fbpx
Wednesday, May 8, 2024

Monthly Archives: October, 2020

యువకులపై వ్యాక్సిన్ ప్రయోగానికి జాన్సన్ & జాన్సన్ ప్లాన్

న్యూయార్క్: జాన్సన్ & జాన్సన్ తన ప్రయోగాత్మక కోవిడ్-19 వ్యాక్సిన్‌ను 12 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల యువతలో వీలైనంత త్వరగా పరీక్షించాలని యోచిస్తున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ శుక్రవారం అమెరికా సెంటర్స్...

కేంద్ర మంత్రి సంతోష్ గాంగ్వర్ కుటుంబంలో ఆరుగురికి కరోనా

న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉదృతి ఇంకా తగ్గలేదు. రోజు రోజుకు కేసులు వేలల్లోనే నమోదు అవుతున్నాయి. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా ఖచ్చితంగా తెలియని పరిస్థితి. ప్రముఖులు కూడా ఈ వైరస్...

దేవుడే మంత్రి అయినా 100 శాతం ఉద్యోగాలు కల్పించలేడు

పనాజీ: భగవంతుడే ముఖ్యమంత్రి అయినప్పటికీ తాను అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేనని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ శనివారం విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. "అందరికీ 100 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం...

ఢిల్లీ లో 58 సంవత్సరాలలో అత్యంత శీతలమైన అక్టోబర్

న్యూ ఢిల్లీ: భారత రాజధానిలో 58 సంవత్సరాలలో ఈ సంవత్సరం అక్టోబర్ నెల అత్యంత చలిగా ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో సగటు కనిష్ట...

యాప్ లో కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టిన ట్రూకాలర్

న్యూఢిల్లీ: మనకు తెలియని కొత్త నెంబ‌ర్ నుంచి కాల్ వ‌స్తే వెంట‌నే అది ఎవ‌రో ట్రూ కాల‌ర్‌లో సెర్చ్ చేస్తాం. అయితే తాజాగా ట్రూ కాలర్‌లో ఎందుకు ఫోన్ చేస్తున్నారో అన్న కాల్...

ఢిల్లీ క్యాఫిటల్స్ పై గెలిచిన ముంబై ఇండియన్స్

దుబాయ్:111 పరుగుల ఛేధనలో క్వింటన్ డి కాక్, ఇషాన్ కిషన్ ఓపెనింగ్ వికెట్‌కు 68 పరుగులు జోడించడంతో ముంబై ఇండియన్స్‌ ఘనంగా ప్రారంభించారు. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లు కొత్త బంతితో జాగ్రత్తగా ప్రారంభించారు,...

పోలవరంపై ప్రధానికి లేఖ రాసిన సీఎం జగన్

అమరావతి : ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. సీడబ్ల్యూసీ సిఫార్సు చేసిన సవరణలను ఆమోదించాలని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు...

హైదరాబాద్‌-ముంబై మధ్య బుల్లెట్‌ రైలుకు డీపీఆర్ ఆహ్వానం

హైదరాబాద్‌: తెలంగాణలోని హైదరాబాద్ కు మహరాష్ట్ర లోని ముంబైకు మధ్య బుల్లెట్‌ రైలు కారిడార్‌ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ కారిడార్‌కు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారీ కోసం...

రాజస్థాన్ అధ్బుత చేజింగ్ తో కనుమరుగైన గేల్ 99

అబుదాబి: అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించడంతో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరును చేజ్ చేసింది. ఈ విజయంతో...

అమెరికా, యూరప్ దేశాలలో కోవిడ్ రెండో వేవ్!

వాషింగ్టన్‌/లండన్‌: యూరప్, అమెరికా దేశాల వెన్నులో కరోనా మహమ్మారి తీవ్ర వణుకు పుట్టిస్తోంది. సెకండ్‌ వేవ్‌లో మొదటి సారి కంటే అత్యంత భయంకరంగా ఈ వైరస్‌ విజృంభిస్తోంది. అమెరికాలో రికార్డు స్థాయిలో గురువారం...
- Advertisment -

Most Read