Monthly Archives: September, 2020
అక్టోబర్ 15 నుండి థియేటర్లు తెరచుకోవచ్చు
ఆరు నెలల ముందు లాక్ డౌన్ విధించినప్పటినుండి మూసివేయబడింది థియేటర్లు ఇప్పటి వరకు తెరుచుకోలేదు. అన్ లాక్ ప్రక్రియ లో భాగం గా కేంద్ర ప్రభుత్వం ఒక్కో రంగం లో మెల్లగా సడలింపులతో...
దీపావళి కి పేలనున్న లక్ష్మి బాంబ్
బాలీవుడ్: సౌత్ లో విడుదలై సక్సెస్ సాధించిన 'కాంచన' సినిమాకి రీమేక్ 'లక్ష్మి బాంబ్'. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాని కాంచనకి దర్శకత్వం వహించిన 'రాఘవ లారెన్స్' దర్శకత్వం...
ధోని సెకండ్ ఇన్నింగ్స్
బాలీవుడ్: ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ అంటే ఏ 50 ఏళ్లకో, 60 ఏళ్లకో అలా ఉంటుంది. కానీ క్రీడా రంగం, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ రాటి రంగాల్లో ముప్ఫైల్లోనే రిటైర్ అయ్యి వేరే దార్లు...
అన్ లాక్ 5.0 మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం
న్యూ ఢిల్లీ: అక్టోబర్ 1 నుండి అమలులోకి వచ్చేలా అన్లాక్ 5 యొక్క వివరణాత్మక మార్గదర్శకాన్ని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశంలో కోవిడ్ -19 కేసుల సంఖ్య బాగా పెరిగినప్పటికీ,...
సీరియల్ హీరో తో దిల్ రాజు కొత్త సినిమా
టాలీవుడ్: చక్రవాకం, మొగలి రేకులు సీరియల్స్ ద్వారా బాగా క్రేజ్ సంపాదించుకున్న బుల్లి తెర హీరో 'సాగర్' అలియాస్ ఆర్కే నాయుడు.మొగలి రేకులులో ఆయన నటించిన ఆర్కే నాయుడు పాత్ర సాగర్కి మంచి...
ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చివరి తేదీ నవంబర్ 30
న్యూ ఢిల్లీ: అసెస్మెంట్ ఇయర్ 2019-20 (2018-19 ఆర్థిక సంవత్సరం) కోసం ఆలస్యమైన మరియు సవరించిన రిటర్న్లను దాఖలు చేయడానికి నవంబర్ 30 వరకు గడువు పొడిగింపును ఆదాయపు పన్ను శాఖ బుధవారం...
యూపీఎస్సీ పరీక్షలు వాయిదా వేయడం కుదరదు
న్యూఢిల్లీ: యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలు కరోనా నేపథ్యంలో వాయిదా వేయాల్సిందిగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీం కోర్టు బుధవారం విచారణ జరిపింది. పిటిషన్దారు యూపీఎస్సీ...
బౌలర్ల వల్లే గెలిచిన సన్ రైజర్స్
అబుదాబి : మంగళవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో 15 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. దీంతో ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో తొలిసారి విజయం సాధించి బోణీ కొట్టింది. ఈ సందర్భంగా...
ఆర్బీఐ నుండీ డెబిట్ క్రెడిట్ కార్డులపై ఆంక్షలు
ముంబై: టెక్నాలజీ అభివృద్ధి చెందే కొద్దీ దాని వలన నష్టాలు అలానే ఉంటున్నాయి. ఈ మధ్య బ్యాంక్ అకౌంట్ల మోసాలు ఎక్కువయ్యాయి. అలాంటి బ్యాంకు కార్డు మోసాలకు చెక్ పెడుతూ రిజర్వ్ బ్యాంక్...
బాబ్రీ కేసు: నిందితులంతా నిర్దోషులే
లక్నో: యావత్ దేశమంతా ఎంతో ఉత్కంఠగా ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూసిన బాబ్రీమసీదు కూల్చివేత కేసులో ప్రత్యేక న్యాయస్థానం ఈ రోజు సంచలన తీర్పు వెలువరించింది. ఈ ఘటన ముందుస్తు పథకం ప్రకారం జరిగింది...