Monthly Archives: July, 2020
సుశాంత్ కేసులో రియా పై FIR నమోదు
బాలీవుడ్: యంగ్ హీరో సుశాంత్ రాజ్పుత్ సూసైడ్ చాలా మంది సినీ అభిమానులని షాక్ కి గురిచేసింది. ఇప్పటికే సుశాంత్ మరణం గురించి ముంబై పోలీసులు విచారణ జరుపుతున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీ లోని...
మార్కెట్లోకి హెటిరో ‘ఫావిపిరవిర్’ ట్యాబ్లెట్ విడుదల
న్యూఢిల్లీ : హెటీరో సంస్థ బుధవారం మార్కెట్లోకి కరోనా చికిత్సలో కీలకంగా భావిస్తున్న యాంటీ వైరల్ డ్రగ్ ‘ఫావిపిరవిర్’ను విడుదల చేసింది. ఒక ఫావిపిరవిర్ ట్యాబ్లెట్ రిటైల్ ధర రూ. 59గా నిర్ణయించినట్టు...
తెలంగాణ లో మరో ఎమ్మెల్యేకి పాజిటివ్
నిజామాబాద్: భారత దేశ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ ఏ ఒక్కరినీ వదలి పెట్టడం లేదు. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ వైరస్ బారినపడి కోలుకున్నారు. అయితే తాజాగా మరో...
భారత రఫేల్ కు తొలి పైలట్ హిలాల్ అహ్మద్ రాథోడ్
న్యూఢిల్లీ: రఫేల్, ఈ పేరు ఇప్పుడు దాదాపు ప్రతి భారతీయుడు వింటున్న పేరు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ రఫేల్ యుద్ధ విమానాన్ని నడిపిన తొలి భారతీయ పైలట్గా ఎయిర్ కామడొర్ హిలాల్ అహ్మద్...
ఈ సారి శ్రావణంలో పెళ్ళి ‘కళ ‘ తప్పింది
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో శ్రావణ మాసం అంటేనే పెళ్ళిళ్ళ పండంగ లాంటిది. అలాగే ఈ మాసంలో ఎన్నో శుభకార్యాలు కూడా జరుపుకుంటారు. ఈ మాసం లో చిన్నా చితక పండుగలు చాలానే వస్తాయి....
భారత్ లో 15 లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: ఈ ఉదయం, ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు ప్రకారం దేశంలో 47,703 తాజా కరోనా కేసులు నమోదయ్యాయి, ఇవి సోమవారం ఉదయం నమోదు అయిన 49,000 ప్లస్ కేసుల నుండి స్వల్ప...
శానిటైజర్ అతిగా వాడుతుంటే జాగ్రత సుమా!
హైదరాబాద్: ఏ విషయంలో నైనా అతి మంచిది కాదు అన్నది ప్రాచీన సామెత. ఇప్పుడు ఈ సామెత శానిటైజర్ విషయంలోనూ వర్తిస్తుంది. ఎక్కువగా శానిటైజర్ వాడటం వల్ల మన అరచేతుల్లోని మంచి మరియు...
కరోనా పేషెంట్ మృతితో డాక్టర్పై బంధువుల దాడి
వరంగల్ : దేశంలో కరోనా విజృంభిచడం మొదలైనప్పటి నుండి ముందు వరుసలో ఉండి పోరాడుతున్న సైనికులు డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, పోలిసులు, పారిశుద్ధ్య కార్మికులు, ఆంధ్రప్రదేశ్ లో వీరితో పాటు వాలంటీర్లు,...
భారత ప్రభుత్వం పబ్ జీ ని బ్యాన్ చేయనుందా?
న్యూఢిల్లీ: భారత దేశ ప్రభుత్వం భారతీయుల డాటా భద్రం కోసం 250 కంటే ఎక్కువ చైనీస్ యాప్ లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 100 కి పైగా యాప్ లపై నిషేధం విధించిన...
వెస్టిండిస్ పై టెస్టు సిరీస్ గెలిచిన ఇంగ్లాండ్
ఓల్డ్ ట్రాఫోర్డ్: ఓల్డ్ ట్రాఫోర్డ్లో జరిగిన మూడో టెస్టును గెలిచిన ఇంగ్లండ్, వెస్టిండీస్ను 269 పరుగుల తేడాతో ఓడించి సిరీస్ను కైవసం చేసుకుంది. గతేడాది కరేబియన్లో ఓడిపోయిన విస్డెన్ ట్రోఫీని తిరిగి పొందడానికి...