fbpx
Thursday, April 25, 2024

Monthly Archives: November, 2021

ఐపీఎల్ 2022 మెగా వేలం, కొనసాగింపు & వదులుకునే ఆటగాళ్ళ జాబితా!

న్యూఢిల్లీ: ఐపీఎల్‌-2022 మెగా వేలం నేపథ్యంలో ఫ్రాంఛైజీలు తాము రిటైన్‌ చేసుకునే ఆటగాళ్ల లిస్టును సమర్పించే సమయం వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 8 జట్లు తమ తుది జాబితాను సిద్ధం చేసుకున్నట్లు...

ఏప్రిల్ అక్టోబర్ కాలానికి ద్రవ్య లోటు బడ్జెట్ అంచనాలలో 36.3% వృద్ధి!

న్యూఢిల్లీ: కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ విడుదల చేసిన డేటా ప్రకారం, ఏప్రిల్-అక్టోబర్ 2021 కాలంలో ప్రభుత్వ ఆర్థిక లోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ లక్ష్యంలో 36.3 శాతంగా ఉంది. రెవెన్యూ...

ప్రపంచ దిగ్గజ కంపెనీలకు సీఈవోలుగా ఉన్న భారతీయులు!

న్యూఢిల్లీ: సోమవారం సీఈఓగా పరాగ్ అగ్రవాల్(45)ను తమ కంపెనీ కు కొత్త సీఈవోగా ట్విటర్‌ కంపెనీ ప్రకటించింది. అయితే ప్రపంచంలో అరడజనుకు పైగా దిగ్గజ టెక్ కంపెనీలకు భారతీయ-అమెరికన్లు సీఈవోలుగా పని చేస్తున్నారు....

ఓమిక్రాన్ నిర్దిష్ట బూస్టర్ షాట్ సాధ్యం: అదార్ పూనావాలా!

న్యూఢిల్లీ: పరిశోధన అవసరమని సూచిస్తే కొత్త కోవిడ్ వేరియంట్ ఓమిక్రాన్ కోసం రూపొందించిన కోవిషీల్డ్ వెర్షన్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ అదార్ పూనావాలా ఈరోజు తెలిపారు. ఒమిక్రాన్...

ఆర్బీఐ నుండి యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు భారీ పెనాల్టీ!

న్యూఢిల్లీ: భారత ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ సంస్థ అయిన యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ఆర్బీఐ పెద్ద షాకిచ్చింది. ఒత్తిడితో కూడిన ఆస్తుల విక్రయం, ఫ్రాడ్‌ కేసులను వర్గీకరించడంలో లోపాలతో పాటుగా...

ఓమిక్రాన్: భారత కొత్త ప్రయాణ నియమాలు అర్ధరాత్రి నుండి అమలు!

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ప్రయాణికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈరోజు అర్ధరాత్రి నుంచి కొత్త రూల్స్‌ను విడుదల చేసింది. ఓమిక్రాన్ దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలు మరియు యూటీలతో ప్రజారోగ్య సంసిద్ధతను సమీక్షించడానికి జరిగిన ఉన్నత...

ప్రముఖ గాయకుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో మృతి!

హైదరాబాద్: భారత దేశ ప్రముఖ సినీ గేయ రచయిత అయిన శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇవాళ మరణించారు. గడచిన కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న...

పీఎం గారూ, అంతర్జాతీయ విమానలు రద్దు చేయండి: కేజ్రీవాల్!

న్యూఢిల్లీ: గతేడాది తొలి కోవిడ్‌ తరంగం దేశాన్ని తాకినప్పుడు అంతర్జాతీయ విమానాల రాకపోకలను నియంత్రించడంలో భారత్‌ ఆలస్యం చేసిందని, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ ఉదయం కేంద్ర ప్రభుత్వానికి పదునైన రిమైండర్‌గా...

ట్విట్టర్ నూతన సీఈవోగా భారత సంతతి వ్యక్తి!

న్యూయార్క్: ప్రపంచ దిగ్గజ సోషల్ మీడియాల్లో ఒకటైన ట్విట్టర్ కు సీఈవోగా పనిచేస్తున్న జాక్ డొర్సీ తన పదవి నుండి వైదొలిగారు. కాగా ఈ పదవికి భారత సంతతి వ్యక్తి అయిన పరాగ్...

ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు ఇలా ఉంటాయి!

న్యూ ఢిల్లీ: దక్షిణాఫ్రికాలోని వైద్యులు, 'ఓమిక్రాన్' అనే కొత్త కరోనావైరస్ వేరియంట్ ను కనుగొన్నాక వారు కోవిడ్-19 రోగులపై ఈ కొత్త జాతి యొక్క లక్షణాలను అధ్యయనం చేస్తున్నారు. వారి సూచనల మేరకు...
- Advertisment -

Most Read