Monthly Archives: March, 2022
యోగి ఆదిత్యనాథ్, రెండవ టర్మ్ సీఎం: 37 సంవత్సరాల రికార్డ్!
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ 37 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి రెండోసారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. లక్నోలోని కిక్కిరిసిన స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి ముఖ్యమంత్రులు మరియు...
అస్థిర ట్రేడ్లో సెన్సెక్స్ 89 పాయింట్లు పతనం, నిఫ్టీ 17,250 దిగువకు!
న్యూఢిల్లీ: పెరుగుతున్న చమురు ధరలు ఇన్వెస్టర్లను సంధిగ్ధంలో ఉంచడంతో భారత ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు గురువారం వరుసగా రెండో సెషన్కు నష్టాలను పొడిగించాయి. కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ వివాదం మధ్య బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్...
యుద్ధంలో రిలీఫ్ వాహనాలు, వర్కర్ల నిర్బంధం చేస్తున్న రష్యా!
కీవ్: దాదాపు గత నెల రోజులగా చేస్తున్న యుద్ధంలో సాధించిందేమీ లేదన్న నిస్పృహతో రష్యా రోజురోజుకీ మరింత హేయంగా ప్రవర్తిస్తోందని ఉక్రెయిన్ దుయ్యబట్టింది. ఇప్పటికే నిర్బంధంతో అల్లాడిపోతున్న మారియుపోల్ నగరానికి బుధవారం ఆహారం...
ఏపీలో రెండవ అధికార బాషగా ఉర్దూ!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉర్దూను తన రెండవ అధికారిక భాషగా గుర్తిస్తూ అధికార భాషల చట్ట సవరణ–2022 బిల్లును, కొత్తగా మైనార్టీల ప్రత్యేక అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ మైనార్టీస్ కాంపోనెంట్, ఆర్థిక వనరులు, వ్యయ...
టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు సంబంధించిన నోటిఫికేషన్ ను ఇవాళ ప్రభుత్వం విడుదల చేసింది.
ఈ మధ్యనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా...
చెన్నై కెప్టెన్ గా తప్పుకున్న ధోనీ, నూతన కెప్టెన్ జడేజా!
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ ప్రారంభానికి ముందు మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ టీం కెప్టెన్సీ పగ్గాలను రవీంద్ర జడేజాకు అప్పగించాడు. వాంఖడే స్టేడియంలో సీజన్...
మార్చ్ 24వ తేదీ నుండి ఓటీటీ లో భీమ్లా నాయక్!
మూవీడెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరియు రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో కలిసి నటించి మెప్పించిన సినిమా 'భీమ్లా నాయక్. మలయాళ సూపర్ హిట్ అయిన మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్గా...
ఐపీఎల్ 2022 అభిమానులను స్టేడియంలలో అనుమతించేందుకు సిద్ధం!
న్యూఢిల్లీ: బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సందర్భంగా అభిమానులను స్టేడియంలలోకి అనుమతించనున్నట్లు ప్రకటించింది. ఐపీఎల్ 2022 మార్చి 26 నుండి వాంఖడే స్టేడియంలో ప్రారంభం కానుంది,...
సీఎంల సమావేశం నిర్వహించమని ప్రధానికి లేఖ రాసిన సీఎం కేసీఆర్!
హైదరాబాద్: రాష్ట్రాల నుండి ధాన్యం సేకరణపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం ఒక లేఖ రాశారు. జాతీయస్థాయిలో అన్ని రాష్ట్రాల్లో ధాన్యం సేకరణలో ఒకటే విధానాన్ని రూపొందించాలని లేఖలో ప్రధానిని...
ఇతర బూత్లకు 60 కి.మీ లోపు ఉన్న టోల్ ప్లాజాలు వచ్చే 3 నెలల్లో మూత: నితిన్ గడ్కరీ!
న్యూఢిల్లీ: ఇతర టోల్ బూత్లకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని టోల్ వసూలు బూత్లను రాబోయే మూడు నెలల్లో మూసివేస్తామని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ...