fbpx
Friday, May 17, 2024

Monthly Archives: May, 2021

ఐసీసీ ర్యాంకింగ్స్‌ లో సత్తాచాటిన రిషబ్ పంత్‌

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఇవాళ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో రిషబ్‌ పంత్‌ తన సత్తా చాటాడు. ఇటీవల జరిగిన ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని మొదటి సారిగా టెస్టు...

తెలంగాణ కరోనా కంట్రోల్లో, ఆక్సిజన్ కొరత లేదు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి కంట్రోల్‌లోనే ఉందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి అదుపులోనే ఉందని పేర్కొన్నారు. కరోనాను కట్టడికి చేసే...

కోవిడ్ ఇక ఏ మాత్రం జోక్ కాదు: సురేష్ రైనా

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2021 సీజన్ నిరవధికంగా నిలిపివేయడంతో, సురేష్ రైనా వినాశకరమైన కరోనావైరస్ మహమ్మారి మధ్య ప్రతి ఒక్కరినీ ప్రేరేపించడానికి ట్విట్టర్‌లో ఒక ట్వీట్ చేశారు. ఐపిఎల్ 2021...

దేశంలో 2 కోట్లు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య

న్యూఢిల్లీ: దేశంలో గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. కాగా గత 24 గంటల్లో నమోదైన కేసులు సంఖ్య కాస్తంత తగ్గింది. అలాగే దేశంలోని ఏడు రాష్ట్రాల్లో కూడా...

ఏపీలో కర్ఫ్యూ మార్గదర్శకాలు జారీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి కర్ఫ్యూ కోవిడ్‌ కట్టడే లక్ష్యంగా అమల్లోకి వస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మంగళవారం రోజున...

కరోనా బాధితులకు అండగా టాలీవుడ్ యువ హీరోలు

టాలీవుడ్: కరోనా సమయంలో ప్రభుత్వమే కాకుండా అందరూ తమకి తోచిన విధంగా సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ విషయంలో మొదటి నుండి సోనూ సూద్ చూపించిన ఇంపాక్ట్ కి ప్రజలందరి నుండి...

బాలీవుడ్ కి వెళ్తున్న ‘దృశ్యం 2 ‘

మాలీవుడ్: మలయాళం లో మోహన్ లాల్ హీరోగా రూపొందిన 'దృశ్యం' సినిమా సూపర్ హిట్ అయింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా తెలుగులో వెంటకటేష్, తమిళ్ లో కమల్ హాసన్...

మే 15 న ఆర్జీవీ ‘D కంపెనీ’

టాలీవుడ్: తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వపడే దర్శకుడు అనే స్టేజ్ నుండి వివాదాస్పద దర్శకుడు అనే స్టేజ్ కి వచ్చిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. టాలీవుడ్ లో హిట్స్ అందించి బాలీవుడ్...

తెలంగాణ ప్రైవేట్ ఆసుపత్రుల్లో రేపటి నుండి టీకాకు అనుమతి

హైదరాబాద్‌ : రేపటి నుండి తెలంగాణలోని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కోవిడ్‌ టీకాల పంపిణీకి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మరోసారి అనుమతిన్ ఇచ్చింది. ప్రస్తుతానికి కేవలం 45 ఏళ్లు నిండిన వారికి మాత్రమే వ్యాక్సిన్‌...

5 జి స్పెక్ట్రమ్ ట్రయల్స్ కు ప్రభుత్వం ఆమోదం

న్యూఢిల్లీ: టెలికాం డిపార్ట్మెంట్ మే 4, మంగళవారం, 5 జి టెక్నాలజీ మరియు స్పెక్ట్రం ట్రయల్స్ కోసం టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ (టిఎస్పి) కు ముందుకు వచ్చింది. భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్ జియోఇన్‌ఫోకామ్,...
- Advertisment -

Most Read