fbpx
Tuesday, April 30, 2024

Monthly Archives: December, 2020

ఓటీటీ లో విడుదలవుతున్న మాధవన్ మరో సినిమా

కోలీవుడ్: ఈ మధ్యనే మాధవన్ , అనుష్క జంటగా నటించిన 'నిశ్శబ్దం' సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో విడుదలైంది. సినిమా టాక్ పరంగా అయితే నిరాశ పరచింది. మాధవన్ ఇలాంటి సినిమా...

‘తిన్నావా’ అంటూ నితిన్ స్నేహ చికెన్ యాడ్

టాలీవుడ్: ఇప్పుడున్న హీరోలు సినిమాలు చేసుకుంటూ రక రకాల మార్గాల్లో ఆదాయాలు కూడా పొందుతున్నారు. కొందరు బిసినెస్ లు చేస్తున్నారు, కొందరు సొంత బ్రాండ్స్ పెడుతున్నారు కొందరు బ్రాండ్ ఎండార్సుమెంట్స్ చేస్తున్నారు. ఇపుడు...

వర్మ ‘కరోనా వైరస్’ ట్రైలర్ 2 విడుదల

టాలీవుడ్: లాక్ డౌన్ , కరోనా టైం లో కూడా వరుస పెట్టి సినిమా తీసి ATT ల్లో విడుదల చేసిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఇపుడు కరోనా వైరస్ నేపధ్యం...

ఆర్య ‘సర్పట్ట’ ఫస్ట్ లుక్

కోలీవుడ్: ఇప్పుడు వస్తున్న సినిమాలు చూస్తే ఎక్కువగా బయోపిక్ లు లేదా స్పోర్ట్స్ డ్రామాలు లేదా మరేదైనా యదార్థ కథ ఆధారంగా రాసుకున్న కథలు వస్తున్నాయి. అలాంటి ఒక ప్రయత్నమే తమిళ్ హీరో...

కెజిఫ్ డైరెక్టర్ తో ప్రభాస్

టాలీవుడ్: కెజిఫ్ సినిమా తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ప్రస్తుతం చేస్తున్న కెజిఫ్ చాప్టర్ 2 పైన కూడా భారీ అంచనాలు ఉన్నాయ్. బాహుబలి తర్వాత...

5 స్కోచ్‌ అవార్డులు కైవసం: ఏపీ పోలీసు శాఖ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు టెక్నాలజీ వినయోగం విషయంలో మరోసారి దేశంలోనే సత్తా చాటారు. టెక్నాలజీ వినియోగంపై స్కోచ్ గ్రూప్ ప్రకటించిన 18 అవార్డులలో ఐదు అవార్డులను ఏపీ పోలీసు శాఖ సొంతం చేసుకుంది....

ఆసియాలోకెల్లా ముకేశ్‌ కుంటుంబం సంపన్నం

సాక్షి: భారత పారిశ్రామికవేత్తలలో దిగ్గజం అయిన ముకేశ్‌ అంబానీ తాజాగా కుబేరుల జాబితాలో మరొక రికార్డును అందుకున్నారు. బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ విడుదల చేసిన వివరాల ప్రకారం ఆసియాలోకెల్లా అంబానీల కుటుంబం అత్యంత...

చైనా భారత్ నుండి బియ్యం కొనుగోలు!

ముంబై: ప్రపంచంలో అత్యధికంగా బియ్యం ఎగుమతి చేసే దేశం భారత్ మరియు చైనా అతిపెద్ద దిగుమతిదారు. బీజింగ్ సంవత్సరానికి 4 మిలియన్ టన్నుల బియ్యాన్ని దిగుమతి చేస్తుంది, కాని నాణ్యమైన సమస్యలను చూపుతూ...

యుకె లో వచ్చే వారం నుండి ప్రజలకు టీకాలు

లండన్: ఫైజర్-బయోఎంటెక్ కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను ఉపయోగం కోసం ఆమోదించిన తొలి దేశంగా బ్రిటన్ బుధవారం నిలిచింది. వచ్చే వారం ప్రారంభం నుంచి దీనిని విడుదల చేయనున్నట్లు చెప్పారు. దాదాపు 1.5 మిలియన్ల మందిని...

బండి సంజయ్‌కు ఫోన్ చేసిన ప్రధాని మోదీ‌

హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్‌ అయిన బండి సంజయ్‌ కుమార్‌కు ఫోన్‌ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బీజేపీ తెలంగాణ విభాగం బుధవారం ఓ...
- Advertisment -

Most Read