fbpx
Monday, April 29, 2024

Monthly Archives: January, 2021

భారత్ లో 2 వ్యాక్సిన్లకు డీజీసీఐ అత్యవసర ఆమోదం

ఢిల్లీ : యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటం చేస్తున్న భారత్‌కు డీసీజీఐ ఆదివారం శుభవార్త అందించింది. కోవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ల అత్యవసర అనుమతికి డిసీజీఐ ఆమోద ముద్ర వేసింది....

ఏపీలో కోవిడ్ వ్యాక్సిన్ డ్రైరన్ విజయవంతం

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అనగా శనివారం నిర్వహించిన ‘కోవిడ్‌ వ్యాక్సిన్‌ డ్రై రన్‌’ చాలా విజయవంతంగా ముగిసినట్లు ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలోని...

ముంబై దాడుల సూత్రధారి లఖ్వీని అరెస్టు చేసిన పాక్ పోలీసులు

న్యూఢిల్లీ: భారతదేశంలో జరిగిన ఘోరం అయిన ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ (61) ని శనివారం అరెస్ట్ చేశామంటూ పాక్ పోలీసులు సంచలన...

‘జాంబీ రెడ్డి’ ట్రైలర్

టాలీవుడ్: 'అ!','కల్కి' వంటి సినిమాలతో తన టేకింగ్ తో కథనం తో ప్రత్యేకత చాటుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈ డైరెక్టర్ ప్రస్తుతం చేస్తున్న సినిమా 'జాంబీ రెడ్డి'. రాయలసీమ బ్యాక్ డ్రాప్...

ప్యానెల్ ఆమోదం పొందిన భారత్ బయోటెక్ యొక్క వ్యాక్సిన్

న్యూ ఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్‌కు చెందిన కరోనావైరస్ వ్యాక్సిన్‌ను "ప్రజా ప్రయోజనాల కోసం అత్యవసర పరిస్థితుల్లో పరిమితం" చేయాలని ప్రభుత్వం నియమించిన ప్యానెల్ సిఫారసు చేసింది. వ్యాక్సిన్‌ను ఆమోదించడంపై డిసిజిఐ...

యూకే నుండి వచ్చే వారి కోసం కేంద్రం కొత్త మార్గదర్శకాలు

న్యూఢిల్లీ: భారత దేశంలో ఒక వైపు కరోనా కేసులు తగ్గుతుంటే, ఇప్పుడు మరోవైపు కొత్త కరోనా స్ట్రెయిన్ కేసులు కలవరం పుట్టిస్తున్నాయి. దేశంలో ఇప్పటి వరకు కొత్త కరోనా కేసులు 29 నమోదయ్యాయి....

ఏపీలో పీహెచ్‌సీల్లో స్పెషాలిటీ వైద్యసేవలు

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ప్రజారోగ్య ముఖచిత్రం మారిపోనుంది. ప్రజలకు వైద్యం మరింత అందుబాటులోకి రానుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యం మరింత చేరువ కానుంది. అర్ధరాత్రో అపరాత్రో పేషెంటు...

ఢిల్లీలో 500 కంటే తక్కువ కేసుల నమోదు

న్యూ ఢిల్లీ: ఢిల్లీలో 494 తాజా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి, ఏడు నెలల్లో రోజువారీ కనిష్ట పెరుగుదల మరియు 14 కొత్త మరణాలు సంభవించగా, పాజిటివిటీ రేటు శుక్రవారం 0.73 శాతంగా ఉంది.శనివారం...

3 కోట్ల మంది ఫ్రంట్లైన వర్కర్లకు తొలిగా వ్యాక్సిన్

న్యూ ఢిల్లీ: కరోనా వ్యాధికి వ్యతిరేకంగా పోరాడుతున్న ముందంజలో ఉన్న మూడు కోట్ల మందికి మొదటి దశలో ఉచిత కరోనావైరస్ వ్యాక్సిన్లు ఇవ్వనున్నట్లు ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్‌ను...

తీవ్ర అస్వస్థతో ఆసుపత్రిలో చేరిన సౌరవ్

కోల్‌కతా: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బిసిసిఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చాతీలో నొప్పి ఫిర్యాదుతో కోల్‌కతాలో ఆసుపత్రిలో చేరారు. భారత మాజీ కెప్టెన్ జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా చాతీలో నొప్పి...
- Advertisment -

Most Read