fbpx
Saturday, April 27, 2024

Yearly Archives: 2022

యాషెస్ సిరీస్ లో తొలి సెంచరీ నమోదు చేసిన బెయిర్ స్టో!

సిడ్నీ: సిడ్నీ లో జరుగుతన్న యాషెస్‌ నాలుగవ టెస్ట్ మ్యాచ్ ‌లో ఇంగ్లండ్‌ బ్యాట్స్ మెన్‌ జానీ బెయిర్‌స్టో అధ్బుత సెంచరీతో చెలరేగి ఆడాడు. బెయిర్ స్టో తన ఇన్నింగ్స్ లో 140...

దేశంలో క్రమంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు: 24 గంటల్లో 90000 కేసులు!

న్యూఢిల్లీ: భారతదేశంలో గత 24 గంటల్లో 90,928 తాజా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి, ఇది నిన్నటి 58,097 కేసుల కంటే 56 శాతం ఎక్కువ. దేశంలో 2,630 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఇప్పటి...

దక్షిణాఫ్రికా తో రెండవ టెస్టులో భారత్ ఓటమి!

జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో వాండరర్స్‌లో భారత్ మరియు దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండవ టెస్టులో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించి మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 1-1...

కరోనా బారిన పడ్డ సూపర్ స్టార్ మహేష్ బాబు!

మూవీడెస్క్‌: భారత టాలీవుడ్‌ సూపర్‌ స్టార్ కృష్ణ తనయుడు సూపర్ స్టార్‌ మహేశ్‌ బాబు కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా వైరస్‌ సోకకుండా తగు జాగ్రత్తలు అన్నీ తీసుకున్నప్పటికీ తనకు కోవిడ్...

పుష్ప నుండి ‘శ్రీవల్లీ’ ఫుల్‌ వీడియో సాంగ్‌ విడుదల!

మూవీ డెస్క్: ఇటీవలే విడుదలైన స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ మరియు రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం పుష్ప చిత్రంలో ప్రాచుర్యం పొందిన ‘శ్రీవల్లి’ పాట‌ గురించి అందరికి తెలిసిందే. గత...

బీఎస్‌ఎన్‌ఎల్‌ నుండి యూజర్లకు బంపరాఫర్, జియోకి పోటీ!

న్యూఢిల్లీ: భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) భారత్ యొక్క ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ, తాజాగా జియోకు పోటీగా ఒక అద్భుతమైన ఆఫర్‌ను తీసుకువచ్చింది. కొత్త సంవత్సరం‌ సందర్భంగా జియో తన...

ఐఎంపీఎస్ లావాదేవీ పరిమితిని రూ. 2 నుండి రూ. 5 లక్షలకు పెంచిన ఎస్బీఐ!

న్యూఢిల్లీ: డిజిటల్ బ్యాంకింగ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం తక్షణ చెల్లింపు సేవ పరిమితిని 2 లక్షల నుండి 5 లక్షల రూపాయలకు...

ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ, బస్సులు, మెట్రో పూర్తి సామర్థ్యంతో అనుమతి!

న్యూఢిల్లీ: ఒమిక్రాన్ ద్వారా పెరుగుతున్న కోవిడ్ కేసుల పెరుగుదలను నియంత్రించడానికి ఢిల్లీ కొత్త ఆంక్షలతో ప్రభుత్వ కార్యాలయాల కోసం వారాంతపు కర్ఫ్యూ మరియు ఇంటి నుండి పనిని అమలు చేయనుంది. అయితే బస్సులు...

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో 50% మందికి వర్క్ ఫ్రమ్‌ హోమ్‌!

న్యూఢిల్లీ: భారత్ లో కోవిడ్ కేసులు క్రమంగా మళ్ళీ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ముందుజాగ్రత్తగా ప్రభుత్వ కార్యాలయాల్లోని అండర్‌ సెక్రటరీ స్థాయికి దిగువన ఉండే ఉద్యోగులకు 50% మందికి వర్క్‌ ఫ్రం హోమ్‌కు...

ఒమిక్రాన్ తో పాటు కరోనా మరో కొత్త వేరియంట్!

పారిస్: గత సంవత్సరం కరోనా తో మొదలైన వైరస్ భీభత్సం తరువాత కరోనా కొత్త వేరియంట్ లతో దాడి చేస్తూనే ఉంది. ఇప్పటికే ఈ వేరియంట్లు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. తాజాగా ఒమిక్రాన్ వేరియంట్...
- Advertisment -

Most Read