fbpx
Monday, April 29, 2024

Monthly Archives: August, 2021

ఓటీటీ లో మరో తమిళ సినిమా

టాలీవుడ్: సెకండ్ వేవ్ ముగిసి థియేటర్లు తెరచుకుంటున్నా కూడా ఓటీటీ రిలీజ్ లు ఏ మాత్రం తగ్గడం లేదు. తెలుగు తమిళ్ లో పెద్ద హీరో ల సినిమాలు కూడా ఓటీటీ రిలీజ్...

ఈ వారం రిలీజెస్

టాలీవుడ్: ప్రతి వారం థియేటర్ లలో సినిమాల విడుదల సంఖ్య పెరుగుతూ పోతున్నాయి. ఇన్ని రోజులు చిన్న సినిమాలు మాత్రమే రిలీజ్ లు అయ్యాయి. మెల్లి మెల్లిగా మీడియం రేంజ్ హీరోలు కూడా...

కాబూల్ ఆత్మాహుతి పేలుళ్లలో 13 మరణాలు: తాలిబన్!

వాషింగ్టన్: ఆఫ్ఘనిస్తాన్ నుండి గురువారం భారీ మరియు అస్తవ్యస్తమైన తరలింపు ప్రయత్నాల మధ్య కాబూల్ విమానాశ్రయం సమీపంలో కనీసం రెండు పేలుళ్లు సంభవించాయని, పెంటగాన్ పౌరులు మరియు యుఎస్ సర్వీస్ సభ్యులపై "సంక్లిష్ట...

కోవీషీల్డ్ 84 రోజుల గ్యాప్ మార్పుపై కేంద్రం క్లారిటీ!

న్యూఢిల్లీ: కోవిషీల్డ్ కోసం 84 రోజుల డోస్ గ్యాప్‌ను తగ్గించే యోచన లేదని, ప్రభుత్వ నిపుణులైన ఎన్‌కె అరోరా ఈరోజు తెలిపారు, ఆరోగ్య నిపుణుల సిఫార్సు మేరకు ఈ సంవత్సరం రెండు షాట్ల...

కేంద్రం నుండి అసంఘటిత కార్మికులకు శుభవార్త!

న్యూఢిల్లీ: దేశంలో పని చేస్తున్న అసంఘటిత రంగంలో కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర కార్మిక మరియు ఉపాధిశాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ నేడు ఈ-శ్రమ్ పోర్టల్‌ను లాంఛనంగా ప్రారంభం చేశారు. ఈ...

సుప్రీంకోర్టుకు కొత్తగా 9 మంది న్యాయమూర్తుల నియామకం!

ఢిల్లీ: భారత సుప్రీంకోర్టుకు నూతనంగా 9 మంది న్యాయమూర్తుల నియామకం జరిగింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదంతో కేంద్రం నుండి గెజిట్‌ విడుదల అయింది. నియామకమైన నూతన జడ్జిలు: జస్టిస్‌ హిమా కోహ్లీ,...

తెలంగాణ ఎంసెట్ టాప్ టెన్ లో ఏపీ విద్యార్థులు!

హైదరాబాద్‌: తెలంగాణలో ఇటీవల జరిగిన ఎంసెట్‌ ఫలితాలను బుధవారం విడుదల చేశారు. కాగా ఈ ఎంసెట్ లో టాప్‌ టెన్‌ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పలువురు తమ్మ సత్తా చాటారు. ఎంసెట్ ఇంజనీరింగ్‌...

3వ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 78 పరుగులకే టీమిండియా ఆలౌట్!

హెడింగ్లీ: లార్ద్స్ టెస్ట్ లో విజయం సాధించి ఎంతో ఆత్మ విశ్వాసంతో 3వ టెస్ట్ లో అడుగుపెట్టింది టీమిండియా. అయితే ఆ విశ్వాసం 3వ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఎక్కువ సేపు...

సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ఆర్టీసీ ఎండీగా బదిలీ!

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మూడేళ్లుగా బదిలీలు జరగలేదు, అధికారులు పదోన్నతులు పొందినప్పటికీ పాత స్థానాల్లోనే పనిచేస్తున్న పలువురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ కొత్త బాధ్యతలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు...

ఆన్లైన్ డిజిటల్ లావాదేవిలలో తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు!

న్యూఢిల్లీ: సాంప్రదాయ కరెన్సీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన లావాదేవీగా నిలుస్తూనే ఉంది, డిజిటల్ లావాదేవీలు ఆర్థిక లావాదేవీల భవిష్యత్తు అని కాదనలేం. ఏదేమైనా, డిజిటల్ లావాదేవీలు తీసుకువచ్చే సౌలభ్యం మరియు సౌకర్యం...
- Advertisment -

Most Read