Monthly Archives: November, 2020
అమెజాన్ ప్రైమ్ లో మరో చిన్న సినిమా
టాలీవుడ్: కరోనా కారణంగా థియేటర్లు మూసివేసిన తర్వాత ఓటీటీ ల హవా బాగా పెరిగింది. ఒకప్పుడు థియేటర్లో విడుదలై బాగా ఆడితే ఒక 30 నుండి 50 రోజుల తర్వాత ఓటీటీలలో ప్రత్యక్షం...
కాల్షీట్లు ఖాళీ లేకుండా సినిమాలు చేస్తున్న రకుల్
టాలీవుడ్: ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ రేంజ్ లో ఉన్న హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. తెలుగులో ఇప్పుడు టాప్ లో ఉన్న హీరోల్లో దాదాపు అందరితో నటించిన ఈ హీరోయిన్...
ఢిల్లీ సంస్థపై 1,200 కోట్ల రూపాయల బ్యాంకు మోసం కేసు
న్యూ ఢిల్లీ: 12 బ్యాంకులను మోసం చేసినందుకు ఢిల్లీకి చెందిన ఒక సంస్థ డైరెక్టర్లపై 1,200 కోట్ల రూపాయల మోసం కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ నమోదు చేసింది. అయితే, నిందితులు...
తిరుమల శ్రీవారి మెట్టు మార్గం మూసేసిన టీటీడీ
తిరుమల: రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తిరుమల శ్రీవారి మెట్టు మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. నివర్ తుపాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు శ్రీవారి మెట్టు నడక మార్గంలో...
వచ్చే దశాబ్దానికి భారీ పునరుత్పాదక శక్తి విస్తరణ ప్రణాళికలు
న్యూ ఢిల్లీ: పునరుత్పాదక వనరుల నుండి విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి ఎలక్ట్రానిక్ తయారీకి సమానమైన ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహకాలు 20 బిలియన్ డాలర్ల వార్షిక వ్యాపారాన్ని ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ప్రధాని...
26/11 ఘటనపై భావోద్వేగం వ్యక్తం చేసిన రతన్
ముంబై: టాటా గ్రూపు కొంపెనీల గౌరవ ఛైర్మన్ మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన రతన్ టాటా 12 ఏళ్ల క్రితం 26/11 న జరిగిన ఉగ్రదాడిని గుర్తుచేసుకుని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ముంబై...
నివర్ తో రాష్ట్రంలో తీవ్ర పంటల నష్టం
అమరావతి: రాష్ట్రంలో నివర్ తుపాను ప్రభావిత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వాహనదారులను అర్బన్ పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. గుడిసెలు, మట్టి మిద్దెలలో...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నవంబర్ 30 నుండి
అమరావతి: అసెంబ్లీ శీతాకాల సమావేశాలపై ఈ రోజు న నోటిఫికేషన్ విడుదల చేసింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. డిసెంబర్ 4 వరకు ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం. ఏపీ అసెంబ్లీ...
ఫాదర్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఫకీర్చాంద్ కన్నుమూత
ముంబై: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), భారత ఐటీ దిగ్గజం యొక్క వ్యవస్థాపకులలో ఒకరు, టీసీఎస్ తొలి సీఈవో, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఫకీర్చాంద్ కోహ్లి (97) ఇవాళ కన్నుమూశారు. 100 బిలియన్...
ఆస్ట్రాజెనెకా లోపం తర్వాత ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ పై ప్రశ్నలు
వాషింగ్టన్: కోవిడ్ -19 వ్యాక్సిన్ను అందించాలనే తపనతో ముందున్న వారిలో ఆస్ట్రాజెనెకా పిఎల్సి మరియు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, తయారీ లోపాన్ని గుర్తించిన తర్వాత వారి ట్రయల్ ఫలితాల గురించి ప్రశ్నలను ఎదుర్కొంటున్నాయి. ఆస్ట్రా...