fbpx
Sunday, April 28, 2024

Monthly Archives: March, 2021

మాస్కు లేకుంటే తప్పదు జరిమానా!

అమరావతి: ఏపీ లో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఆ రాష్ట్ర పోలీస్‌ శాఖ స్పెషల్‌ డ్రైవ్‌ మొదలు పెట్టిందని, ఇందుకు ప్రజలు పూర్తిగా సహకరించాలని ఏపీ డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ ప్రజలకు విజ్ఞప్తి...

భారతదేశం లో ఒక్క రోజులో 68,000 కు పైగా కోవిడ్ కేసులు

న్యూ ఢిల్లీ: భారతదేశంలో గత 24 గంటల్లో 68,020 వరకు తాజా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి, ఇది అక్టోబర్ తరువాత అతిపెద్ద వన్డే ఉప్పెనగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు సూచిస్తున్నాయి....

ఉత్కంఠ పోరులో భారత్ దే విజయం, సీరీస్ సొంతం

పూణే: పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆదివారం జరిగిన మూడో, ఆఖరి వన్డేలను ఏడు పరుగుల తేడాతో ఓడించి భారత్‌ సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకోవడంతో బౌలర్లు తమ నరాలను పట్టుకున్నారు....

Y : జాతి రత్నాలు నటుడి ఓటీటీ సినిమా

టాలీవుడ్: అర్జున్ రెడ్డి సినిమాలో హీరో ఫ్రెండ్ కారెక్టర్ లో నటించి మెప్పించి ఒక్క సినిమాతోనే మంచి స్టార్డం తెచ్చుకున్న నటుడు రాహుల్ రామకృష్ణ. ఈ మధ్యనే జాతి రత్నాలు సినిమాతో సూపర్...

ఫాహద్ హీరోగా ‘మాలిక్’ ట్రైలర్

టాలీవుడ్: గత కొన్ని సంవత్సరాలుగా మలయాళం సినిమా ఇండస్ట్రీ నుండి గొప్ప గొప్ప నటులు, ఇక్కడి నుండి విడుదలయ్యే సినిమాలకి గుర్తింపు కూడా నేషనల్ వైడ్ లభింస్తుంది. ఒకప్పుడు అవార్డు సినిమాలు ఎక్కువగా...

బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ సినిమా ఫస్ట్ లుక్

టాలీవుడ్: చాలా సంవత్సరాలుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలు వేసి బిగ్ బాస్ ద్వారా మంచి పేరు సంపాదించిన వ్యక్తి సయ్యద్ సోహెల్ రియాన్. సోహెల్ బిగ్ బాస్ నుండి...

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా దుల్కర్

మాలీవుడ్: మలయాళ నటుడు మమ్ముట్టి వారసుడిగా పరిచయం అయ్యి మెల్ల మెల్లగా మార్కెట్ పరిధిని పెంచుకుంటూ సౌత్ లో అన్ని భాషల్లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఫ్యాన్ బేస్ ని పెంచుకుంటున్నాడు...

ఆచార్య: సిద్దా గా చరణ్ ఫస్ట్ లుక్

టాలీవుడ్: టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో 'ఆచార్య' అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ ఒక...

పండుగల వేళ తెలంగాణ కీలక నిర్ణయం

హైదరాబాద్‌ : సెకండ్‌ వేవ్ దేశ వ్యాప్తంగా విస్తృతి చెందుతూ దేశాన్ని మళ్ళీ భయాందోళనలకు గురి చేస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా కేసులు అంతకంతకూ రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో...

పశ్చిమబెంగాల్ లో 80%, అస్సాం లో 73% పోలింగ్

న్యూ ఢిల్లీ: 2021 అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో బెంగాల్‌లో 79.79 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ రోజే అస్సాంలో కూడా ప్రారంభమైన ఓటింగ్ లో 72.14 శాతం ఓటింగ్ నమోదైంది. రెండు...
- Advertisment -

Most Read