fbpx
Friday, May 3, 2024

Yearly Archives: 2020

ద్వేషానికి, జాత్యహంకారానికి చోటు లేదు: జార్జ్ ఫ్లాయిడ్ మృతిపై సత్య నాదెల్ల, సుందర్ పిచాయ్

వాషింగ్టన్: జార్జ్ ఫ్లాయిడ్‌ను కస్టడీ హత్య చేయడం ద్వారా అమెరికా అంతటా తీవ్ర హింసాత్మక నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆఫ్రికన్-అమెరికన్ సమాజానికి సంఘీభావం తెలూపుతూ "ద్వేషానికి, జాత్యహంకారానికి" చోటు లేదని మైక్రోసాఫ్ట్ భారత...

ప్రపంచంలోకి ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులను ప్రవేశపెట్టాలి: నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ: కోవిడ్-19 లాక్‌డౌన్ ను క్రమంగా ఎత్తివేసేందుకు మరియు ఆర్థిక కార్యకలాపాలను పెంచడానికి దేశం ‘అన్‌లాక్ -1’ దశలోకి అడుగుపెడుతున్నందున భారతదేశం ఆర్థిక వృద్ధిని తిరిగి పొందే మార్గంలో ఉందని ప్రధాని నరేంద్ర...

దూసుకురానున్న సైక్లోన్ నిసర్గ …

ముంబై: అరేబియా సముద్రంలో మాంద్యంగా మారిన నిసర్గ తుఫాను జూన్ 3న మహారాష్ట్ర, గుజరాత్‌లను తాకుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డి) హెచ్చరించింది. ఈ తుఫాను 129 సంవత్సరాలలో మహారాష్ట్రను తాకనున్నమొదటి ఉష్ణమండల...

వాజిద్ ఖాన్ తల్లికి కరోనా పాజిటివ్

దివంగత సంగీత స్వరకర్త మరియు గాయకుడు వాజిద్ ఖాన్ తల్లి రజినాకు కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారించబడింది. సాజిద్ కరోనా వైరస్ వలన గుండెపోటుతో మరణించాడని అని సాజిద్ సోదరుడు వాజిద్...

రైళ్లు తిరిగి పట్టాలెక్కిన వేళ… రైల్వే స్టేషన్ల కిట కిట …

విజయవాడ/విశాఖపట్నం: రెండు నెలల లొక్డౌన్  తరువాత, ఆంధ్రప్రదేశ్లో సోమవారం రైలు సర్వీసులు పాక్షికంగా తిరిగి ప్రారంభమయ్యాయి. ఓ పక్క విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు సికింద్రాబాద్ బయలుదేరనున్న గోదావరి ఎక్సప్రెస్ లో...

కరణం మల్లేశ్వరి బయోపిక్… కోన వెంకట్ ప్రకటన

బయోపిక్స్ కొత్తవి కావు. ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్, మేరీ కోమ్, మిల్కా సింగ్ (భాగ్ మిల్కా భాగ్), మహావీర్ సింగ్ ఫోగట్ (దంగల్) ల మీద తీసిన బయోపిక్స్ సంచలన విజయాలు...

మే నెలలో టయోటా కిర్లోస్కర్ అమ్మకాలు 86% తగ్గుముఖం

న్యూ ఢిల్లీ : కరోనా వైరస్ కారణంగా మే నెలలో టయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎం) దేశీయ వాహనాల అమ్మకాలు 86.49 శాతం క్షీణించి 1,639 యూనిట్లకు చేరుకున్నాయి. 2019 మేలో కంపెనీ...

COVID-19 కారణంగా సాజిద్-వాజిద్ ఫేమ్ వాజిద్ ఖాన్ కన్నుమూత

ముంబై: బాలీవుడ్‌కు మరొక చేదు వార్తగా సాజిద్-వాజిద్ ఫేమ్ సంగీత స్వరకర్త వాజిద్ ఖాన్ ముంబై ఆసుపత్రిలో కన్నుమూశారు. పలువురు సినీ ప్రముఖులు తమ బాధను మరియు శోకం లో ఉన్న వాజిద్...

పట్టాలెక్కనున్న 200 రైళ్లు…. 1.5 లక్షల టికెట్ బుకింగ్స్

న్యూ ఢిల్లీ : MHA మార్గదర్శకాల ప్రకారం, రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకులందరికి తప్పనిసరిగా స్క్రీనింగ్ చేస్తారు. COVID-19 లక్షనాలు లేని ప్రయాణీకులను మాత్రమే రైలు ఎక్కడానికి అనుమతించబడతారు. హైలైట్స్: జూన్ 1 నుంచి ప్రారంభమయ్యే 200...

రైతుల కష్టాలు దూరం చెయ్యటమే వైసీపీ మానిఫెస్టో లక్ష్యం: ఎపి సిఎం వైయస్ జగన్

అమరావతి: ‘మా పాలన-మీ సూచన’ కార్యక్రమం నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలపై సమీక్ష సదస్సు రెండవ రోజు మంగళవారం, జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్...
- Advertisment -

Most Read