fbpx
Thursday, April 25, 2024

Monthly Archives: December, 2021

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదలకు ఆదేశాలు!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఒక శుభవార్త తెలిపింది. బకాయీలు ఉన్న డీఏ విడుదలకు సంబంధించిన ఉత్తర్వులను ఇవాళ జారీ చేసింది. ఇంతకు ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం...

ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీగా మధుసూదనాచారి!

హైదరాబాద్‌: తెలంగాణలో ఉన్న గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ గా ఇటీవలే నియమితులైన సిరికొండ మధుసూదన ఆచారి ఈ ఆదివారం రాష్ట్ర శాసనమండలి చైర్మన్‌ చాంబర్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. మధుసూదన ఆచారి చేత...

రెండో టెస్టు లో కూడా ఆసీస్ దే విజయం, సిరీస్ 2-0తో లీడ్!

ఆడిలైడ్: సోమవారం అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఇంగ్లండ్ ను మట్టికరిపించి విజయం సాధించి, యాషెస్ సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. గెలవడానికి 468 పరుగుల భారీ ఛేదనలో నాలుగు వికెట్ల...

మాల్యా, నీరవ్, చోక్సీల నుంచి బ్యాంకులు రూ.13,100 కోట్ల రికవరీ!

న్యూఢిల్లీ: పరారీలో ఉన్న విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల ఆస్తుల విక్రయం నుంచి బ్యాంకులు రూ.13,109.17 కోట్లను రికవరీ చేశాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. వివిధ సమస్యలపై...

ఈరోజు ఢిల్లీలో 86 కొత్త కోవిడ్ కేసులు, 5 నెలల్లో అత్యధికం!

న్యూఢిల్లీ: ఢిల్లీలో శనివారం 86 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి - ఇవి ఐదు నెలల్లో అత్యధికం. కరోనావైరస్ యొక్క ఓమిక్రాన్ వేరియంట్‌పై ప్రపంచవ్యాప్త హెచ్చరిక మధ్య ఇన్‌ఫెక్షన్ల సంఖ్య స్థిరంగా పెరుగుతూనే...

కర్ణాటకలో ఆరు కొత్త ఒమిక్రాన్ కేసులతో మొత్తం 14కి చేరిక!

బెంగళూరు: కర్ణాటకలో ఇవాళ కొత్తగా ఆరు ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఐదు కేసులు రాష్ట్రంలోని దక్షిణ కన్నడ ప్రాంతంలోని రెండు వేర్వేరు విద్యాసంస్థల్లో రెండు క్లస్టర్లలో కోవిడ్ వ్యాప్తి చెందాయని కర్ణాటక...

ఆహాలో పరిచయం అవబోతున్న తెలుగు ఇండియన్‌ ఐడల్‌ షో!

హైదరాబాద్: ఆహా - మొట్టమొదటి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం. ఆహా ఎల్లప్పుడూ ప్రేక్షకులకు నూతన విధానం లో వినోదం పంచే దిశగా అడుగులు వేస్తుంది. దాని వల్లే ప్రారంభమైన తక్కువ కాలంలోనే రికార్డు...

మహిళల వివాహానికి కనీస వయస్సు 18 నుండి 21కు మార్పు: క్యాబినెట్ ఆమోదం!

న్యూఢిల్లీ: మహిళల కనీస వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది, ఈ ప్రణాళికను సమీక్షిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. గత...

అమెరికాకు చెందిన లీన్‌స్విఫ్ట్‌ సొల్యూషన్స్‌ను కైవసం చేసుకున్న విప్రో!

న్యూఢిల్లీ: భారత ఐటీ మరియు టెక్‌ దిగ్గజం అయిన విప్రో కంపెనీ అమెరికాకు చెందిన లీన్‌స్విఫ్ట్‌ సొల్యూషన్స్‌ అనే కంపెనీను కైవసం చేసుకుంది. లీన్‌స్విఫ్ట్ సొల్యూషన్స్‌ను కొనుగోలు చేసేందుకు ఒప్పందంపై సంతకం చేసినట్లు...

ఒమిక్రాన్‌ తో ప్రాణభయం లేదన్న మంత్రి హరీశ్‌ రావు!

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల‌ కలవరం మొదలయ్యింది. తెలంగాణ లో ఇప్పటికే రెండు ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికి రాష్ట్రంలో ఒమిక్రాన్‌ సోకినవారు విదేశాల నుంచి...
- Advertisment -

Most Read