fbpx
Wednesday, April 24, 2024

Monthly Archives: April, 2021

వోల్వో కంపెనీ మగ ఉద్యోగులకు 24 వారాల పేరెంటల్‌ లీవ్‌

న్యూఢిల్లీ: వోల్వో ఇండియా, స్వీడన్ కార్ల తయారీ సంస్థ ఉద్యోగుల విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీలో పనిచేసే మగ వాళ్లు కూడా ప్రసూతి సెలవులు తీసుకునేలా అవకాశం కల్పించింది....

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

అమరావతి: ఏపీలో ఎన్నికల ఫీవర్ ఇంకా పూర్తి కాలెదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్ ఏప్రిల్ 8న‌ నిర్వహించబోతున్నారు. 10వ తేదీన...

మెటల్ షేర్స్ లాభాల వల్ల సెన్సెక్స్ 500 పాయింట్లు జంప్

ముంబై: బెంచ్మార్క్ సూచికలు 2022 ఆర్థిక సంవత్సరాన్ని బలమైన ప్రాతిపదికన ప్రారంభించాయి, ఇది రోజు యొక్క అత్యున్నత దశలో ముగిసింది, యూరోపియన్ మరియు ఆసియా మార్కెట్లలో ఆకుపచ్చ నుండి సూచనలను తీసుకుంది. బిఎస్ఇ...

ఏపీ మాజీ మంత్రి కరోనా బారిన పడి మృతి

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో కరోనా మరో సారి తన పంజా విసురుతోంది. తాజాగా రోజూ వెయ్యి కి పైగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కాగా ఇటీవల కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఏపీ...

ఏప్రిల్ 1 నుంచి ధరలు పెరిగే వస్తువులివే!

న్యూఢిల్లీ: కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది. నేటి నుంచి ఆర్థిక విషయాల్లో పలు కీలక మార్పులు జరగనున్నాయి. పలు వస్తువుల ధరలు చాలా వరకు పెరగనున్నాయి. వాటి వల్ల చాలా మందిపై ప్రతికూల...

జాన్సన్ & జాన్సన్ 15 లక్షల వ్యాక్సిన్‌ డోసులు వృథా!

వాషింగ్టన్‌: జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ లో కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి సమయంలో జరిగిన ఒక తప్పిదం కారణంగా దాదాపు 15 మిలియన్‌ డోసు‌లకు సరిపడా ఔషధ పదార్థాలు అన్నీ వృథా అయినట్లు...

మార్చిలో జీఎస్టీ కలెక్షన్స్ 1.24 లక్షల కోట్లకు

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) వసూళ్లు మార్చిలో ఆల్‌టైమ్ గరిష్ఠంగా రూ .1,23,902 కోట్లకు చేరుకున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. నెలవారీ ప్రాతిపదికన జిఎస్‌టి వసూళ్లు...

దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న ఎలెక్ట్రిక్ స్కూటర్లు

న్యూఢిల్లీ: ప్రజలకు ఎల‌క్ట్రిక్ వాహానాల మీద రోజు రోజుకి దేశవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతుంది. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న చమురు ధ‌ర‌లు కూడా దీనికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. దేశంలో ఇప్ప‌టికే చాలా...
- Advertisment -

Most Read