fbpx
Thursday, April 18, 2024

INDIA COVID-19 Statistics

44,998,565
Confirmed Cases
Updated on September 26, 2023 9:12 pm
531,930
Deaths
Updated on September 26, 2023 9:12 pm
557
ACTIVE CASES
Updated on September 26, 2023 9:12 pm
44,466,078
Recovered
Updated on September 26, 2023 9:12 pm

Monthly Archives: May, 2022

ప్రపంచానికి మంచి చేయడమే క్వాడ్‌ లక్ష్యం: ప్రధాని మోదీ

టోక్యో: జపాన్ లో జరుగుతున్న క్వాడ్ సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. క్వాడ్‌ సభ్య దేశాల పరస్పర విశ్వాసం, సంకల్పం ప్రజాస్వామ్య శక్తులకు కొత్త శక్తిని మరియు ఉత్సాహాన్ని అందిస్తోందని...

శ్రీలంక ప్రధాని జీతాల కోసం విమానయాన అమ్మకం మరియు కరెన్సీ ప్రింట్ కు సిద్ధం?

కొలంబో: ప్రభుత్వ జీతాలు చెల్లించడానికి అధికారులు డబ్బును ముద్రించవలసి వచ్చినప్పటికీ, దేశం యొక్క ఆర్థిక స్థితిని స్థిరీకరించే ప్రయత్నాలలో భాగంగా, నష్టాలను అరికట్టడానికి శ్రీలంక కొత్త ప్రభుత్వం తన జాతీయ విమానయాన సంస్థను...

పంజాబ్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం!

ముంబై: పంజాబ్‌ పై రిషబ్ సేన ఢిల్లీ క్యాపిటల్స్‌ 17 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ధేశించిన 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో...

మే 20వ తేదీన ఓటీటీలో 13 సినిమాల జాతర!

మూవీడెస్క్: ఈ మధ్యనే థియేటర్ లలో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్‌ 2 సినిమాలు సందడి చేయగా, తాజాగా విడుదలైన మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట రికార్డులు సృష్టిస్తోంది. కాగా ప్రస్తుతం థియేటర్లలో...

చెన్నై, ముంబైలకు ఈ సారి ఐపీఎల్ లో ఏమైంది?

ముంబై: ఐపీఎల్ చరిత్రలో ఆ టీంల పేర్లు చెబితే ఎన్ని సార్లు కప్ గెలిచారు అనే లెక్కలు కడతారు. ప్రతి సారి ఐపీఎల్ మొదలయ్యాక ఈ ఇద్దరిలోనే ఎవరో ఒకరు కప్ గెలుస్తారనే...

ఫిన్లాండ్ కు విద్యుత్ సరఫరా నిలిపివేసిన రష్యా!

మాస్కో: నాటోలో చేరాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఫిన్లాండ్‌కు రష్యా తన తొలి దెబ్బ రుచి చూపించింది. రష్యా ఫిన్లాండ్‌కు చేసే విద్యుత్తు సరఫరాను శనివారం నుంచి నిలిపేసింది. ఈ విషయాన్ని ఫిన్నిష్(ఫిన్లాండ్‌)...

త్రిపుర సీఎంగా డాక్టర్‌ మాణిక్‌ సాహాను ఖరారు చేసిన బీజేపీ!

అగర్తల: బీజేపీ అధిష్టానం త్రిపుర రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రి గా డాక్టర్‌ మాణిక్‌ సాహా(69)పేరును శనివారం ఖరారు చేసింది. దీంతో ఇక ఆయన త్రిపురకు ముఖ‍్యమంత్రిగా పదవి బాధ్యతలను స్వీకరించనున్నారు. కాగా, డాక్టర్ మాణిక్...

శ్రీలంక ప్రధాని రాజపక్స రాజీనామా

కొలంబో: గత కొద్ది రోజులుగా దేశంలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో శ్రీలంకలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో విపక్ష నేతలు, మరియు లంకేయులు అ‍ధ్యక్షుడితో సహా ప్రధాని రాజీనామా చేయాలని...

ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించిన గుజరాత్ టైటాన్స్!

పుణే: గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2022 లో ప్లే ఆఫ్స్ బెర్థ్ సాధించిన తొలి జట్టయింది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న గుజరాత్ మరియు లక్నో మధ్య జరిగిన...

ప్రతిసారి ప్లేఆఫ్స్ కు ఫస్ట్, ఈ సారి ఇంటికి ఫస్ట్!

ముంబై: ఐపీఎల్ లో సక్సెస్ ఫుల్ టీం అంటే వచ్చే తొలి పేరు ముంబై ఇండియన్స్! ఈ టీం ఐదు సార్లు ఛాంపియన్స్‌గా నిలిచి ఈ సారి ఐపీఎల్‌-2022లో మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. ఇప్పటి...
- Advertisment -

Most Read