fbpx
Monday, April 29, 2024

Yearly Archives: 2020

మరొక సినిమాని మొదలుపెట్టిన శ్రీ విష్ణు

టాలీవుడ్: కరోనా కారణంగా వచ్చిన గ్యాప్ ని చాలా మంది హీరోలు కథలు వినడానికి ఎక్కువ సమయం వెచ్చించినట్టున్నారు. దాని ఫలితం ఇపుడు కొట్టచ్చినట్టు కనపడుతుంది. ఎన్నడూ లేనంతగా పెద్ద హీరోల నుండి...

తమిళ రీమేక్ ని ప్రారంభించిన విశ్వక్సేన్

టాలీవుడ్: 'వెళ్ళిపోమాకే' సినిమా ద్వారా పరిచయం అయిన నటుడు విశ్వక్సేన్. ఈ సినిమాలో క్లాస్ ,సైలెంట్ రోల్ లో నటించాడు. ఆ తరవాత చేసిన ఈ నగరానికి ఏమైంది సినిమా ద్వారా కొంచెం...

శివ కందుకూరి హీరోగా ‘చేతక్ శ్రీను’

టాలీవుడ్: పెళ్లిచూపులు నిర్మాత 'రాజ్ కందుకూరి' తనయుడు శివ కందుకూరి 'చూసి చూడంగానే' అనే సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ కి హీరో గా పరిచయం అయ్యాడు. తర్వాత మేఘ ఆకాష్...

ఏపీలో ఇళ్ళ నిర్మాణానికి మూడు ఆప్షన్లు

చిత్తూరు: ఏపీ లో ప్రభుత్వం పేదలందరికి ఇళ్ళు తొలి విడతలో నిర్మించనున్న ఇళ్ల పనులను సీఎం జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘రాష్ట్ర వ్యాప్తంగా నేడు పండుగ జరుగుతోంది....

వరంగల్ లో అంతుపట్టని వ్యాధితో ఆరుగురు మృతి

ములుగు, వరంగల్ : వరంగల్ లోని ములుగు గ్రామంలో ఒక వింతవ్యాధి ఆ గ్రామాన్ని కబలిస్తోంది. వరుసగా జరుగుతున్న మరణాలు ఆ గ్రామస్తులకు కంటికి నిద్ర లేకుండా భయపెడుతున్నాయి. కేవలం 20 రోజుల...

యూఎస్ 4 చారిత్రక సంక్షోభాలను ఎదుర్కొంటోంది: బిడెన్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ ఆదివారం మాట్లాడుతూ, తమ దేశం ఒకేసారి నాలుగు చారిత్రక సంక్షోభాలను ఎదుర్కొంటుందని, సమయానుసారంగా ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడానికి తమ బృందం తీవ్రంగా కృషి చేస్తోందని...

ధోనికి ఐసీసీ స్పిరిట్‌ ఆఫ్‌ ద డికేడ్‌ అవార్డ్

దుబాయ్‌: ఐసీసీ ప్రకటించిన ఈ దశాబ్దపు అత్యుత్తమ క్రికెటర్ల అవార్డుల్లో టీమిండియా కెప్టెన్‌ కోహ్లి రెండు అవార్డులను సొంతం చేసుకున్నాడు. ఇటీవల ఐసీసీ నామినేట్‌ చేసిన ఐదు అవార్డులకు కోహ్లి నామినేట్‌ కాగా...

చైనా పౌరులకు భారత విమానాల్లోకి అనుమతి నో!

న్యూఢిల్లీ : భారత్‌ విమానాల్లోకి చైనా పౌరులను అనుమతించకూడదని భారత్ అన్ని విమానయాన సంస్థలకు కేంద్రం అనధికారికంగా సూచన చేసింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అనధికారిక ఆదేశాన్ని అందుకున్నట్లు విమానయాన...

బ్యాంక్ షేర్ల వల్ల లాభాల బాటలో సెన్సెక్

ముంబై: కోవిడ్-19 వ్యాక్సిన్ల గురించి పెట్టుబడిదారులు ఆశాజనకంగా ఉండటంతో మరియు ప్రపంచ వ్యాప్తంగా పాండమిక్ రిలీఫ్ ప్యాకేజీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపినందున దేశీయ వాటా మార్కెట్లు సోమవారం ఆసియా...

ఎల్ అండ్ టీకు రూరల్ జిల్లాలకు నీటి సరఫరా ప్రాజెక్ట్!

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో గ్రామీణ పైపుల నీటి సరఫరా పథకాలను అమలు చేయడానికి దాని నీరు మరియు ప్రసరించే శుద్ధి వ్యాపారం బహుళ ఇంజనీరింగ్, సేకరణ మరియు నిర్మాణ ఆదేశాలను దక్కించుకున్నట్లు...
- Advertisment -

Most Read