fbpx
HomeBig Storyఅండర్-19 టీమిండియాలో కరోనా కలకలం, కెప్టెన్‌ సహా ఆరుగురికి పాజిటివ్!

అండర్-19 టీమిండియాలో కరోనా కలకలం, కెప్టెన్‌ సహా ఆరుగురికి పాజిటివ్!

SIX-INDIAN-CRICKETERS-POSITIVE-PLAYING-UNDER19-WORLD-CUP

ట్రినిడాడ్‌: కరోనా కలకలం భారత్ యువ జట్టును కుదిపేసింది. ట్రినిడాడ్ లో జరుగుతున్న అండర్-19 ప్రపంచ కప్ ఆడుతున్న భారత యువ జట్టులో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. ఆ జట్టు కెప్టెన్ యశ్ ధుల్‌, వైస్ కెప్టెన్ షేక్ రషీద్‌ సహా మొత్తం ఆరుగురు ఆటగాళ్ళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సమాచారం.

దీనివల్ల వీరందరూ ఇవాళ ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌కు దూరమయ్యారని సమాచారం. కెప్టెన్ యశ్ ధుల్‌ గైర్హాజరీలో ఐర్లాండ్‌తో మ్యాచ్‌కు నిశాంత్ సంధు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన యువ భారత జట్టు 40 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular