fbpx
Thursday, April 25, 2024

Monthly Archives: March, 2021

వండే సిరీస్ లో కీలక ఆటగాళ్ళకు విశ్రాంతి ఇవ్వనున్న బీసీసీఐ

న్యూఢిల్లీ: క్రిత సంవత్సరం ఐపీఎల్‌ సీజన్‌ కోసం దుబాయ్‌ వెళ్లి వచ్చిన టీమిండియా ఆటగాళ్లు విరామం లేకుండా క్రికెట్‌ ఆడుతున్న నేపథ్యంలో కొందరు ఆటగాళ్లకు కాస్త విశ్రాంతి కల్పించాలని జట్టు యాజమాన్యం యోచిస్తున్నట్లు...

సుప్రీం కోర్టు జడ్జిలకు రేపటుండీ వ్యాక్సినేషన్

న్యూ ఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు రేపు నుంచి కోవిడ్ -19 వ్యాక్సిన్ షాట్లు లభించనున్నాయి. రేపు ప్రారంభమయ్యే డ్రైవ్‌లో టీకా కోసం అర్హత ఉన్న వారిలో న్యాయమూర్తులు మరియు రిటైర్డ్ న్యాయమూర్తుల కుటుంబాలు...

కొత్త పీఎఫ్ రూల్స్ ఏప్రిల్ 1 నుంచి!

న్యూఢిల్లీ: ప్రావిడెంట్ ఫండ్‌పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2021లో కీలక ప్రకటన చేశారు. ప్రావిడెంట్ ఫండ్‌ ఖాతాలో ఏడాదికి రూ.2.5 లక్షలకు పైన జమ అయ్యే నగదుపై లభించే...

స్టేట్ బ్యాంక్ గృహ రుణాల రేటు 6.7%కి తగ్గింపు

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద రుణదాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం రూ .75 లక్షల వరకు గృహ రుణాలపై వడ్డీ రేటును 6.8 శాతానికి తగ్గించింది. రూ .75 లక్షల...

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: దేశంలో రెండవ దశ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సోమవారం మొదలయ్యింది. వయసు 60 ఏళ్లు పైబడిన, మరియు 45 ఏళ్లు పైబడి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ దశలో కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వబోతున్నారు....

కమల్ హాసన్ క్లాసిక్ టైటిల్ తో దేవరకొండ బ్రదర్స్ సినిమా

టాలీవుడ్: పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాల ద్వారా నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకుని ఇపుడు'లైగర్' లాంటి పాన్ ఇండియా సినిమాలో నటిస్తూ క్రేజ్ ని పెంచుకుంటున్నాడు విజయ్ దేవరకొండ. తన తమ్ముడు...

జూన్ 3 న కీర్తి సురేష్ ‘గుడ్ లక్ సఖి’

టాలీవుడ్: మహానటి అద్భుతమైన విజయం తర్వాత కీర్తి సురేష్ వరుసగా లేడీ ఓరియెంటెడ్ కథలనే ఎంచుకుంటూ ముందుకు వెళ్తుంది. ఆ క్రమం లోనే 'పెంగ్విన్', 'మిస్ ఇండియా' లాంటి సినిమాల ద్వారా పరాజయం...

అశ్విన్ కు 3వ ర్యాంక్, రోహిత్ కి కెరీర్ బెస్ట్ టెస్ట్ ర్యాంక్

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో 400 టెస్టు వికెట్లు సాధించిన భారతీయ బౌలర్‌గా నిలిచిన రవిచంద్రన్ అశ్విన్ ఆదివారం బౌలర్ల కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మొదటి...

న్యాయవాదికి మాస్కు లేదని కేసు వాయిదా వేసిన జడ్జి!

ముంబై‌: ముంబై న్యాయస్థానం లో ఒక అరుదైన చర్య జరిగి అందరిని ఆకర్షించింది. ఒక న్యాయవాది తాను వాదించ బోయే కేసును విచారించేందుకు ముంబై హైకోర్టు అడ్డు చెప్పింది. దీనికి కారణం ఏంటనుకుంటున్నారా?...
- Advertisment -

Most Read