fbpx
Thursday, April 25, 2024

Monthly Archives: January, 2022

ఈ వారం థియేటర్లు మరియు ఓటీటీల్లో అలరించే సినిమాలు ఇవే!

మూవీడెస్క్: కరోనా వైరస్ అనేది లేకున్నట్లయితే పెద్ద చిత్రాలన్నీ థియేటర్ల వద్ద భారీ సందడి చేసి బాక్సాఫీస్ బద్దలు చేసేవి. దీనితో ప్రేక్షకులకు పెద్ద పండుగలాగ ఉండేది. కానీ కరోనా రక్కసీ మళ్లీ...

ఫిబ్రవరిలో అనేక విమానాలను రద్దు చేసిన విస్తారా!

న్యూఢిల్లీ: విస్తారా ఎయిర్‌లైన్స్ ఫిబ్రవరి నెలలో అనేక విమానాలను రద్దు చేసింది, అయితే తక్కువ డిమాండ్ కారణంగా మరిన్ని రీషెడ్యూల్ చేయబడ్డాయని విమానయాన వర్గాలు ఆదివారం వెల్లడించాయి. విమానాల రద్దు మరియు రీషెడ్యూల్...

లోక్ సభ ముందుకు వచ్చిన ఈ ఏడాది ఆర్థిక సర్వే!

న్యూఢిల్లీ: 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ దేశ ఉభయ సభలను ఉద్ధేశించి ప్రసంగించడంలో బడ్జెట్‌ సమావేశాలకు...

ఇండియా గేట్ వద్ద గ్రాండ్ నేతాజీ విగ్రహం: ప్రధాని మోదీ!

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద స్వాతంత్య్ర చిహ్నం సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ట్వీట్‌లో ప్రకటించారు. విగ్రహం సిద్ధమయ్యే వరకు, సుభాష్ చంద్రబోస్ లేదా...

తొలి వన్డే లో భారత్ ను ఓడించిన సౌతాఫ్రికా!

పార్ల్, జనవరి 19: టీమిండియా మిడిల్ ఆర్డర్ పతనం, శిఖర్ ధావన్ మరియు విరాట్ కోహ్లిల చక్కటి అర్ధ సెంచరీల ఆటను వృథా చేసింది. బుధవారం పార్ల్‌లో జరిగిన తొలి ఓడీఐలో దక్షిణాఫ్రికా...

బీజేపీకి గుడ్‌ బై చెప్పిన గోవా మాజీ సీఎం తనయుడు పారికర్!

పనాజీ(గోవా): గోవా యొక్క మాజీ సీఎం మనోహర్‌ పారికర్‌ తనయుడు తను కోరినన పనాజీ అసెంబ్లీ స్థానానికి భారతీయ జనతా పార్టీ సీటు ఖరారు చేయకపోవడంతో తీవ్ర నిరాశ చెందిన ఉత్పల్‌ పారికర్‌...

ఖరారైన రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్ర విడుదల తేదీ!

మూవీడెస్క్: ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం రౌద్రం రణం రుధిరం (ఆర్‌ఆర్ఆర్‌). అయితే ఈ సినిమా ఈ పాటికే విడుదలై రికార్డు కలెక్షన్లతో దూసుకుపోయి ఉండేది. పలు కారణాల...

అండర్-19 టీమిండియాలో కరోనా కలకలం, కెప్టెన్‌ సహా ఆరుగురికి పాజిటివ్!

ట్రినిడాడ్‌: కరోనా కలకలం భారత్ యువ జట్టును కుదిపేసింది. ట్రినిడాడ్ లో జరుగుతున్న అండర్-19 ప్రపంచ కప్ ఆడుతున్న భారత యువ జట్టులో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. ఆ జట్టు కెప్టెన్...

గోవా ఆప్‌ సీఎం అభ్యర్థిగా అమిత్ పాలేకర్ పేరు ఖరారు చేసిన కేజ్రీవాల్!

పనాజి: 2024 సంవత్సరంలో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావించే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దేశంలో పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్నాయి. ఈ క్రమంలోనే గోవా, పంజాబ్‌ రాష్ట్రాల్లో పట్టు సాధించడం...

ఏపీ ప్రభుత్వం ఆర్టీపీసీఆర్‌ టెస్టు రేటుల సవరణ!

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్‌ నిర్ధారణ కోసం ఉపయోగించే ఆర్టీపీసీఆర్ పరీక్ష‌కు అయ్యే ధరలను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఐసీఎంఆర్‌ గుర్తింపు కలిగిన...
- Advertisment -

Most Read