fbpx
Friday, April 26, 2024

Monthly Archives: September, 2021

సమీర్‌ శర్మ, ఏపీ నూతన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరణ!

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఏపీకి‌ ఇవాళ కొత్త సీఎస్‌గా సమీర్‌ శర్మ బాధ్యతలను స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్‌ ఆదిత్యనాథ్ ఇవాళ నూతన సీఎస్ గా నియమితులైన సమీర్ శర్మకు తన...

రియాల్టీ రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్!

హైదరాబాద్: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగంలో మళ్లీ దూసుకెళ్తోంది. దేశంలో పెద్ద నగరాలైన ముంబై, బెంగళూరులను తలదన్నే వృద్ధి కనబరుస్తోంది. ఇటీవల తెలంగాణ రాజధానిక్ హైదరాబాద్ లో హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్న ఇళ్ల అమ్మకాలే...

ముఖేష్ ఆసియాలో అత్యంత ధనవంతుడు, తరువాత గౌతమ్ అదానీ!

న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ తన సంపదను దాదాపు రూ. 1,40,200 కోట్ల నుంచి రూ. 5,05,900 కోట్లకు నాలుగు రెట్లు పెంచిన తర్వాత ఆసియాలో ధనవంతుల జాబితాలో రెండవ స్థానానికి చేరుకున్నట్లు...

ఎలక్ట్రిక్ కారు కొనుగోలుదారులకు గొప్ప శుభవార్త!

న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా ఎలక్ట్రిక్ కారు కొనాలని భావిస్తున్న వారికి ఒక పెద్ద శుభవార్త. ఏబీబీ, స్విస్ ఇంజనీరింగ్ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కారు ఛార్జర్‌ని "టెర్రా 360" పేరుతో...

రాహుల్ అసమర్థత వల్ల ఒక రాష్ట్రం తర్వాత మరొక రాష్ట్రం నష్టపోతోందా?

న్యూఢిల్లీ: తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ మరియు సాక్షాత్తు అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ తన మూడవ ప్రధాన మంత్రి పదవిని నరేంద్ర మోడీకి అందించాలని నిర్ణయించుకుందా? 2024 లో మోడీని...

రాజస్థాన్ పై సునాయసంగా గెలిచిన బెంగళూరు!

దుబాయ్: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) తమ ‘ప్లే ఆఫ్స్‌’ అవకాశాలను మరింత మెరుగు పరుచుకుంది. క్రితం మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టును చిత్తు చేసిన ఆర్‌సీబీ నిన్న మరొక సమష్టి ప్రదర్శనతో...

బెంగళూరులో 60 మంది విద్యార్థులు కోవిడ్ పాజిటివ్!

బెంగళూరు: బెంగుళూరులోని ఒక రెసిడెన్షియల్ స్కూల్ లో దాదాపు 500 మంది విద్యార్థులలో 60 మంది పాజిటివ్ పరీక్షలు చేయడంతో కోవిడ్ -19 క్లస్టర్‌గా మారింది. ఇద్దరు లక్షణాలతో ఉన్నట్లు గుర్తించారు మరియు...

బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం!

విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్‌ తీరంలో ఇవాళా మరో అల్పపీడనం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ అల్పపీడనం వచ్చే 24 గంటల్లో మరింత బలపడనుందని రాష్ట్ర వాతావరణ కేంద్రం...

ఐపీఎల్ లో తొలిసారి ఒకే సెషన్ లో రెండు మ్యాచ్ లు!

దుబాయ్: ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ 2021 లీగ్ దశలో చివరి రెండు మ్యాచ్‌లు ఏకకాలంలో జరుగుతాయని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) మంగళవారం ప్రకటించింది. ఐపిఎల్‌లో గ్రూప్ ఫేజ్ చివరి రోజు...

తెలంగాణ సీఎస్ వాహనానికి అతి వేగం వల్ల ట్రాఫిక్ చలానా!

హైదరాబాద్: చట్టం ముందు తప్పు చేస్తే ఎవరినైనా సరే శిక్ష పడాల్సిందే అనేది నిజమైంది. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఈ నియమాన్ని తూచా తప్పకుండా పాటిస్తామని నిరూపిస్తున్నారు. అందులో భాగంగానే నిబంధనలు పాటించని...
- Advertisment -

Most Read