Monthly Archives: November, 2020
విశాఖలో ఐటీ హై ఎండ్ స్కిల్డ్ విశ్వవిద్యాలయం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఐటీ హై ఎండ్ స్కిల్డ్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు సూచించారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ నిపుణులు, ఐటీ ప్రొఫెషనల్స్ కొరత ఉంటుందని,...
ముంబై పై ఘన విజయంతో ప్లేఆఫ్స్ కి హైదరాబాద్, కేకేఆర్ ఔట్
షార్జా: చావో రేవో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. గెలిస్తే తప్ప నిలవలేని స్థితిలో ముంబై పై పద్ వికెట్ల తేడాతో ఘనమైన విజయాన్ని అందుకుని ప్లే ఆఫ్స్ లోకి...
వేగంగా జరుగుతున్న పోలవరం ప్రాజెక్టు పనులు
అమరావతి: పోలవరం, ఆంధ్రప్రదేశ్ కు ఇది ఒక కలల ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రాష్ట్రంలో సగం పైగా జనాభాకు సాగు, తాగునీరు అందుబాటులోకి వస్తాయి. గత కొన్ని దశాబ్ధాలుగా ఈ ప్రాజెక్ట్...
పాకిస్తాన్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన జింబాబ్వే
రావల్పిండి: చివరి వండే మ్యాచ్ లో జింబాబ్వే పాకిస్తాన్కు అదిరిపోయే షాక్ ఇచ్చింది. మూడు వన్డేల సిరీస్ను క్లీన్స్వీప్ చేయాలనుకున్న పాకిస్తాన్కు ఊహించని జలక్ ఇచ్చింది. సూపర్ ఓవర్ వరకూ వెళ్లిన మ్యాచ్లో...
‘400 మంది అత్యంత ప్రభావవంతులు’ జాబితాలో టాలీవుడ్ యువ హీరో
న్యూయార్క్:బ్రిటిష్ జర్నలిస్ట్ కిరణ్ రాయ్ న్యూయార్క్ ప్రెస్ ఏజెన్సీ తో కలిసి దక్షిణ ఆసియ లోని '400 మంది అంత్యంత ప్రతిభావంతులని' ఎంపిక చేసారు. అందులో టాలీవుడ్ యువ హీరో 'అడవి శేష్'...
కొత్త సినిమా ప్రారంభించిన రాజ్ తరుణ్
టాలీవుడ్: షార్ట్ ఫిలిమ్స్ నుండి హీరో గా సినిమాల్లోకి అడుగుపెట్టి మొదట్లో వరుస హిట్లు కొట్టి తర్వాత వరుసగా ప్లాప్ లని ఎదుర్కొంటున్నాడు రాజ్ తరుణ్. తనని మళ్ళీ ఇండస్ట్రీ లో గట్టిగా...
అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్: వాట్సన్
చెన్నై: సీఎస్కే తరఫున ఓపెనర్ ఆస్ట్రేలియా ప్లేయర్ షేన్ వాట్సన్ తన చివరి మ్యాచ్ ఆడేశాడు. 2018 నుంచి ఓపెనర్గా చెన్నై విజయాల్లో కీలకంగా వ్యవహరించిన వాట్సన్ ఆదివారం చెన్నై ఫ్రాంచైజీ క్రికెట్...
మొదలైన అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్
వాషింగ్టన్ : ప్రపంచంలో అన్ని దేశాలు ఎంతో ఉత్కంఠబరితంగా ఎదురు చూస్తున్నా అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కాసెపటి కిందే మొదలైంది. భారత కాలమాన ప్రకారం, మంగళవారం మధ్యాహ్నం 1 గంటలకు ఓటింగ్...
ముకేశ్ అంబానీకి 7 బిలియన్ల డాలర్ల నష్టం
న్యూఢిల్లీ: త్రైమాసిక లాభం తగ్గిన తరువాత ఏడు నెలల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు అత్యధికంగా పడిపోవడంతో ఆసియాలోని అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ తన నికర విలువ నుండి దాదాపు 7...
బీహర్ లో 94 సీట్లకు నేడు మలివిడత ఎన్నికలు
పాట్నా: బీహార్లోని 243 సీట్లలో తొంభై నాలుగు స్థానాలు ఈ రోజు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇవాళ అసెంబ్లీ ఎన్నికలు రెండో దశలో జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ వరుస ర్యాలీలతో ఎన్డీఏ దాడికి...