fbpx
Monday, May 6, 2024

Monthly Archives: October, 2021

టీ20 వార్మప్ లో ఆస్ట్రేలియాపై గెలిచిన భారత్!

దుబాయ్: టీ 20 ప్రపంచకప్ 2021 లో దుబాయ్‌లో బుధవారం జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో భారత్ ఆస్ట్రేలియాపై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 153 పరుగుల లక్ష్య చేధనలో కెఎల్...

గీత గోపీనాథ్ ఐఎమెఫ్ నుండి జనవరిలో హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి వెనక్కు!

వాషింగ్టన్: ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎమెఫ్) చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపీనాథ్ తన పదవిని విడిచిపెట్టి జనవరిలో హార్వర్డ్ యూనివర్సిటీ ఎకనామిక్స్ విభాగానికి తిరిగి వస్తారని ఫండ్ మంగళవారం ప్రకటించింది. హార్వర్డ్ గోపీనాథ్...

బంగ్లాదేశ్ చేతిలో ఒమన్‌ ఓటమి: సూపర్ 12 ఆశలు సజీవం!

దుబాయ్: మంగళవారం టీ 20 ప్రపంచకప్‌లో గ్రూప్ బి మ్యాచ్‌లో సహ-ఆతిథ్య ఒమన్‌పై 26 పరుగుల విజయంతో బంగ్లాదేశ్ సూపర్ 12 దశకు చేరుకునే ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఓపెనర్ మొహమ్మద్ నయీమ్...

డెన్మార్క్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్ లో భారత్ కు శుభారంభం!

ఒడెన్సి‌: ఒడెన్సీలో జరుగుతున్న డెన్మార్క్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత్ కు శుభారంభం లభించింది. ఈ టోర్నీలో భారత్ తరఫున ఆడుతున్న ప్రపంచ చాంపియన్‌ అయిన పీవీ సింధు...

విరాట్ కోహ్లీ మైనపు విగ్రహ ఆవిష్కరణ!

దుబాయ్: భారత క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లికి మరో అరుదైన గౌరవం లభించింది. దుబాయ్‌లో ఇటీవల కొత్తగా ప్రారంభించిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో విరాట్ కోహ్లి మైనపు విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు....

యుపి కుషినగర్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించనున్న ప్రధాని!

న్యూఢిల్లీ: రేపు ఉత్తరప్రదేశ్ లోని కుషినగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభోత్సవం జరుగుతుందని భావిస్తున్నారు, ఆ తర్వాత మొదటి విమానం కొలంబో నుండి...

డేటా డౌన్‌లోడింగ్‌ స్పీడ్‌లో జియోనే టాప్‌!

న్యూఢిల్లీ: సెప్టెంబర్ 2021 గాను దేశంలో పలు టెలికాం సంస్థల డౌన్‌లోడింగ్‌, ఆప్‌లోడింగ్‌ స్పీడ్స్‌ను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌) తాజాగా విడుదల చేసింది. మునుపటిలాగే మళ్ళీ రిలయన్స్‌ జియో...

హైదరాబాద్ విమానాశ్రయం లాంతరులో 6 కేజీలకు పైగా బంగారం స్వాధీనం!

న్యూఢిల్లీ: ఈరోజు హైదరాబాద్ విమానాశ్రయంలో దుబాయ్ నుండి విమానంలో ప్రయాణించిన ప్రయాణికుడి నుండి రీఛార్జబుల్ లాంతరులో దాచిన ఆరు కేజీలకు పైగా బంగారు పేస్ట్ స్వాధీనం చేసుకున్నారు. బంగారం 6.06 కిలోలు ఉండగా,...

వ్యాక్సినేషన్ లో దేశంలో టాప్ 5 రాష్ట్రాలివే!

న్యూఢిల్లీ: దేశంలో ఇంకా కోవిద్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పుడు దేశంలో వ్యాక్సినేషన్ ఒక నిరంతర ప్రక్రియ అయింది. కాగా వ్యాక్సినేషన్ వేయడంలో ఒకో రాష్ట్రం ఒకో విధంగా ముందుకు వెళ్తోంది. కాగా...

5జీ కోసం ఎల్‌అండ్‌టీ వోడాఫోన్ ఐడియా కీలక ఒప్పందం!

న్యూఢిల్లీ: దేశంలో మొబైల్ నెట్వర్క్ రంగంలో 5జీ సేవలు అందించే విషయంలో పలు మొబైల్‌ నెట్‌వర్క్‌ సంస్థలు చాలా వేగంగా తమ కార్యాచరణను ముందుకు తీసుకెళ్తున్నాయి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం మొబైల్ కంపెనీల...
- Advertisment -

Most Read