Monthly Archives: June, 2021
స్పుట్నిక్ వ్యాక్సిన్ తయారు చేయడానికి సీరం కి అనుమతి!
న్యూఢిల్లి: భారత దేశీయ ఫార్మా కంపెనీ అయిన సీరం ఇన్స్టిట్యూట్ కి రష్యాకు చెందిన స్పుట్నిక్-వి వ్యాక్సిన్ తయారు చేయడానికి ప్రాధమిక అనుమతులు మంజూరు అయినట్లు సమాచారం.
రష్యాకు చెందిన కోవిడ్-19 వ్యాక్సిన్ అయిన...
ఆర్బిఐ రుణ రేట్లు యధాథతం, వృద్ధి 9.5% వద్ద అంచనా
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ ఈ రోజు విధాన నిర్ణయాన్ని ప్రకటించారు, జూన్ 2 బుధవారం ప్రారంభమైన ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) యొక్క షెడ్యూల్...
5జి టెక్నాలజీ కేసులో జూహీ చావ్లాకు 20 లక్షల జరిమానా
న్యూఢిల్లీ : బాలీవుడ్ సీనియర్ నటి జూహీచావ్లా 5జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ను ఇవాల ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. ఈ రోజు ఆ పిటిషన్పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు...
చెన్నై జూలో ఆడ సింహం కోవిడ్ లక్షణాలతో మృతి ?
చెన్నై: చెన్నై శివార్లలోని ప్రఖ్యాత అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్ వద్ద ఎసేఆరెస్-సీవోవి2 కు పాజిటివ్గా పరీక్షించబడి తొమ్మిదేళ్ల ఆడ సింహం మరణించింది. మరో ఎనిమిది సింహాలు కూడా వైరస్కు పాజిటివ్గా పరీక్షించబడ్డాయి....
తాడిపత్రిలో 500 పడకల కోవిడ్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం
అమరావతి: అనంతపురం జిల్లా లోని తాడిపత్రిలో 500 పడకల కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రిని ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ పద్దతిలో ఘనంగా ప్రారంభించారు. ఏపీలోనే...
ఫ్లిప్కార్ట్లో పెట్టుబడులు: సాఫ్ట్ బ్యాంకు
ముంబై: భారత దేశీయ ఈ కామర్స్ దిగ్గజం అయిన ఫ్లిప్కార్ట్లో భారీ పెట్టుబడులు పెట్టడానికి జపాన్ దిగ్గజ బ్యాంకు సాఫ్ట్బ్యాంక్ మరోసారి సిద్ధం అవుతోంది. ఒకే సారి 700 మిలియన్ డాలర్లు పెట్టుబడి...
దేశంలో ఇవాళ 1,32,364 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కేసుల నమోదులో ఒక రోజు తగ్గుముఖం మరో రోజు పెరుగుదల కనిపిస్తున్నాయి. దేశంలో గత 24...
యూకే డెల్టా వేరియంట్: ఆసుపత్రిలో చేరికలు
భారతదేశంలో మొట్టమొదటిసారిగా కనుగొనబడిన కోవిడ్-19 యొక్క డెల్టా వేరియంట్ ఇప్పుడు యూకే లో ఆధిపత్య జాతిగా అవతరించింది మరియు మునుపటి కంటే ఎక్కువ మంది ఆసుపత్రికి పంపవచ్చు అని దేశ శాస్త్రవేత్తలు తెలిపారు....
ఏపీలో గత 24 గంటల్లో 11,421 కరోనా కేసులు
అమరావతి: దేశంలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మరీ పెరిగుతున్నాయి. ఇవాళ దేశంలొ 1,34,154 కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటి 1.23 లక్షల కేసులకంటే కాస్త ఎక్కువ. కాగా 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో...
ఫాబీఫ్లూ ట్యాబ్లెట్ల నిల్వ కేసులో గౌతం గంభీర్ దోషి
న్యూఢిల్లీ: ఎంపీ మరియు మాజీ క్రికెటర్ అయిన గౌతం గంభీర్ ద్వారా నిర్వహించబడుతున్న ఫౌండేషన్ ఫాబీఫ్లూ ట్యాబ్లెట్లను అనధికారికంగా నిల్వ ఉంచడమే కాకుండా, వాటిని పంపిణీ చేయడానికి ఆ ఫౌండేషన్ సిద్ధమైన విషయంలో...