fbpx
Thursday, February 13, 2025
HomeBusiness

SPORTS

రిషభ్ పంత్ ప్రాణదాత రజత్.. ఇప్పుడు ప్రాణాలతో పోరాటం

యూపీ: రిషభ్ పంత్ ప్రాణాలు కాపాడిన రజత్ కుమార్ జీవితంలో విషాదం చోటుచేసుకుంది. ఫిబ్రవరి 9న ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా బుచ్చా బస్తీలో రజత్ తన ప్రియురాలు మను కశ్యప్‌తో కలిసి విషం...

ఆర్‌సీబీ కొత్త కెప్టెన్ రజత్ పటీదార్.. కొత్త ఆశలు

కర్ణాటక: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2025 కోసం రజత్ పటీదార్‌ను కొత్త కెప్టెన్‌గా ప్రకటించింది. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ తర్వాత పటీదార్‌కు పగ్గాలు అప్పగించడం అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది....

టీమిండియా ఘనవిజయం.. ఇంగ్లండ్‌పై 3-0తో క్లీన్ స్వీప్

అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన చివరి వన్డేలో భారత్ 142 పరుగుల భారీ తేడాతో...

కేఎల్ రాహుల్‌ స్థానంపై సందిగ్ధత.. గంభీర్‌ వ్యూహంపై చర్చ

ఇంగ్లండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లు గెలిచిన తర్వాత భారత జట్టులో బ్యాటింగ్‌ ఆర్డర్‌పై చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వికెట్ కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ను కిందిస్థానంలో బ్యాటింగ్‌కు పంపడం విమర్శలకు తావిస్తోంది. మాజీ...

ఫ్లడ్‌లైట్ల వైఫల్యం కలకలం.. ఒడిశా ప్రభుత్వం షోకాజ్‌ నోటీసులు

జాతీయం: ఫ్లడ్‌లైట్ల వైఫల్యం కలకలం.. ఒడిశా ప్రభుత్వం షోకాజ్‌ నోటీసులు భారత్‌-ఇంగ్లండ్‌ రెండో వన్డేలో ఫ్లడ్‌లైట్లు వెలగక పోవడంతో మ్యాచ్‌ మధ్యలోనే నిలిచిపోయింది. ఈ ఘటనపై ఒడిశా ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది....

రోహిత్‌ సునామీ! ఇంగ్లాండ్‌ను చిత్తుచేసిన టీమ్‌ఇండియా

జాతీయం: రోహిత్‌ సునామీ! ఇంగ్లాండ్‌ను చిత్తుచేసిన టీమ్‌ఇండియా ఛాంపియన్స్‌ ట్రోఫీకి ముందు టీమ్‌ఇండియా భారీ విజయాలతో ఊపందుకుంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మళ్లీ ఫామ్‌ అందుకుని అదరగొట్టాడు. సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్ ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో...

హిట్ మ్యాన్ రోహిత్.. ఇంకా ఎంతకాలం ఇలా?

స్పోర్ట్స్ డెస్క్: రోహిత్ శర్మ కెప్టెన్‌గా భారత జట్టును ముందుండి నడిపిస్తున్నప్పటికీ, అతని బ్యాటింగ్ ఫామ్‌పై ఆందోళనలు పెరుగుతున్నాయి. టెస్టులు, వన్డేలు ఏ ఫార్మాట్‌లోనైనా తనదైన శైలిలో దూకుడుగా ఆడే రోహిత్, ఇటీవలి...

భారత్ ఘన విజయం.. వన్డే సిరీస్‌లో శుభారంభం

నాగ్‌పూర్: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఇంగ్లాండ్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 249 పరుగుల లక్ష్యాన్ని...

Champions Trophy 2025 లో భారత జట్టు పూర్తి షెడ్యూల్!

న్యూఢిల్లీ: భారత జట్టు Champions Trophy 2025 కోసం సిద్ధమవుతోంది. ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 19 - మార్చి 9, 2025 మధ్య పాకిస్థాన్ వేదికగా జరగాల్సి ఉంది. అయితే, భారత్ పాకిస్థాన్‌లో...

వన్డే సిరీస్‌కు సిద్ధమైన టీమిండియా.. వరుణ్ కి చోటు!

ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను గెలిచిన టీమిండియా, అదే ఊపుతో వన్డే సిరీస్‌ను కూడా సొంతం చేసుకోవాలని ఉత్సాహంగా ఉంది. మూడు వన్డేల సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఫిబ్రవరి 6న జరగనుండగా,...

గుకేశ్‌కు ఉహించని షాక్.. చెస్ మాస్టర్‌గా ప్రజ్ఞానంద్

స్పోర్ట్స్ డెస్క్: భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద్ మరోసారి తన అద్భుత ప్రతిభను నిరూపించుకున్నాడు. నెదర్లాండ్స్‌లో జరిగిన టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ పోటీలో ప్రపంచ స్థాయిలో నిలిచిన డి. గుకేశ్‌ను...

భారత యువ మహిళల ఘనతకు బీసీసీఐ భారీ నజరానా!

స్పోర్ట్స్ డెస్క్: భారత అండర్-19 మహిళల క్రికెట్ జట్టు వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. మలేసియాలో జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో ఘన...

అభిషేక్ ఆటకు… అంబానీ స్టాండింగ్ ఓవేషన్!

ముంబై: భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ముంబయిలో జరిగిన ఐదో టీ20లో అసాధారణ ఇన్నింగ్స్ ఆడి క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించాడు. ఇంగ్లండ్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ కేవలం 37 బంతుల్లో శతకం...

హర్షిత్ రాణా సబ్‌స్టిట్యూట్ వివాదం.. ఇంగ్లండ్ అసంతృప్తి

పుణే: ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే, ఈ మ్యాచ్‌లో గాయపడిన...

ఇంగ్లండ్‌పై ఘన విజయం… టీమిండియా ఖాతాలో మరో సిరీస్

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా ఇంగ్లండ్‌పై మరో ఘన విజయం సాధించి, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. పుణెలో జరిగిన నాలుగో టీ20లో 15 పరుగుల తేడాతో గెలిచి, సిరీస్‌ను...
- Advertisment -

Most Read