ముంబై: రంజీ ట్రోఫీలో జమ్మూ కాశ్మీర్ బౌలర్ ఉమర్ నజీర్ మిర్ తన అద్భుత ప్రదర్శనతో ముంబయి స్టార్ బ్యాటర్లను తికమక పెట్టాడు. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫామ్ను...
ముంబై: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫామ్ లేమి కారణంగా విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రంజీట్రోఫీ మ్యాచ్లో ముంబై తరఫున ఆడాడు. జమ్ముకశ్మీర్తో జరిగిన ఈ మ్యాచ్లో రోహిత్ మళ్లీ తీవ్ర...
కోల్కత్తా: India vs England: భారత్ ఇంగ్లండ్ మధ్య ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ ఇంగ్లండ్ ను...
ముంబై: ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ బుధవారం నుంచి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ప్రారంభం కానుంది. ఈ సిరీస్ తొలి మ్యాచ్లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ ఓ అరుదైన...
కౌలాలంపూర్: ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్లో భారత యువతరంగం మలేషియాపై అద్భుత విజయం సాధించింది.
కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ప్రత్యర్థి జట్టును...
లక్నో: ఐపీఎల్-2025 కోసం లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ)కు రిషభ్ పంత్ను కెప్టెన్గా నియమించినట్లు యాజమాని సంజీవ్ గోయెంకా ప్రకటించారు.
ఇటీవల జరిగిన మెగా వేలంలో పంత్ను రూ.27 కోట్లకు ఎల్ఎస్జీ కొనుగోలు...
ముంబై: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో విభేదాలు మళ్లీ తెరమీదకు వచ్చాయి. వరుస పరాజయాలతో జట్టు ఒత్తిడిలో ఉండగా, కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య విభేదాలు చోటు చేసుకున్నట్లు సమాచారం....
యూపీ: టీమిండియా యువ క్రికెటర్ రింకూ సింగ్ తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాడా? అనేలా సందేహం కలుగుతోంది.
ఇటీవల ఉత్తరప్రదేశ్కు చెందిన సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్తో రింకూ ఎంగేజ్మెంట్...
ముంబై - విరుష్క: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు తమ కొత్త ఇంటికి వలస వెళ్తున్నారు. అలీబాగ్లో నిర్మించిన విల్లా ఇప్పటికే పూలు, లైట్లతో...
ముంబై: మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప తాజాగా భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై సంచలన ఆరోపణలు చేశారు. 2019 వన్డే ప్రపంచ కప్ సమయంలో అంబటి రాయుడిని జట్టుకు ఎంపిక చేయకపోవడంలో...
ముంబై: చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందే టీమిండియాకు చేదు వార్త ఎదురైంది. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నెముక గాయంతో లీగ్ మ్యాచ్లకు దూరమయ్యాడు.
బీసీసీఐ బుమ్రాను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి...
ముంబై: టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు అందుబాటులో ఉండడంపై ప్రశ్నార్థక పరిస్థితి కొనసాగుతోంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో వెన్నునొప్పి సమస్య తలెత్తిన నేపథ్యంలో, బుమ్రా న్యూజిలాండ్ ఆర్థోపెడిక్...
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరిగిన 2024-25 బార్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్లో 1-3 తేడాతో పరాజయం చెందడం భారత్కు పెద్ద సమస్యగా మారింది.
సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల నిరాశాజనక ప్రదర్శనపై తీవ్ర విమర్శలు...
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2025లో భారత్పై ఆసీస్ విజయం టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలను తారుమారు చేసింది. సిడ్నీ వేదికగా జరిగిన ఐదో టెస్టులో ఆసీస్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో, భారత్...
ఢిల్లీ: భారత క్రికెట్లో తాజా మార్పులు కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. సిడ్నీ టెస్టు తర్వాత రోహిత్ శర్మ టెస్టులకు గుడ్బై చెప్పే అవకాశం ఉంది.
అలాగే, వన్డే ఫార్మాట్కు హార్దిక్ పాండ్యను కెప్టెన్గా...