ముంబై: ముంబైలోని వాంఖడే స్టేడియంలో గురువారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 సీజన్ 41వ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)పై ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) నాలుగు వికెట్ల తేడాతో...
న్యూఢిల్లీ: దేశంలో ఒకే సారి 657 రైళ్ళను రద్దు చేస్తూ భారతీయ రైల్వే పెద్ద నిర్ణయం తీసుకుంది. దీనికి కారణం పలు రాష్ట్రాలు కరెంట్ కోతలతో ఇబ్బంది పడడమే అని తెలుస్తోంది.
కాగా బొగ్గు...
మూవీడెస్క్: ఆచార్య, తెలుగు మల్టీస్టారర్ మూవీ. తెలుగు ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఇవాళ రిలీజయ్యింది. మొదటిసారి రామ్ చరణ్ పూర్తిస్థాయిలో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి...
గుంటూరు: క్రితం ఏడాది ఆగస్టు 15వ తేదీన జరిగిన బీటెక్ విద్యార్థిని నల్లపు రమ్య (20) హత్య కేసులో ఇవాళ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో నిందితుడు...
మూవీ డెస్క్: తెలుగు చిత్రాల ప్లాట్ ఫాం అయిన టాలీవుడ్లో ఎలాంటి వారసత్వం మరియు బ్యాక్గ్రౌండ్ లేకుండా స్వయంగా ఇండస్ట్రీకి వచ్చి ఇప్పూడు స్టార్ హీరోలలో ఒకరుగా ఎదిగిన స్టార్ మాస్ మహారాజా...
ముంబై: సోమవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 సీజన్ 38వ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) 11 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)పై...
న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్తగా పేరు గాంచిన ప్రశాంత్ కిషోర్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాకిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ జాతీయ పార్టీ అధిష్టానం అందించిన ఆఫర్ను ప్రశాంత్ కిషోర్ నిరాకరించారు....
న్యూఢిల్లీ: పాఠశాలల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ బయోటెక్కు చెందిన కోవాక్సిన్కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ రోజు 6-12 ఏళ్ల మధ్య పిల్లలకు అత్యవసర వినియోగ అధికారాన్ని...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వరుస నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. తాజాగా ఇవాళ పోలీస్ నియామకాల కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుళ్లు, ఎస్ఐ పోస్టుల భర్తీకి ప్రభుత్వం...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం మరోసారి కాలయాపనకు తెర తీసినట్లు తెలుస్తోంది. వైసీపీ 2019 ఎన్నికల హామీ అయిన సీపీఎస్ రద్దుపై మరో సారి ఐదుగురు సభ్యులతో నూతన కమిటీని...