HomeBusiness
SPORTS
అట్టహాసంగా మొదలైన ఒలంపిక్స్ 2024 ప్రారంభోత్సవ పరేడ్!
ప్యారిస్: ఒలంపిక్స్ 2024 ప్రారంభోత్సవ పరేడ్ సీన్ నది వద్ద ప్రారంభమైంది. ఈ వేడుకను వేలాది అథ్లెట్లు మరియు ప్రేక్షకుల మధ్య ప్రారంభించారు.
ప్యారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభోత్సవ లైవ్ అప్డేట్స్:
ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవం...
ఆసియా ఉమెన్స్ కప్ ఫైనల్స్ కు శ్రీలంక!
డంబుల్లా: టీ20 ఆసియా ఉమెన్స్ కప్ ఫైనల్స్ కు శ్రీలంక చేరింది. సెమిఫైనల్స్ లో పాకిస్తాన్ ను ఓడించి శ్రీలంక మహిళల జట్టు ఫైనల్స్ లో అడుగు పెట్టీంది.
కాగా, ఇప్పటికే భారత్ బంగ్లాదేశ్...
పంజాబ్ కింగ్స్ కోచ్ గా వసీం జాఫర్?
ముంబై: పంజాబ్ కింగ్స్ కు నూతన కోచ్ గా మాజీ ప్లేయర్ వసీం జాఫర్ ను నియమిస్తున్నార? అవును అనే అంటున్నాయి కొన్ని కథనాలు.
ఐపీఎల్ ఇప్పటికే 17 సార్లు నిర్వహించినా ఒక్క సారి...
ఆసియా ఉమెన్స్ కప్ ఫైనల్స్ కు భారత్!
దంబుల్లా: భారత మహిళల జట్టు బంగ్లాదేశ్ ను ఓడించి ఆసియా ఉమెన్స్ కప్ ఫైనల్స్ కు చేరింది. బాంగ్లా పై 10 వికెట్లతో గెలిచింది.
తక్కువ స్కోరు కు పరిమితమైన బంగ్లా 80 స్కోరును...
ఆసియా ఉమెన్స్ కప్ సెమిఫైనల్స్ లో తక్కువ స్కోర్ కే బంగ్లాదేశ్!
డంబుల్లా: ఆసియా ఉమెన్స్ కప్ సెమిఫైనల్స్ లో బంగ్లాదేశ్ తక్కువ స్కోరు కే పరిమితమైంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది.
కాగా, వారి నిర్ణయం తప్పు అని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు....
టీ20 లీగ్ లో ద్రావిడ్ కుమారుడు సమిత్ ఎంట్రీ!
మైసూరు: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మరియు మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ కుమారుడు సమిత్ ద్రావిడ్ క్రికెట్ ప్రపంచంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాడు.
మహారాజా ట్రోఫీ కేఎస్సీఏ టీ20 టోర్నమెంట్లో...
మరి కొద్ది గంటల్లోనే ఒలంపిక్స్ 2024 మొదలు!
పారిస్: ఒలంపిక్స్ 2024 కి కౌంట్ డౌన్ దగ్గరకు వచ్చేసింది. ఇంకొన్ని గంటల్లోనే పారిస్ లో ఒలంపిక్స్ 2024 మొదలు అవబోతోంది.
పారిస్ 2024 ఒలింపిక్స్ ప్రారంభోత్సవం లో ఈ సారి ప్రత్యేకత ఉంది....
ఐపీఎల్ యాజమాన్యాలకు బీసీసీఐ గుడ్ న్యూస్?
ముంబై: ఐపీఎల్ యాజమాన్యాలకు త్వరలో బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పనుందని తెలుస్తోంది. గుడ్ న్యూస్ ఏంటని ఆలోచిస్తున్నారా? ఐతే చదివేయండి మరి.
ఐపీఎల్ లో ప్రతి యాజమాన్యానికి ప్రతి సీజన్ లో 3-4 ఆటగాళ్ళను...
టిమిండియాతో చేరిన ర్యాన్ డస్కాటే!
పల్లకెలె: శ్రీలంక తో టీ20 సిరీస్ కోసం భారత జట్టు ఇప్పటికే లంక చేరుకుంది. కాగా, ఇవాళ టీమిండియా అసిస్టెంట్ కోచ్ నెదర్లాండ్స్ మాజీ క్రికెటర్ అయిన ర్యాన్ డస్కాటే బాధ్యతలు చేపట్టారు....
నేపాల్ పై విజయంతో సెమీస్ కి భారత మహిళల టీం!
డంబుల్లా: షఫాలి వర్మ 48 బంతుల్లో 81 పరుగులు అధ్బుత ప్రదర్శనతో మంగళవారం దంబుల్లాలో జరిగిన వుమెన్స్ ఆసియా కప్ టి20 టోర్నమెంట్లో భారత మహిళల టీం నేపాల్పై 82 పరుగుల తేడాతో...
ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కు షాక్?
ముంబై: ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కు బిగ్ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ జట్టుకు హెడ్ కోచ్ గా పని చేస్తున్న ఆశిష్ నెహ్రా మరియు డైరెక్టర్ విక్రమ్ సోలంకి...
అభినవ్ బింద్రా కు ఒలింపిక్ ఆర్డర్ అవార్డు!
స్పోర్ట్స్ డెస్క్: భారతీయ షూటర్ అభినవ్ బింద్రా కు 'ఒలింపిక్ ఆర్డర్' అవార్డు ప్రదానం చేయడం విశేషమైన గౌరవం. ఈ గౌరవం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నుండి వచ్చింది, ఇది ఒలింపిక్...
హార్దిక్ ను అందుకే కెప్టెన్ చేయలేదు: అజిత్
ముంబై: క్రికెట్ ఆడడానికి ఎప్పుడూ అందుబాటులో ఉండే ప్లేయర్ కే కెప్టెన్సీ ఇవ్వాలన్నది తాము నిర్ణయించినట్లు టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తెలిపారు. కాగా, హార్దిక్ పాండ్యా టీంలో కీలక ప్లేయర్...
పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం!
డంబుల్లా: శుక్రవారం డంబుల్లాలో బద్ధ శత్రువైన పాకిస్థాన్ను ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసి భారత్ ఘన విజయం సాధించింది. భారత మహిళల టీ20 జట్టు ఆసియా కప్ టైటిల్ డిఫెన్స్ను విజయంతో...
శ్రీలంక పర్యటనకు టీ20 జట్టు ఇదే!
ముంబై: శ్రీలంకలో పర్యటించనున్న టీమిండియా టీ20 జట్టు ను బీసీసీఐ ప్రకటించింది.
సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ గా జట్టును ప్రకటించగా, హార్దిక్ ను వైస్ కెప్టెన్ గా...