fbpx
Thursday, April 25, 2024
HomeBig Storyకరోనా పై దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్న మోడీ

కరోనా పై దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్న మోడీ

PM-TO-ADDRESS-NATION-ON-COVID-SITUATION

న్యూ ఢిల్లీ: దేశంలో కరొనా వైరస్ రెండవ్ వేవ్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రజల్ని భయబ్రాంటూల్కు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో కరోనావైరస్ పరిస్థితిపై భారత దేశ ప్రధాని మోడీ ఈ రోజు రాత్రి 8.45 కు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు పీఎం కార్యాలయం ట్వీట్ చేసింది.

దేశవ్యాప్తంగా రోజుకు 2 లక్షలకు పైగా కొత్త కోవిడ్ కేసుల నమోదు అవుతున్న సమయంలో ఆయన సంబంధిత అధికారులతో సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం ఆయ్యన టీకా తయారీ సంస్థలతో కూడా సంభాషించారు.

ఈ రోజు సాయంత్రం 8 గంతల 45 నిమిషాలకు కోవిడ్ -19 ప్రస్తుత పరిస్థితిపై ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తారని కాసేపటి క్రితం పిఎంఓ ఆఫీస్ అఫీషియల్ ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular