fbpx
Tuesday, April 23, 2024
HomeMovie Newsమాస్క్ ధరించి ఆసుపత్రికి వెళ్లిన తమిళ నటుడు అజిత్, ఆందోళనలో అభిమానులు

మాస్క్ ధరించి ఆసుపత్రికి వెళ్లిన తమిళ నటుడు అజిత్, ఆందోళనలో అభిమానులు

కోలీవుడ్ నటుడు అజిత్ మరియు అతని భార్య షాలిని మాస్కులు ధరించిన ఆసుపత్రిని సందర్శించారు, ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. అజిత్ తన భార్యతో పాటు ఆసుపత్రికి నీలం రంగు చొక్కాలో వచ్చారు.

ఈ నటుడు ప్రస్తుతం హెచ్.వినోత్‌తో కలిసి వారి రెండవ సహకారం ‘వాలిమై’ కోసం పనిచేస్తున్నారు, దీనిని దివంగత నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హుమా ఖురేషి ఈ చిత్రంలో హీరోయిన్గ నటిస్తున్నారు.

ఫిబ్రవరిలో ‘వాలిమై‘ కోసం ప్రమాదకరమైన బైక్ స్టంట్ చేస్తున్నప్పుడు అజిత్‌ స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదం లో అజిత్ యొక్క బైక్ స్కిడ్ అయ్యి చేతులు మరియు కాళ్ళపై గాయాలు ఐయాయి. కానీ అతను ఇరవై నిమిషాలు విరామం తీసుకున్న తరువాత మళ్ళీ షూటింగ్ ప్రారంభించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular