Monthly Archives: February, 2022
ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్రెడ్డి!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కు నూతన డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి ఇవాళ నియమితులయ్యారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్రెడ్డి ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఉమ్మడి...
అందుకే రైనాను తీసుకోలేదు: సీఎస్కే యాజమాన్యం!
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో లెజెండ్, వెటరన్ క్రికెటర్ సురేశ్ రైనా రెండు రోజుల ఐపీఎల్ వేలం 2022లో అమ్ముడుపోలేదు. కొన్నేళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్ కోసం రైనా చేసిన అద్భుతమైన ప్రదర్శనలను...
ఔదార్యం చాటుకున్న హీరో సంపూర్ణేశ్బాబు!
హైదరాబాద్: ఒక నిరుపేద కుటుంబం ఖరీదైన వైద్యం చేయించుకునేందుకు ఆర్థికస్థోమత లేక అల్లాడుతున్న సమయంలో టాలీవుడ్ హీరో సంపూర్ణేశ్ బాబు ఆర్థికసాయం అందించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. రాజన్న సిరిసిల్ల మండలంలోని రామన్నపేటకు...
కొత్త ఎయిర్ ఇండియా సిఈవో ఇల్కర్ ఐసి, టాటా సన్స్ చే నియామకం!
న్యూఢిల్లీ: ఎయిరిండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా టర్కీ ఎయిర్లైన్స్ మాజీ చైర్పర్సన్ ఇల్కర్ ఐసిని టాటా సన్స్ సోమవారం నియమించింది. తగిన చర్చల తర్వాత బోర్డు సీఈఓగా ఇల్కర్...
నైట్ కర్ఫ్యూ ఎత్తివేసిన ఏపీ ప్రభుత్వం!
తాడేపల్లి : ఆంధ్ర ప్రదేశ్ లో క్రమంగా కరోనా వైరస్ కేసులు తగ్గుతున్నాయి. రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక...
ఐపీఎల్ వేలం 2022: అమ్ముడుపోని 10 పెద్ద స్టార్ ప్లేయర్లు!
బెంగళూరు: ఐపీఎల్ వేలం 2022 కొన్ని తీవ్రమైన బిడ్డింగ్లను చూసింది, ఎందుకంటే జట్లు తమ తమ స్క్వాడ్లను తమకు సాధ్యమైనంత ఉత్తమంగా సమీకరించాయి. చాలా పెద్ద పేర్లు కొన్ని ఆశ్చర్యకరమైనవిగా కనిపించాయి. ఇషాన్...
మమతా బెనర్జీ నుండి కేసీఆర్, స్టాలిన్లకు ఫోన్!
కోల్కత్తా : భారత జాతీయ స్థాయి రాజకీయాల్లో మరో సంచలనానికి తెర లేచింది. అధికార బీజేపీ పార్టీకి వ్యతిరేక కూటమి ఏర్పాటుకు మళ్ళీ బీజం పడుతున్న సంకేతాలు బయటకు వస్తున్నాయి. కాగా ఈ...
ఏపీ హైకోర్టులో ప్రమాణస్వీకారం చేసిన ఏడుగురు న్యాయమూర్తులు!
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు నూతనంగా ఏదుగురు న్యాయమూర్తులు నియమించబడ్డరు. కాగా ఆ ఏడుగురు న్యాయమూర్తులచే ఇవాళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణం చేయించారు.
అమరావతిలో ఉన్న...
వెస్టీండీస్ ను వైట్ వాష్ చేసిన టీమిండియా!
అహ్మదాబాద్: భారత్ వెస్టిండీస్ పై మూడో మ్యాచ్ లో గెలిచి వన్డే సిరిస్ ను 3-0 తో గెలిచి సిరీస్ ను వైట్ వాష్ చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ కాస్త...
ఐపీఎల్ 2022 మెగా వేలం: వేలం విశేషాలు!
బెంగళూరు: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగా వేలం 2022 వచ్చేసింది. ఐపీఎల్ అభిమానులంతా తమ అభిమాన ఆటగాళ్ళు ఏ ఫ్రాంచైజీ తరఫున ఆడబోతున్నారో అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండటంతో దీనికి...