fbpx
Thursday, February 13, 2025

Monthly Archives: February, 2025

రిషభ్ పంత్ ప్రాణదాత రజత్.. ఇప్పుడు ప్రాణాలతో పోరాటం

యూపీ: రిషభ్ పంత్ ప్రాణాలు కాపాడిన రజత్ కుమార్ జీవితంలో విషాదం చోటుచేసుకుంది. ఫిబ్రవరి 9న ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా బుచ్చా బస్తీలో రజత్ తన ప్రియురాలు మను కశ్యప్‌తో కలిసి విషం...

పోలింగ్ డేటా ఆరోపణలపై ఈసీ క్లారిటీ

పోలింగ్ డేటా తారుమారైందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఘాటుగా స్పందించారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో ఎలాంటి లోపాలు లేవని, అవన్నీ తప్పుడు ఆరోపణలని...

కన్నబాబుకు ఉత్తరాంధ్ర వైసీపీ పగ్గాలు

ఉత్తరాంధ్ర: వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్ బాధ్యతలను మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు అప్పగించారు. ఈ మేరకు పార్టీ అధికారిక...

తెలంగాణ ఆర్థిక స్థితిపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు

న్యూస్ డెస్క్: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం విభజన సమయంలో మిగులు బడ్జెట్‌లో ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయిందని అన్నారు....

మేము పింక్ బుక్ మెయింటెన్ చేస్తాం: కవిత

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోందని, తాము కూడా పింక్ బుక్ మెయింటెన్ చేస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్...

వల్లభనేని వంశీ అరెస్ట్‌పై అంబటి రాంబాబు ఆగ్రహం

ఏపీ: వల్లభనేని వంశీ అరెస్టు పట్ల వైసీపీ నేత అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశీని ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కాలేదని, ఇది అక్రమ అరెస్టు అని ఆరోపించారు. గన్నవరం...

ఆర్‌సీబీ కొత్త కెప్టెన్ రజత్ పటీదార్.. కొత్త ఆశలు

కర్ణాటక: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2025 కోసం రజత్ పటీదార్‌ను కొత్త కెప్టెన్‌గా ప్రకటించింది. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ తర్వాత పటీదార్‌కు పగ్గాలు అప్పగించడం అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది....

మరో కంటెంట్ ఉన్న దర్శకుడితో నాని?

మూవీడెస్క్: నేచురల్ స్టార్ నాని కంటెంట్ బేస్డ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే హీరో. గతంలో జెర్సీ, దసరా, హై నాన్న వంటి కథా ప్రధాన చిత్రాలతో అలరించిన నాని, ఇప్పుడు మరో...

‘తల్లికి వందనం’ అమలు దిశగా కీలక నిర్ణయాలు

అమరావతి: ‘తల్లికి వందనం’ అమలు దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఏపీ ప్రభుత్వం. ఏపీ బడ్జెట్‌కు భారీ కసరత్తుఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఫిబ్రవరి 28న 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి...

భారాస ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి పోలీసుల నోటీసులు

హైదరాబాద్: భారాస ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి పోలీసుల నోటీసులు అందించారు తొల్కట్ట ఫామ్‌హౌస్‌లో అక్రమ కార్యకలాపాలుహైదరాబాద్‌ శివారులోని మొయినాబాద్‌ మండలం తొల్కట్ట ఫామ్‌హౌస్‌లో కోడి పందేల నిర్వహణపై జరిగిన దాడిలో పోలీసులకు కీలక ఆధారాలు...
- Advertisment -

Most Read