fbpx
Friday, March 29, 2024

INDIA COVID-19 Statistics

44,998,565
Confirmed Cases
Updated on September 26, 2023 9:12 pm
531,930
Deaths
Updated on September 26, 2023 9:12 pm
557
ACTIVE CASES
Updated on September 26, 2023 9:12 pm
44,466,078
Recovered
Updated on September 26, 2023 9:12 pm

Monthly Archives: November, 2020

హైదరాబాద్ అంతా గులాబీ మయం

హైదరాబాద్: హైదరాబాద్ ఎల్బీ స్టేడియలో జరిగే టీఆర్ఎస్‌ బహిరంగ సభకు కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆర్టీసీ బస్సులో బయలు దేరారు. కవాడిగూడ ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఎల్బీ స్టేడియంకు ఆర్టీసీ...

మరి కొన్ని కొత్త ఫీచర్లతో రానున్న వాట్సాప్

ముంబై: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ యొక్క వాట్సాప్ రోజుకో కొత్త ఫీచర్లతో యూజర్లకు గొప్ప అనుభూతినిస్తోంది. ఈ మధ్యే డిజప్పీయరింగ్‌ మెసేజెస్‌ ఫీచర్‌ను ప్రారంభించిన వాట్సాప్‌ త్వరలో ఇంకొన్ని అధునాతన...

హిమాచల్ ప్రదేశ్ లో మాస్కు వాడకుంటే జైలుకు

సిమ్లా: ప్రభుత్వాలు ఎన్ని కఠిన నియమాలు కరోనా వ్యాప్తి తగ్గించడం కోసం తెచ్చినా, చాలా మంది ప్రజలు మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం నియమాలు...

హైదరాబాద్ విమానాశ్రయంలో స్మార్ట్ ట్రాలీలు

హైదరాబాద్: జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తన సేవలు మరియు కార్యకలాపాలను పెంచడానికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్ (ఐఒటి) ను ఒక సాధనంగా ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. మొదటి దశగా, ఈ సదుపాయం స్మార్ట్...

ఆస్ట్రేలియా అన్ని ఫార్మాట్లను గెలుస్తుంది

లండన్‌: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియాకు ఈ సారి ఘోర అవమానం తప్పదని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ ట్వీట్ చేశాడు. ఈ టూర్ లో ఆసీస్‌పై టీమిండియా ఏ ఒక్క...

ప్రత్యేక హోదా తరువాత జమ్మూలో ఎన్నికలు

జమ్మూ / శ్రీనగర్: జిల్లా అభివృద్ధి మండలి (డిడిసి) ఎన్నికలకు జమ్మూ కాశ్మీర్‌లో ఈ రోజు పోలింగ్ ప్రారంభమైంది, గత సంవత్సరం కేంద్ర రాష్ట్రాన్ని కేంద్రంగా పునర్వ్యవస్థీకరించిన తరువాత మొదటిసారి. శీతల వాతావరణం...

జపాన్‌ డిజిటల్‌ కరెన్సీ వైపు మొగ్గు

టోక్యో: పేపర్‌ కరెన్సీని అత్యధికంగా ఇష్టపడే ప్రపంచ దేశాలలో జపాన్‌ ఒకటి, అయితే ఇప్పుడు అక్కడ డిజిటల్‌ కరెన్సీకి తెర తీయనున్నారు. ప్రభుత్వం ఇందుకు తాజాగా సన్నాహాలు చేస్తోంది. తద్వారా 2021లో ప్రయోగాత్మకంగా...

చిత్తూర్, కడప, నెల్లూర్ జిల్లాల్లో ఏరియల్ సర్వే

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో నివర్‌ తుపాను ప్రభావం వల్ల దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏరియల్‌ పర్యటనకు బయలుదేరారు. శనివారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరిన...

కొత్త అవతారంలో ప్రభు దేవా

కోలీవుడ్: గ్రూప్ డాన్సర్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి కొరియోగ్రాఫర్ గా ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇండియన్ మైకేల్ జాక్సన్ అనే స్టేజికి ఎదిగిన డాన్స్ మాస్టర్ ప్రభుదేవా. ఆ తర్వాత హీరోగా,...

పీఎం మాంద్యం పరిస్థితిని అర్థం చేసుకోవాలి : రాహుల్ గాంధీ

న్యూ ఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోకి వెళ్లిందని, కోట్ల మంది నిరుద్యోగులుగా మిగిలిపోయాయన్న వార్తలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ రోజు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్...
- Advertisment -

Most Read