Monthly Archives: November, 2020
మరో అరుదైన గౌరవం సాధించిన ఏ ఆర్ రెహమాన్
కోలీవుడ్: ఎన్నో సంవత్సరాలుగా ఇండియా కి అందని ద్రాక్ష గా ఉన్న ఆస్కార్ అవార్డు ని సాధించి భారత దేశ కీర్తి ని చాటాడు ఏ ఆర్ రెహమాన్. ఇపుడు ఇంటర్నేషనల్ లెవెల్...
భారీ యాక్షన్ షూట్ పూర్తి చేసిన ‘RRR ‘
టాలీవుడ్: తెలుగు నుండి వస్తున్న సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ గా రాబోతున్న సినిమా 'RRR'. బాహుబలి తర్వాత రాజమౌళి నుండి రాబోతున్న సినిమా కాబట్టి అంచనాలు కూడా ఎక్కువ...
నాగ శౌర్య ‘లక్ష్య’ టైటిల్ పోస్టర్
టాలీవుడ్: వరుస సినిమాలతో బిజీ గా ఉన్న నాగ శౌర్య ప్రస్తుతం స్పోర్ట్స్ బేస్డ్ డ్రామా కథ పైన ఒక సినిమా చేస్తున్నాడు. తన 20 వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా...
ఢిల్లీలో కోవిడ్ పరీక్ష ధర రూ 2400 నుండి రూ 800 కి తగ్గింపు
న్యూ ఢిల్లీ: కోవిడ్ -19 ను గుర్తించడానికి ప్రమాణమైన ఆర్టీ-పిసిఆర్ పరీక్షల ధరను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మూడింట రెండు వంతుల చొప్పున తగ్గించారు. ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ పరీక్షలను...
భార్య కోరికల కోసం దొంగగా మారిన ఓ భర్త!
సూరత్ : ఒక భర్త తన భార్య డిమాండ్లను నెరవేర్చటానికి దొంగ అవతారం ఎత్తాడు. తన భార్యకు విలాసవంతమైన జీవితాన్ని ఇవ్వటానికి బైకులు దొంగతనాలు చేస్తూ చివరకు జైలు పాలయ్యాడు. ఈ సంఘటన...
జివామేను సొంతం చేసుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్
ముంబై: ఆన్లైన్ లోదుస్తుల సంస్థ అయిన జివామేను రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేసింది. యాక్టోసెర్బా యాక్టివ్ హోల్సేల్లో మైనారిటీ వాటాను కొనుగోలు చేసినట్లు రిలయన్స్ సోమవారం నాటి ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో తెలిపింది. ఈ...
గ్రేటర్ ఎన్నికలకు సర్వం సన్నద్ధం
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలకు హైదరాబాద్ పోలీసులు సర్వం సిద్ధం చేశారు. ఈ ఆదివారం సాయంత్రం ఆరు గంటలతో ఎన్నికల ప్రచారం ముగిసింది. 150 డివిజన్లలో ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్ లో 84, సైబరాబాద్...
మోడర్నా వ్యాక్సిన్ 100% తీవ్రమైన కోవిడ్కు ప్రభావవంతం!
వాషింగ్టన్: మోడెర్నా ఇంక్ తన కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం సోమవారం యుఎస్ మరియు యూరోపియన్ అత్యవసర అనుమతి కోసం దరఖాస్తు చేస్తుంది. చివరి దశ అధ్యయనం యొక్క పూర్తి ఫలితాలు 94.1% ప్రభావవంతంగా...
కోటికి పైగా కోవిడ్ పరీక్షలు చేసిన ఏపీ
అమరావతి: మొత్తం దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో కోవిడ్ - 19 నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ లో కరోనా పరీక్షల సంఖ్య 1 కోటి దాటింది. ఈ రోజు...
కోవిడ్ తో మరణించిన రాజస్థాన్ బిజెపి ఎమ్మెల్యే
జైపూర్: కరోనా పాజిటివ్ వచ్చిన రాజస్థాన్ లోని రాజ్సమండ్ బిజెపి నాయకురాలు ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరి గుర్గావ్ లోని ఆసుపత్రిలో మరణించారు. ఆమె వయసు 59. రాజ్సమండ్కు చెందిన మూడుసార్లు ఎమ్మెల్యే అయిన...