీవుడ్: అల్లు అర్జున్ హీరోగా , సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా 'పుష్ప'. ఈ సినిమా గురించి ఈ వీక్ లో వరుసగా అప్ డేట్స్...

ఏపీలో నైపుణ్య శిక్షణకు మైక్రోసాఫ్ట్ తో ఒప్పందం!

అమరావతి: ఏపీలో నైపుణ్య శిక్షణను విద్యార్థి దశ నుంచే బృహత్తర కార్యానికి ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ ముందుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఉన్నత విద్యాశాఖ) సతీష్‌చంద్ర...

త్వరలో ప్రపంచ ఎకానమీ రికవరీ: ఒపెక్

న్యూఢిల్లీ: చమురు ఎగుమతి దేశాల (ఒపెక్‌) సంఘం అంచనా ప్రకారం ప్రపంచ ఎకానమీ రాబోయే రోజుల్లో రికవరీ బాటలో పయనిస్తుందని చెబుతోంది. ఈ ఆశావాద ధృక్పథంతో రానున్న నెలల్లో క్రమంగా చమురు ఉత్పత్తిని...
- Advertisment -

Most Read