fbpx
Wednesday, May 8, 2024

Monthly Archives: October, 2021

మా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన మంచు విష్ణు!

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది నెలలుగా తీవ్ర చర్చనీయాంశమైన మా అధ్యక్ష ఎన్నికల ఘట్టం మొత్తానికి ముగిసింది. ఎంతో తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ అధ్యక్ష ఎన్నికల్లో చివరికి మంచు విష్ణు...

అమితాబ్ బచ్చన్ పాన్ మసాలా బ్రాండ్‌తో ఒప్పందం రద్దు!

న్యూఢిల్లీ: అమితాబ్ బచ్చన్ ఇటీవలి బ్లాగ్ పోస్ట్‌లో, పాన్ మసాలా బ్రాండ్ యొక్క ఒప్పందం నుండి తప్పుకున్నట్లు వెల్లడించాడు, ఎందుకంటే అతనికి కొన్ని వివరాలు తెలియవు. పల్స్ పోలియో ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్‌గా...

ధోనీ ఫినిషింగ్ తో ఫైనల్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్!

దుబాయ్: ఐపీఎల్ 2021 లో తొలిగా ఫైనల్ చేరిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. మొదటి క్వాలిఫయర్‌ ‌లో ఢిల్లీ పై ఉత్కంఠ పోరులో 4 వికెట్ల తేడాతో విజయం సాధించి...

బొగ్గు కొరత ఆందోళన వేళ అమిత్ షా మంత్రులతో సమావేశం!

న్యూఢిల్లీ: బొగ్గు సరఫరా సరిగా లేనందున దేశంలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ కొరత ఏర్పడుతుందనే ఆందోళనతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం బొగ్గు మరియు విద్యుత్ మంత్రిత్వ శాఖల ఇన్‌ఛార్జిగా...

2021-22లో భారత ఆర్థిక వ్యవస్థ అంచనా 8.3%: ప్రపంచబ్యాంక్

న్యూఢిల్లీ: మునుపటి అంచనా 10.1 శాతంతో పోలిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22లో దేశ వృద్ధి అంచనాను 8.3 శాతానికి ప్రపంచ బ్యాంక్ సవరించింది. ప్రపంచ బ్యాంకు తన తాజా నివేదికలో భారత...

టీ20 అంటే ఎలా ఉంటుందో చూపించిన ముంబై, హైదరాబాద్!

దుబాయ్: ప్లే-ఆఫ్స్ లో అడుగుపెట్టడానికి ఉన్న ఒక చిన్న అవకాశాన్ని వినియోగించుకుని ముందుకు వెళ్ళాలనే తపన ముంబై ఇండియన్స్ లో కసిని పెంచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ముంబై ఇండియన్స్ అందుకు...

లీగ్ చివరి మ్యాచ్ లో గెలుపుతో ప్లే-ఆఫ్స్ కు బెంగళూరు!

దుబాయ్: ఐపీఎల్ 2021 లో చివరి లీగ్ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్ పై చివరి బంతి కి గెలిచి ప్లే-ఆఫ్స్ కు విజయం తెచ్చిన ఆత్మ విశ్వాసంతో...

టీమిండియా కోచ్ గా టాం మూడీ కి అవకాశం?

న్యూఢిల్లీ: టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ ముగిసాక భారత క్రికెట్ టీం కు హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి తన పదవి నుంచి తప్పుకోనున్నారన్న వార్తలు వస్తోన్న నేపథ్యంలో తదుపరి కోచ్‌లుగా కుంబ్లే, ద్రవిడ్‌, సెహ్వాగ్‌,...

ఈ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతి ఎవరినీ వరించిందంటే!

ఓస్లో: ప్రపంచంలో శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నించే వ్యక్తులు మరియు సంస్ధలు చేసిన కృషికి ప్రతిఫలంగా ప్రపంచవ్యాప్తంగా ప్రకటించే నోబెల్‌ శాంతి పురస్కారం ఈ ఏడాది(2021) మరియా రెస్సా, దిమిత్రి మరటోవ్ ను వరించింది....

ఎయిర్ ఇండియా తిరిగి టాటాకు 70 ఏళ్ళ తరువాత!

న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాపై తిరిగి దాదాపు 70 సంవత్సరాల తర్వాత టాటా సన్స్ నియంత్రణ సాధించింది. ఎయిర్ ఇండియా, 50 శాతం ఎయిర్ ఇండియా-సాట్స్ మరియు ఎయిర్ ఇండియా...
- Advertisment -

Most Read