Monthly Archives: October, 2020
తెలంగాణ రెవెన్యూలో నూతన సంస్కరణలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ధరణి’ పోర్టల్ను గురువారం రైతు ముంగిట్లోకి తీసుకురానుంది. అధికార అంచెల్లో, అధికారాల్లోనూ కోత విధిస్తూ రూపొందించిన భూ హక్కులు, పాస్ పుస్తకాల చట్టం–2020 (ఆర్వోఆర్)...
‘మిస్ ఇండియా’ నుండి లచ్చగుమ్మాడి పాట విడుదల
టాలీవుడ్: కీర్తి సురేష్ నటించి షూటింగ్ పూర్తి చేసి విడుదలకి సిద్ధంగా ఉన్న సినిమాల్లో 'మిస్ ఇండియా' సినిమా ఒకటి. నవంబర్ 4 నుండి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల...
‘అమ్మోరు తల్లి’ గా నయనతార
కోలీవుడ్: తమిళ్ లో 'మూకుత్తి అమ్మన్' గా రూపొంది తెలుగులో 'అమ్మోరు తల్లి' పేరుతో వస్తున్న సినిమా 'అమ్మోరు తల్లి'. ఇందులో తమిళ్ లేడీ సూపర్ స్టార్ నయనతార 'ముక్కు పుడక అమ్మ...
చందమామ పై నీరు ఉందంటున్న నాసా!
హైదరాబాద్: భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం జాబిల్లిపై నీటి ఛాయల కోసం దశాబ్దాలపాటు ప్రయోగాలు జరుగుతున్నాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2008లో ప్రయోగించిన చంద్రయాన్–1తో చందమామ ఉపరితలంపై, నేల...
నియామకాల్లో వివాదాల వల్ల వీసీ పై వేటు
న్యూఢిల్లీ : విశ్వవిద్యాలయ నియామకాల్లో వివాదానికి సంబంధించి ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ యోగేష్ త్యాగిని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తర్వులపై సస్సెండ్ చేసినట్టు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది....
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కరోనా పాజిటివ్
న్యూ ఢిల్లీ: కేంద్ర మంత్రి, బీజేపి ఎంపీ అయిన శ్రీమతి స్మృతి ఇరానీ కరోనావైరస్ పరీక్షలో పాజిటివ్ వచ్చినట్లు ఆమె బుధవారం ట్వీట్ చేశారు. "ప్రకటన చేస్తున్నప్పుడు పదాల కోసం వెతకడం నాకు...
నడి రోడ్డుపై హత్య చేసి..ఫోటో తీసి..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఒక దారుణం జరిగింది. ఒక వ్యక్తి మరో వ్యక్తిపై అతీ సమీపం నుంచి కాల్పులు జరిపి, సెల్ఫోన్లో మృతుడి ఫొటోలు తీసుకుని తరువాత పరారయ్యాడు. ఇందుకు సంబంధించిన...
బిగ్ బాస్కెట్ ను కొనుగోలు చేయనున్న టాటా?
న్యూఢిల్లీ: ఆన్లైన్ కిరాణా స్టార్టప్ బిగ్బాస్కెట్ మెజారిటీ వాటాను 1 బిలియన్ డాలర్లకు ఉప్పు-నుండి-సాఫ్ట్వేర్ సమ్మేళనం అయిన టాటా గ్రూప్కు విక్రయించడానికి అధునాతన చర్చలు జరుపుతున్నట్లు ఎకనామిక్ టైమ్స్ బుధవారం నివేదించింది.
శతాబ్దం నాటి...
భారత ఆస్ట్రేలియా పర్యటన షెడ్యూల్ విడుదల
సిడ్నీ: భారత ఆస్ట్రేలియా పర్యటన షెడ్యూల్ని క్రికెట్ ఆస్ట్రేలియా విడుదల చేసింది. ఈ పర్యటనలో భారత్ ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు మరియు నాలుగు టెస్టు మ్యాచ్ లు జరగనున్నాయి....
గొర్రెకుంట హత్య కేసు నిందితుడికి ఉరిశిక్ష
వరంగల్ : తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన గొర్రెకుంట తొమ్మిది మంది హత్య కేసులో నిందితుడు అయిన సంజయ్ కుమార్ యాదవ్కు వరంగల్ అదనపు సెషన్స్ కోర్టు ఈ రోజు...