fbpx
Thursday, April 25, 2024

Monthly Archives: November, 2021

న్యూజిలాండ్ తో టెస్టుకు భారత జట్టు ప్రకటన!

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో గురువారం నుంచి కాన్పూర్‌లో ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. భారత ఓపెనర్ ఎడమ తొడపై కండరాలు పట్టేశాయని భారత క్రికెట్ నియంత్రణ మండలి...

శాసన మండలి రద్దు బిల్లును వెనక్కి తీసుకున్న ఏపీ సర్కార్!

అమరావతి: నిన్ననే మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ నాలుగవ రోజు సమావేశాల్లో ఈ రోజు శాసన మండలి రద్దు తీర్మానాన్ని...

ధరలను తగ్గించేందుకు భారత్ 5 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్‌ విడుదల!

న్యూఢిల్లీ: యుఎస్, జపాన్, చైనా మరియు రిపబ్లిక్ ఆఫ్ కొరియా వంటి దేశాలతో ఏకకాలంలో తన వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల (ఎస్‌పిఆర్‌లు) నుండి ఐదు మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును విడుదల చేయాలని...

ఆస్ట్రియాలో కరోనా 4వ వేవ్, 10 రోజుల లాక్‌డౌన్‌!

సిడ్నీ: గడచిన కొన్ని రోజులుగా శాంతించిన కరోనా వైరస్ మళ్ళీ తన ఉధృతి క్రమంగా పెంచుతోంది. తాజాగా యూరప్‌ దేశాల్లో నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో...

కమల్ హాసన్ కోవిడ్-19కి పాజిటివ్, ఆసుపత్రిలో చేరిక!

చెన్నై: మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ సోమవారం తనకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలిందని, ఆసుపత్రిలో చేరారని చెప్పారు. "నేను అమెరికా నుండి తిరిగి వచ్చిన తర్వాత నాకు...

న్యూజిలాండ్ తో సిరీస్ ను వైట్ వాష్ చేసిన భారత్!

కోల్కతా: న్యూజిలాండ్ తో జరిగిన 3వ టీ20 మ్యాచ్‌ నామమాత్రమే అయినా టీమిండియా నిర్లక్ష్యం వహించకుండా చెలరేగింది. ఆదివారం జరిగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో టీమిండియా న్యూజిలండ్ పై ఏకంగా 73...

వివాదాస్పద 3 రాజధాని బిల్లును ఉపసంహరించుకున్న ఆంధ్రప్రదేశ్!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని రాష్ట్ర ప్రభుత్వం వివాదాస్పద మూడు రాజధానుల బిల్లును అనేక వర్గాల నుండి భారీ ప్రతిఘటనను ఎదుర్కోవడంతో ఉపసంహరించుకుంది. ప్రతిపాదిత చట్టంపై రెండేళ్లుగా దక్షిణాది రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వైజాగ్‌లో కార్యనిర్వాహక...

నిరసన సమయంలో మరణించిన రైతుల కుటుంబాలకు 3 లక్షలు: తెలంగాణ

హైదరాబాద్: ఢిల్లీ సరిహద్దుల్లో కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ మృతి చెందిన తెలంగాణ 750 మంది రైతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం శనివారం ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున...

వెంటిలేటర్ పై ఉన్న టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ!

హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్‌ విలక్షణ నటుడు అయిన కైకాల సత్యనారాయణ గత నెలలో కిందపడి అస్వస్థతకు గురయిన సంగతి విదితమే. కాగా ఇప్పుడు ఆయన మళ్ళీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అనారోగ్యంతో ఆయన...

మొదటి స్వఛ్ఛ నగరం ఇండోర్, మూడో స్థానంలో విజయవాడ!

న్యూఢిల్లీ: భారత దేశంలో అత్యంత స్వచ్ఛ‌మైన న‌గ‌గాల జాబితాలో మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రం‌లోని ఇండోర్ ఈసారి కూడా తొలి స్థానం దక్కించుకుంది. దేశంలోనే‌ తొలి స్వఛ్ఛ నగరంగా ఇండోర్ తొలి స్థానాన్ని కైవసం చేసుకోవ‌డం...
- Advertisment -

Most Read