fbpx
Tuesday, April 23, 2024
HomeInternationalవెస్టిండిస్ పై టెస్టు సిరీస్ గెలిచిన ఇంగ్లాండ్

వెస్టిండిస్ పై టెస్టు సిరీస్ గెలిచిన ఇంగ్లాండ్

ENGLAND-WINS-SERIES-WITH-WESTINDIES

ఓల్డ్ ట్రాఫోర్డ్: ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన మూడో టెస్టును గెలిచిన ఇంగ్లండ్, వెస్టిండీస్‌ను 269 పరుగుల తేడాతో ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. గతేడాది కరేబియన్‌లో ఓడిపోయిన విస్డెన్ ట్రోఫీని తిరిగి పొందడానికి ఇంగ్లాండ్ సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.

ఇంగ్లండ్ పేస్‌మ్యాన్ స్టువర్ట్ బ్రాడ్ 500 టెస్ట్ వికెట్లు తీసిన ఏడవ బౌలర్‌గా అవతరించాడు. వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్ లో 399 పరుగులు చేసి, రెండో ఇన్నింగ్స్ లో 38 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సిరీస్ మొదలైనప్పటి నుండి వెస్టిండీస్ పై విజయం వరకు వివాదాస్పదంగా ఉన్న బ్రాడ్, సిరీస్ టెస్టును తన అద్భుతమైన ఇన్నింగ్స్ తో ముగించాడు.

తోటి పేస్‌మ్యాన్ క్రిస్ వోక్స్ 11 ఓవర్లలో 5-50 ఇన్నింగ్స్ గణాంకాలను నమోదు చేశాడు. కరోనావైరస్ లాక్డౌన్ నుండి అంతర్జాతీయ క్రికెట్ లోకి తిరిగి రావడానికి ఇంగ్లాండ్ విజయం మంచి అవకాశ వచ్చినట్లు అయింది. దీంతో కరోనా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న క్రికెట్ ప్రేమికులకు మంచి ఆట ను ఆస్వాదించే అవకాశం దక్కింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular