fbpx
Sunday, September 24, 2023

INDIA COVID-19 Statistics

44,998,463
Confirmed Cases
Updated on September 24, 2023 2:26 pm
531,930
Deaths
Updated on September 24, 2023 2:26 pm
567
ACTIVE CASES
Updated on September 24, 2023 2:26 pm
44,465,966
Recovered
Updated on September 24, 2023 2:26 pm

Monthly Archives: June, 2022

ఏపీలో పలువురు ఐఏఎస్ ల బదిలీలు!

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మరో సారి పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే అందుకు సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేసింది. ఏపీ రవాణాశాఖ కమిషనర్‌ గా...

జేపీ నడ్డాతో భేటీ అనంతరం గవర్నర్ కార్యాలయానికి దేవేంద్ర ఫడ్నవీస్!

న్యూఢిల్లీ: మహరాష్ట్ర విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాని ఢిల్లీలో కలిశి సుధీర్గ చర్చలు జరిపారు. జేపీ నడ్డాను కలిసిన తరువాత దేవేంద్ర ఫడ్నవీస్ మహరాష్ట్ర గవర్నర్...

కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ భారతదేశంలో ఆవిష్కరణ, ధర రూ. 11.99 లక్షల నుండి ప్రారంభం!

ముంబై: మహీంద్రా ఎట్టకేలకు భారతదేశంలో స్కార్పియో-ఎన్‌ను ₹ 11.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది. జూలై 21, 2022న ఆటోమేటిక్ మరియు 4X4 వేరియంట్‌ల ధరలను ప్రకటిస్తామని మహీంద్రా చెప్పగా,...

రోహిత్ పని ఒత్తిడి తగ్గించడానికి మరో కెప్టెన్ ఎంపిక?

న్యూఢిల్లీ: రోహిత్‌ శర్మకు పనిభారం తగ్గించడానికి టీ20 కెప్టెన్సీ నుంచి విముక్తి కల్పిస్తూ మరో ఆటగాడికి పగ్గాలు అప్పజెప్పుతున్నారా, అంటే కాదు అనే సమాధానాలే వినిపిస్తోంది బీసీసీఐ. అయితే, భారత్ కు వరుస సిరీస్‌లు...

తెలంగాణలో టీ హబ్ 2.0ను ప్రారంభించిన కేసీఆర్!

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రపంచంలోనే అతిపెద్దదైన ఇన్నోవేషన్‌ క్యాంపస్‌ టీ హబ్‌ ఫేజ్‌ 2ను ఇవాళ ప్రారంభించారు. రాష్ట్రంలో స్టార్టప్‌లను ప్రోత్సహించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రూ.278 కోట్ల వ్యయంతో...

ఏపీలో మరో 3 లక్షల మందికి కొత్తగా సామాజిక పింఛన్లు!

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా మరో 3 లక్షల 98 మందికి సామాజిక పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. గత సంవత్సరం డిసెంబర్‌లోనూ ప్రభుత్వం కొత్తగా 1.50 లక్షల...

రిలయన్స్ జియో బోర్డుకు ముకేష్ అంబానీ రాజీనామా!

న్యూఢిల్లీ: ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ జియో ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. రిలయన్స్ జియోలో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన ఆకాష్ అంబానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్‌గా నియమితులయ్యారు....

రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గన్!

లండన్: ఇంగ్లండ్ 2019 ప్రపంచ కప్ విజేత-కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు ఇవాళ ధృవీకరించింది. ఎడమచేతి వాటం బ్యాటర్ గత సంవత్సరంలో...

టైలర్ కన్హయ్య లాల్ హత్య తర్వాత ఉదయపూర్ ఉద్రిక్తత!

జైపూర్: పగటిపూట దర్జీ దారుణ హత్య రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో విషాదాన్ని నింపింది. హత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో, ఇంటర్నెట్ సస్పెండ్ చేయబడింది, దుకాణాలు మూసివేయబడ్డాయి మరియు శాంతి...

డ్రగ్స్, మద్యం వల్ల అధిక ఆత్మహత్యలు టాప్ లో ఉన్న రాష్ట్రాలివే!

బెంగళూరు: మద్యం మత్తు వల్ల కిక్‌ రావడం అటుంచితే దాని వల్ల జీవితాలే నాశనవుతున్నాయి. మన భారత దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 8,500 డ్రగ్స్, మద్యం వ్యసనపరులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కాగా ఈ...
- Advertisment -

Most Read